Kishan reddy

బీజేపీకి లగిశెట్టి శ్రీనివాస్ రాజీనామా

రాజన్న సిరిసిల్ల: బీజేపీకి గుడ్ బై చెప్పారు ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లగిశెట్టి శ్రీనివాస్. బీజేపీలో తనకు న్యాయం దక్కలేదని..బీసీలకు న్యాయం చేయ

Read More

తెలంగాణలో ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సామాజిక అభివృద్ధి జరగలేదు: రేవంత్రెడ్డి

సోనియా గాంధీ చొరవ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అన్నారు టీ పీసీసీ  అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. వెయ్యి మంది కేసీఆర్ లు వచ్చినా తెలంగాణ రాష్ట్రం ర

Read More

ఐటీ రెయిడ్స్​తో బీజేపీకి సంబంధం లేదు : కిషన్ రెడ్డి

శంషాబాద్, వెలుగు: మహేశ్వరం నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతల ఇండ్లలో ఐటీ రెయిడ్స్​పై కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. గురువారం

Read More

కాంగ్రెస్ లో అసంతృప్తులతో నేతల చర్చలు

ఠాక్రే, రేవంత్, జానారెడ్డి రంగంలోకి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ సొంత పార్టీలోని అసంతృప్తులపై దృష్టి సారించ

Read More

నామినేషన్లకు ముహూర్తం ఎప్పుడుంది.. పండితులను అడుగుతున్న అభ్యర్థులు

నామినేషన్ వేసేందుకు పండితులను కోరుతున్న అభ్యర్థులు నేరడిగొండ, వెలుగు: ఎన్నికల రేసులో ఉన్న ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధం అవుతు

Read More

నవంబర్3న బీఆర్ఎస్​లోకి కాసాని

ఎర్రవల్లి ఫాంహౌస్​లో కేసీఆర్ సమక్షంలో చేరిక హైదరాబాద్, వెలుగు: టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లో చేరనున్నారు. శుక్

Read More

బీసీలు సీఎం కావడం కాంగ్రెస్, బీఆర్ఎస్​కు ఇష్టం లేదు ​: లక్ష్మణ్​

7న హైదరాబాద్​లో పీఎం చీఫ్ గెస్ట్ గా ‘బీసీల ఆత్మగౌరవ సభ’ న్యూఢిల్లీ, వెలుగు: వెనుకబడిన వర్గాల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు

Read More

1200 మందిని కాంగ్రెస్ బలితీసుకుంది : బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్

హైదరాబాద్, వెలుగు: ఉద్యమంలో 1200 తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలకు  కాంగ్రెస్ పార్టీనే కారణమని బీజేపీ రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జ్ ప్రకాశ్ జవదేకర్ వి

Read More

కేసీఆర్ చేసేది జన వశీకరణ క్షుద్ర పూజలు : సంజయ్

సమాజానికి చెడు జరగాలని కోరుకునేటోళ్లకు తగినశాస్తి జరుగుతది: సంజయ్ ప్రజలను ఆదుకునేందుకే తాను పోటీ చేస్తున్నట్లు వెల్లడి కరీంనగర్, వెలుగు: కేస

Read More

ప్రచారానికి 150 మంది బీజేపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్, వెలుగు: బీజేపీకి చెందిన ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. శుక్రవారం నుంచి వివిధ నియోజకవర్గాల్లో ప్రచారాన

Read More

బీజేపీ కార్యకర్తలు అమ్ముడుపోరు : రాణిరుద్రమ

ఎల్లారెడ్డిపేట,వెలుగు: బీజేపీ కార్యకర్తలకు అధికార పార్టీకి నాయకులు ప్రలోభపెడితే అమ్ముడుపోరని సిరిసిల్ల బీజేపీ ఎమ్యెల్యే అభ్యర్థి రాణి రుద్రమ అన్నారు.

Read More

రాహుల్ గాంధీ ఆహ్వానం మేరకే సొంత పార్టీలోకి: వివేక్ వెంకటస్వామి

ఏఐసీసీ చీఫ్ ఖర్గే, సీనియర్‌‌‌‌ నేత కేసీ వేణుగోపాల్‌‌తో భేటీ పాల్గొన్న వివేక్ సతీమణి సరోజ, కుమారుడు వంశీకృష్ణ న

Read More

ఎన్నికలయ్యే దాకా రైతుబంధు ఆపండి.. ఈసీకి ఎఫ్​జీజీ సెక్రటరీ లేఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో పోలింగ్ ముగిసే వరకు రైతు బంధు ఆపాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి కోరారు. గురువారం ఈ అంశంపై కేంద్ర చీ

Read More