KTR

మైనార్టీల బాగోగులు చూసేది మేమే.. ఇఫ్తార్ విందులో కేసీఆర్

హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిధిగా  హాజరయ్యారు.

Read More

3 వేల గజాల్లో 21 అంతస్తులకు ఎలా పర్మిషన్ ఇచ్చారు?: రేవంత్

బంజారాహీల్స్, జూబ్లీహీల్స్ ప్రాంతాల్లో నిర్మాణాలకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  కేబీఆర్ పార్క్ దగ్గర నిర్మాణాలకు కూ

Read More

బయ్యారం స్టీల్ ప్లాంట్ హామీ ఎటు పాయె? : విజయశాంతి

బయ్యారం స్టీల్ ప్లాంట్ హామీ ఎటు పాయె? పరిశ్రమలు తెరిపించుడు చేతకాదు కానీ మోడీపై నిందలా?.. కేటీఆర్ పై విజయశాంతి ఫైర్ హైదరాబాద్, వెలుగు : రాష

Read More

అసంతృప్తి నేతలతో జూపల్లి మంతనాలు

బీఆర్ఎస్​ను ఓడించేందుకు కలిసి రావాలని ఫోన్లు హీటెక్కిన కొల్లాపూర్, వనపర్తి రాజకీయం వనపర్తి, వెలుగు: మంత్రి నిరంజన్​రెడ్డి తీరుపై అసంతృప్తితో

Read More

ఎమ్మెల్యే టికెట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్రు : పాల్వాయి స్రవంతి రెడ్డి

సీనియర్ నాయకులపై అనవసరమైన వ్యాఖ్యలు చేసి మనోభావాలు దెబ్బ తీయొద్దని మునుగోడు కాంగ్రెస్ ఇంచార్జి పాల్వాయి స్రవంతి రెడ్డి పిలుపునిచ్చారు. ఏదైనా ఉంటే అధిష

Read More

రైతుల కోసం కల్లాలు నిర్మిస్తే కేంద్రం డబ్బులు వాపస్ కట్టించుకుంది : మంత్రి హరీష్ రావు

మోటర్లకు మీటర్లు పెట్టలేదని తెలంగాణకి  వచ్చే రూ.30 వేల కోట్లను కేంద్రం ఆపిందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జెడ్పీ మీటింగ్ లో పాల్గొన

Read More

గవర్నర్లను బీజేపీ ఏజెంట్లలా వాడుకుంటోంది : మంత్రి జగదీష్ రెడ్డి

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి గవర్నర్లను బీజేపీ ఏజెంట్లలా వాడుకుంటోందని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో ప్రధాని మోడీ కార్యక్రమాలను రాష

Read More

ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం.. 3 వారాలు రెస్ట్ తీసుకోవాలన్న వైద్యులు

తనకు కాలు ఫ్యాక్చర్ అయిందని, మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఏదైనా సహ

Read More

కేసీఆర్ వద్ద లక్షల కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉంది: రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్ వద్ద లక్షల కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టారన్న ఆయన

Read More

హైకోర్టులో బండి పిటిషన్ పై విచారణ.. ఏప్రిల్ 21కి వాయిదా

పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి విచారణను ఏప్రిల్ 21కి వాయిదా వేస్తూ హైకోర్ట

Read More

సుప్రీంలో విచారణ నేపథ్యంలో 3 బిల్లులను ఆమోదించిన గవర్నర్

సుప్రీంలో తెలంగాణలో పెండింగ్ బిల్లుల విషయంపై ఇయ్యాళ విచారణ జరగనున్న నేపథ్యంలో గవర్నర్ తమిళి సై కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు బిల్లులకు ఆమోదం తెలిపార

Read More

10th పేపర్ లీక్ కేసులో ట్విస్ట్.. బండి సంజయ్ ఫోన్ మిస్సింగ్

రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితునిగా ఆరోపనలు ఎదుర్కొంటున్నారు బీజే

Read More

కేటీఆర్​.. లీగల్ నోటీసులు వాపస్​ తీస్కో : రేవంత్‌ రెడ్డి

కేటీఆర్​.. లీగల్ నోటీసులు వాపస్​ తీస్కో మంత్రి కేటీఆర్‌‌కు రేవంత్‌ రెడ్డి హెచ్చరిక రాజకీయంగా వేధించేందుకే నోటీసులతో బెదిరిస్తున్

Read More