KTR
TSPSC : పేపర్ లీకేజీ వ్యక్తులు చేసిన తప్పు.. వ్యవస్థది కాదు : కేటీఆర్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకేజీ వెనక ఇద్దరు వ్యక్తులు ఉన్నారని.. వాళ్లిద్దరు చేసిన తప్పు అని.. ఇది వ్యవస్థ చేసిన తప్పు కాదని వివరించారు
Read MoreTSPSC పేపర్ లీక్ పై ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్ : TSPSC పేపర్ లీక్ పై ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సీఎస్, TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి &n
Read Moreజనం చచ్చిపోతున్నా.. తండ్రీకొడుకులు స్పందించరా: బండి సంజయ్
సచ్చినోళ్ళకు సంతాపం.. బతికిఉన్నోళ్లకు పరిహారం అన్నట్లున్నది రాష్ట్ర ప్రభుత్వం తీరు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు.&nb
Read MoreLiquor Scam : సుప్రీంకోర్టులో కవితకు ఎదురుదెబ్బ : 24వ తేదీనే పిటీషన్ విచారిస్తాం
సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ విచారణ.. 20వ తేదీన హాజరుకావాలన్న నోటీసులను సవాల్ చేస్తూ.. పెండింగ్ లో ఉన్న పిటీషన్ ను అ
Read MoreDelhi Liquor Scam : ఈడీ విచారణకు కవిత హాజరవుతారా..? లేదా..?
మార్చి 20వ తేదీన ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరవడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈడీ విచారణకు హాజరవడంపై సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లతో ఎప్పటికప్
Read Moreపేపర్ లీక్ పై సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపించాలి
టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ల లీకేజీపై ఆందోళనకు దిగిన బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేసి నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
Read Moreఇంటికొచ్చి కవితను విచారించాలి.. అనారోగ్యం కాదు..
ఎమ్మెల్సీ కవితను.. ఆమె ఇంటికొచ్చి విచారించాలని.. సీఆర్పీసీ, మనీలాండరింగ్ సెక్షన్ 15 కింద మహిళలను ఇంటికొచ్చి విచారించొచ్చని.. ఆ నిబంధన కిందే ఈడీ అధికార
Read MoreLiquor scam : ఈడీ విచారణకు హాజరుకాని కవిత
ఢిల్లీలోనే ఉన్న ఎమ్మెల్సీ కవిత.. మార్చి 16వ తేదీన విచారణకు (Liquor scam) హాజరు కాలేదు. అనారోగ్య కారణాలతో హాజరుకాలేకపోతున్నానని.. మీరు అడిగిన ప్రశ
Read Moreఢిల్లీలో హై టెన్షన్.. రెండోసారి ఈడీ ముందుకు కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత నేడు రెండోసారి ఈడీ విచారణకు హాజరు కానున్న కారణంగా ఢిల్లీలో వాతావరణం వేడెక్కింది. కొద్దిసేపట్ల
Read Moreఓ వైపు ఇంటర్ ఎగ్జామ్..మరో వైపు కేటీఆర్ సభ
కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ పరీక్ష కేంద్రం దగ్గర కేటీఆర్ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. &
Read Moreకేసీఆర్ రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలె: ఎంపీ అర్వింద్
మార్చి 11న జరిగిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణతో మొత్తం తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీకి వచ్చిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ఈ చిత్తశుద్ధి రాష్
Read Moreఢిల్లీలోనే ఆరుగురు మంత్రులు మకాం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దాదాపుగా గత ఆరు గంటలు పైగా విచారణ కొనసాగుతోంది.
Read Moreఈడీ ఆఫీసులోకి వెళ్లిన కవిత.. పిడికిలి బిగించి అభివాదం
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఢిల్లీ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ హెడ్ ఆఫీసుకు వెళ్లారు ప్రస్తుత
Read More












