latest news
బీఆర్ఎస్లో చేరిన మాజీ మావోయిస్టు నేరెళ్ల జ్యోతి
కోనరావుపేట, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగలపల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ మాజీ సభ్యురాలు నేరెళ్ల జ్యోతి
Read Moreమహబూబ్ నగర్ లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి: జి. రవి నాయక్
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ జి. రవి నాయక్ తెలిపా
Read MoreHealth Tips : పళ్లు పాడవకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
ఫుడ్ ద్వారా సరిపోను క్యాలరీలు, లిపిడ్స్, ప్రొటీన్స్ అందుతున్నాయా? లేదా? అని మాత్రమే ఆలోచిస్తారు కొందరు. కానీ, కొన్నిరకాల ఆహారపదార్థాల్లో ఉండే యాసిడ్స్
Read Moreఆలేరులో హ్యాట్రిక్ కొడుతం : గొంగిడి సునీత
యాదగిరిగుట్ట, వెలుగు: ఆలేరుతో పాటు రాష్ట్రంలో హ్యాట్రిక్ కొట్టబోతున్నామని బీఆర్ఎస్ ఆలేరు క్యాండిడేట్ గొంగిడి సునీత ధీమా
Read Moreభువనగిరి ఖిల్లాపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే: అనిల్కుమార్ రెడ్డి
యాదాద్రి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరబోతోందని ఆ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Read Moreబీఆర్ఎస్ ఓటమే లక్షంగా పని చేయాలి: బాలకిష్టారెడ్డి
మక్తల్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఓటమే లక్షంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని బీకేఆర్ఫౌండేషన్
Read Moreపోలింగ్ తక్కువగా ఉన్న ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్: ప్రియాంక అల
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో గత ఎన్నికల్లో పోలింగ్తక్కువగా ఉన్న ప్రాంతాలపై ఈసారి స్పెషల్ ఫోకస్ పెడుతున్నామని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్
Read Moreపాకిస్తాన్లో ఎయిర్ బేస్పై టెర్రరిస్ట్ దాడి.. ముగ్గురు హతం
పంజాబ్ లోని మియాన్ వాలీ ఎయిర్ బేస్ పై శనివారం (నవంబర్4) ఆత్మాహుతి బాంబర్లు దాడి చేశారు. ప్రతీకార దాడుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు పాకిస్తాన్ ఎయి
Read Moreఅభివృద్ధిని చూసి ఓటేయాలి: నిరంజన్ రెడ్డి
వనపర్తి, వెలుగు: జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధిని చూసి ఓటేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. శుక్రవారం
Read Moreమరోసారి ఆశీర్వదించండి : కందాళ ఉపేందర్రెడ్డి
నేలకొండపల్లి , వెలుగు : ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించే తనను మరోసారి ఆశీర్వదించాలని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి కోరారు.
Read Moreనోటు లేకుండా ఓట్లు అడిగే సత్తా బీఆర్ఎస్కు లేదు: విజయకుమార్
సత్తుపల్లి, వెలుగు : అభివృద్ధి చేశామని చెప్పుకునే బీఆర్ఎస్కు సత్తుపల్లిలో ఓటుకి నోటు లేకుండా ప్రజల్లోకి వచ్చే సత్తా లేదని జిల్లా కాంగ్రెస్ నాయ
Read Moreబూత్ కమిటీలు వేయండి : నామా నాగేశ్వరావు
చండ్రుగొండ,వెలుగు: గ్రామాల్లో బూత్ కమిటీలు వేసి సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల పై విస్త్రృత ప్రచారం చేయాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరావు కార
Read Moreరాష్ట్రంలో కాంగ్రెస్ దే అధికారం: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కూసుమంచి, వెలుగు : నా కళ్ల ముందే తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు. నా మెజారిటీ కనబడుతోంది. ఎట్టిపరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంద
Read More












