latest news

కృష్ణుడి ఆశీస్సులు ఉంటే ఎంపీగా పోటీ చేస్త: కంగనా రనౌత్

ద్వారక: శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తానని బాలీవుడ్ యాక్టర్ కంగనారనౌత్ చెప్పారు. శుక్రవారం ఉదయం ద్వారకలోని ద్వారకాద

Read More

దళిత మహిళపై అత్యాచారం.. హత్య చేసి పరార్

ఉత్తరప్రదేశ్​లో దారుణం లక్నో: పిండి మిల్లును శుభ్రం చేసేందుకు వచ్చిన నలభై ఏండ్ల దళిత మహిళపై అత్యాచారం చేసి చంపేశారు. ఆపై ఆమె శరీరాన్ని మూడు ము

Read More

ఆ మూడు పార్టీలూ ఒక్కటే .. ఇంకా 50 వేల బోగస్ ఓట్లున్నయ్

కాంగ్రెస్ నాంపల్లి సెగ్మెంట్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ మెహిదీపట్నం, వెలుగు:  మతోన్మాద మజ్లిస్ కు ఈసారి ఓటమి తప్పదని నాంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్

Read More

ఇండియా లక్ష్యం.. ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్: మోదీ

    ఫుడ్ వేస్టేజ్​ తగ్గించాలి: మోదీ     మిల్లెట్స్ అన్ని దేశాలకు విస్తరించాలి     ప్రాసెసింగ్ రంగంలో మహ

Read More

కరోనా, డెంగీకి నా ట్రీట్​మెంట్​ను పరిశీలించండి .. ఐసీఎంఆర్​కు డాక్టర్ వసంత్ కుమార్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: కరోనా, డెంగీ వంటి ప్రాణాంతక వ్యాధులకు జనరిక్ మందులతో ర్యాపిడ్​గా ట్రీట్​మెంట్ ఇచ్చి నయం చేయొచ్చని  సుల్తాన్ బజార్ యూపీహెచ్​సీ

Read More

పరకాల బరిలో గ్రీన్​ఫీల్డ్​హైవే నిర్వాసిత రైతులు

   భూసేకరణ ప్రక్రియ రద్దు      చేయకపోవడంపై ఆగ్రహం      భూములను తక్కువ ధరకు తీసుకుంటున్నా స్థా

Read More

ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం: రెండు రోజులు స్కూళ్లకు సెలవు

న్యూఢిల్లీ: ఢిల్లీలో గాలి కాలుష్యం డేంజర్ లెవల్​కు చేరింది. గురువారం సివియర్ కేటగిరీలో ఉన్న ఎయిర్ క్వాలిటీ.. శుక్రవారం నాటికి సివియర్ ప్లస్ కేటగిరీకి

Read More

కోహీర్​లో జూనియర్​ అసిస్టెంట్​ఏసీబీకి చిక్కిండు

మునిపల్లి (కోహీర్​), వెలుగు: సంగారెడ్డి జిల్లా కోహీర్​ మండలం కవేలి గ్రామానికి చెందిన ఓ రైతుకు భూ రికార్డులు ఇవ్వడానికి  లంచం తీసుకుంటూ తహసీల్దార్

Read More

మహిళలకు ఏటా రూ.12 వేలు..చత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో బీజేపీ హామీ

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ రిలీజ్ చేసింది. పెండ్లి అయిన మహిళలు, భూమిలేని వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం ప్రకటించి

Read More

బడంగ్‌‌పేట మేయర్‌‌‌‌కు ఐటీ నోటీసులు .. నవంబర్ 6న విచారణకు రావాలని ఆదేశం

కాంగ్రెస్‌‌ అభ్యర్థి కేఎల్‌‌ఆర్ ఇంట్లో రెండో రోజు సోదాలు హైదరాబాద్‌‌, వెలుగు: మహేశ్వరం కాంగ్రెస్‌‌ నేత

Read More

90 శాతం ప్రజల్లో చైతన్యం కోసమే ఈ ఎన్నికల యుద్ధం: విశారదన్‌‌ మహరాజ్​

సూర్యాపేట, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలోని 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు రాజకీయంగా వెనుకబడి ఉన్నాయని, వారిలో చైతన్యం తీసుకురావడానికే

Read More

గుడిసెలు తీసేశారు.. ఇండ్లెప్పుడిస్తరు? .. అధికార పార్టీ నేతలను నిలదీస్తున్న బస్తీవాసులు

గుడిసెలు పీకేసి రోడ్డున పడేశారంటున్న బాధితులు ప్రచారానికి వచ్చే వారిని ప్రశ్నిస్తూ నిలదీస్తున్నరు గులాబీ పార్టీ నేతలకు ఎదురైతున్న ఇబ్బందులు

Read More

భార్యాబిడ్డను చంపిన వ్యక్తికి జీవిత ఖైదు .. శిక్ష విధించిన రంగారెడ్డి జిల్లా కోర్టు

చేవెళ్ల, వెలుగు: భార్యను, కూతురిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ ఎల్​బీనగర్ లోని రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. చేవెళ్ల సీఐ లక్ష

Read More