latest news
పొలంలో నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లోద్దని అంత్యక్రియలు అడ్డగింత
పుట్టినప్పుడు ఏం తీసుకురాము.. పోయోటప్పుడు ఏం తీసుకుపోము.. అలాంటప్పుడు గొడవలు, అంటరానినం లాంటి భేదాలేందుకు.. బత్రికి ఉన్నప్పుడు మనిషి విలువ తెలియకుండా
Read Moreఫార్మాస్యూటికల్ కంపెనీలో భారీ పేలుడు.. నలుగురు మృతి
మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలోని మహద్ ఎంఐడీసీ ప్రాంతంలో ఉన్న బ్లూ జెట్ హెల్త్కేర్ లిమిటెడ్ కంపెనీ ఆవరణలో నవంబర్ 3న ఉదయం పేలుడు సంభవించింద
Read Moreనేపాల్ భూకంప బాధితులకు అండగా ఉంటాం.. పీఎం తీవ్ర విచారం
నేపాల్లో సంభవించిన భూకంపం వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టం పట్ల తాను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని మ
Read Moreకేసీఆర్ సవాలును స్వీకరించే గజ్వేల్ కి వచ్చా: ఈటల రాజేందర్
గజ్వేల్/జగదేవపూర్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ సంపాదించిన అక్రమ ఆస్తులను బయటకు తీస్తామని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ అ
Read Moreఅంతర్రాష్ట్ర గంజాయి ముఠా పట్టివేత
ఆదిలాబాద్టౌన్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అంతర్రాష్ర్ట ముఠాను సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం జి
Read More24 గంటల్లోగా అభ్యర్థి వివరాలు అందించాలి: సీపీ శ్వేత
సిద్దిపేట రూరల్, వెలుగు: ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తె
Read Moreగాంధీ ఆస్పత్రి లో గంటల పాటు మెట్ల పైనే .. ట్రీట్ మెంట్కు వచ్చిన మహిళా పేషెంట్లకు ఇబ్బందులు
ఎంసీహెచ్లో మెయిటింగ్ హాల్, కుర్చీలు లేవు పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రి ఆవరణలోని మదర్ అండ్ చైల్డ్ ఆస్పత్రి( ఎంసీ హెచ్ ) ఓ
Read Moreమీ ఆడపడుచుగా ఆశీర్వదించండి : సునీతా లక్ష్మారెడ్డి
కౌడిపల్లి, వెలుగు: మీ ఆడపడుచుగా భావించి ఈసారి ఎన్నికల్లో గెలిపించాలని బీఆర్ఎస్ నర్సాపూర్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి కోరారు. శుక్రవారం ఎమ్మెల్యే మదన
Read Moreకేసీఆర్ పాలనలో తాగుబోతులను చేస్తున్రు : రఘునందన్రావు
దుబ్బాక, వెలుగు: నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో జనాల్ని తాగు బోతులుగా మారుస్తున్నారని ఎమ్మెల్యే రఘునందన్రావు విమర్శించా
Read Moreమోదీ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లండి :జవదేకర్, తరుణ్ చుగ్
ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలతో జవదేకర్, తరుణ్ చుగ్ హైదరాబాద్, వెలుగు: దేశంలో మోదీ పాలన తీరును, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే పేదలు, మధ్య
Read Moreశాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: సుధీర్ రాంనాథ్ కేకన్
కోల్బెల్ట్, వెలుగు: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని -మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. శుక్ర
Read Moreగాజాలో ఆస్పత్రి.. స్కూల్పై ఇజ్రాయెల్ సైన్యం దాడి..15 మంది మృతి
హమాజ్ ఉగ్రవాదులే లక్ష్యం ఇజ్రాయెల్ సైన్యం గాజా నగరంపై విరుచుకుపడుతోంది. శుక్రవారం తెల్లవారు జామున ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో 15 మంది పౌరులు మృతి
Read Moreఐదు రోజుల ముందుగానే ఓటర్లకు స్లిప్పులు: ఆశిష్ సంఘ్వాన్
నిర్మల్, వెలుగు: ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఐదు రోజుల ముందుగానే ఓటర్లందరికీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను అందించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంఘ
Read More












