latest news

కామారెడ్డిలో పోలీసుల కవాతు

కామారెడ్డి టౌన్, వెలుగు :  అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా   కామారెడ్డిలో  మంగళవారం  పోలీసులు కవాతు నిర్వహించారు.  స్థానిక పోలీసు ఆ

Read More

బీజేపీని ప్రజలు ఆదరించాలి: రవీందర్​ నాయక్

ఇల్లెందు, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని ఇల్లెందు బీజేపీ అసెంబ్లీ  అభ్యర్థి రవీందర్​ నాయక్  కోరారు. మంగళవారం స్థానిక పార్ట

Read More

తిరిగి బీఆర్ఎస్​ గూటికి చేరిన సర్పంచులు

ఖమ్మం, వెలుగు: ఖమ్మం నియోజకవర్గంలోని ఏకైక మండలమైన రఘునాథపాలెంలో ముగ్గురు సర్పంచులు తరిగి బీఆర్ఎస్​ గూటికి చేరారు. సోమవారం సాయంత్రం మాజీ ఎంపీ పొంగులేటి

Read More

రాజాసింగ్​ సస్పెన్షన్​ ఎత్తివేతపై సంబరాలు

నిజామాబాద్, వెలుగు : గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​పై బీజేపీ పార్టీ సస్పెన్షన్​ ఎత్తివేసిన నేపథ్యంలో ఆయన అభిమానులు మంగళవారం నిజమాబాద్​లో  సంబరాలు

Read More

కేసీఆర్ ​రూ.లక్ష కోట్లు దోచుకున్నరు: పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి 

కూసుమంచి, వెలుగు : సీఎం కేసీఆర్​ తెలంగాణ సంపద రూ.లక్ష కోట్లు దోచుకొని దాచుకున్నారని కాంగ్రెస్​పార్టీ రాష్ట్ర ప్రచార కో చైర్మన్​ పొంగులేటి శ్రీనివాస​రె

Read More

ఖిల్లా రామాలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు

నిజామాబాద్, వెలుగు:  నగరంలోని చారిత్రక ఖిల్లా రామాలయంలో మంగళవారం ఎమ్మెల్సీ కవిత పూజలు చేశారు. దసరా పండగ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఆమె పూజలు చేసి

Read More

ICC World Cup 2023: మా జట్టుకు చేతకాదు..పాకిస్తాన్ను ఏకిపారేసిన అఫ్రిది

ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిన పాక్పై ఆ దేశ మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కెప్టెన్ బాబర్ ఆజమ్తో పాటు..జట్టు ప్లేయర్లను ఏకిపారేస్తున్నా

Read More

పోలీసులు కంపెనీకి ప్రొటెక్షన్​ ఇస్తున్రు : జి.హర్షవర్దన్​రెడ్డి

మరికల్, వెలుగు: చిత్తనూర్​ వద్ద అమాయక జనాలపై లాఠీచార్జీ చేయడం సరైంది కాదని, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు కంపెనీకి ప్రొటెక్షన్​ ఇస్తున్నారని కా

Read More

సీఎం సభా స్థలాన్ని పరిశీలించిన స్పీకర్

బాన్సువాడ,వెలుగు:  ఎన్నికల ప్రచారంలో భాగంగా  ఈ నెల 30న బాన్సువాడ లో జరిగే సీఎం కేసీఆర్ సభ స్థలాన్ని మంగళవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డ

Read More

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నం : బహుజన భారత్​ పార్టీ జాతీయ అధ్యక్షుడు

తొలి దశలో 15 మంది అభ్యర్థుల జాబితా విడుదల ఖైరతాబాద్​,వెలుగు:  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన భారత్ పార్టీ పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ

Read More

ప్రతిపక్షాలది కుర్చీల కొట్లాట : హరీశ్ రావు

నారాయణ్ ఖేడ్,వెలుగు: ప్రతిపక్షాలది కుర్చీల కోసం మాత్రమే కొట్లాటని మంత్రి  హరీశ్ రావు ధ్వజమెత్తారు. మంగళవారం  పట్టణంలో ఏర్పాటు చేసిన అలాయ్ బల

Read More

లాఠీచార్జీపై జ్యుడీషియల్​ ఎంక్వైరీ జరిపించాలి ; నాగురావు

మరికల్, వెలుగు: చిత్తనూర్​ ఇథనాల్​ కంపెనీని రద్దు చేయాలని డిమాండ్​ చేస్తున్న జనాలపై పోలీసులు లాఠీచార్జీ చేయడం అమానుషమని, ఈ ఘటనపై జ్యుడీషియల్​ ఎంక్వైరీ

Read More

బొల్లెపెల్లిలో చర్చిని తగల బెట్టిన  గుర్తు తెలియని వ్యక్తులు

గూడూరు, వెలుగు: గుర్తు తెలియని వ్యక్తులు చర్చిని తగలబెట్టిన  ఘటన మహబుబాబాద్ జిల్లా గూడూరు మండలం బొల్లెపెల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరా

Read More