latest news

దుర్గమ్మ ముక్కుపుడుకకు వేలం పాట

శంషాబాద్, వెలుగు: జై యోగేశ్వర్ యువజన సంఘం ఆధ్వర్యంలో శంషాబాద్ మండలంపెద్ద  గోల్కొండ  ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారి ముక్కుపుడకకు  మంగళ

Read More

లెటర్​ టు ఎడిటర్ ​అనర్హులకు ఆసరా!

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన ఆసరా పథకం ప్రజల కోసం కాకుండా ప్రభుత్వానికే ఆసరాగా మారిందనిపిస్తోంది. ఇప్పటికే ఆసరా పథకంలో లక్షల సంఖ్యలో అనర్

Read More

ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలి: బదావత్ సంతోష్

మంచిర్యాల, వెలుగు: నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​లో ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి

Read More

చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం పెరగాలి: నరహరి

మంచిర్యాల, వెలుగు: జనాభాకు అనుగుణంగా చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరముందని మధ్యప్రదేశ్​ ప్రభుత్వ ప్రిన్సిపల్​సెక్రటరీ, పెద్దపల్లి జిల్లా

Read More

కీసర ఆర్డీవో అధికార పార్టీకి సహకరిస్తుండు : తోటకూర వజ్రేశ్​యాదవ్

ఫిర్యాదు  చేసినా పట్టించుకోవడం లేదు కలెక్టర్, ఎలక్షన్ అధికారులు చర్యలు తీసుకోవాలి మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్​యాదవ్ మేడ

Read More

పని చేసిన ఇంట్లో చోరీ.. ఇద్దరు మహిళలు అరెస్ట్​

47 తులాల బంగారం స్వాధీనం మెహిదీపట్నం, వెలుగు : వృద్ధురాలి ఇంట్లో 47 తులాల బంగారు నగలను దోచుకుని పారిపోయిన నిందితులను అరెస్టు చేసిన ఘటన హూమాయన్

Read More

అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా:  పాయల్ శంకర్

ఆదిలాబాద్, వెలుగు: బీజేపీ ఆదిలాబాద్ అసెంబ్లీ టికెట్ ను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ కు కేటాయించడంతో సోమవారం నవశక్తి దుర్గామాత ఆలయంలో పూజలు చ

Read More

ప్రభుత్వ పనితనానికి, ప్రతిపక్షాల చిత్తశుద్ధికి పరీక్ష

కొంత కాలం క్రితం మేడిగడ్డ పంప్​ హౌస్​ సేఫ్టీ వాల్ వరదలను తట్టుకోలేక కూలిపోయింది. 12 బాహుబలి మోటర్లు పాడైనయి. అందులో 6 మోటర్లు పనికిరాకుండా ధ్వంసమైనాయన

Read More

హైటెన్షన్​ విద్యుత్​ వైర్లు తగిలి ముగ్గురికి గాయాలు

పంజగుట్ట,వెలుగు: ఇంటిపై బట్టలు ఆరేస్తుండగా హైటెన్షన్​ విద్యుత్​ వైర్లు తగిలి ముగ్గురు మహిళలకు గాయాలైన సంఘటన బోరబండ పోలీసు స్టేషన్​పరిధిలో జరిగింది. బో

Read More

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్​లో అలకలు

బోధన్​లో తిరుగుబాటు స్వరం  కొత్తవాళ్లకు టికెట్లివ్వడంపై  నారాజ్ ఇంకా పెండింగ్​లో రెండు స్థానాలు నిజామాబాద్​, వెలుగు:  జిల్ల

Read More

అధికారంలోకి రాగానే మేనిఫెస్టో అమలు: సండ్ర వెంకట వీరయ్య

సత్తుపల్లి, వెలుగు :  అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోని అమలు చేస్తామని బీఆఎస్​అభ్యర్థి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెప్పారు. సత్తుపల్లి మం

Read More

తుమ్మిళ్ల లిఫ్ట్ నిలిచిపోవడంతో ఎండుతున్న పంటలు

మానవపాడు, వెలుగు: తుమ్మిళ్ల లిఫ్ట్ 15 రోజుల కింద ఆఫ్  కావడంతో సాగునీరు లేక మిర్చి, పత్తి పంటలు ఎండిపోతున్నాయి. రైతులు ఇబ్బందులు పడుతుండగా, ఎమ్మెల

Read More

బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ సీఎం అయితడు : రఘునందన్ రావు

తొగుట, (దౌల్తాబాద్) వెలుగు: తెలంగాణలో బీజేపీ అధికారంలో వస్తే బీసీ వ్యక్తే సీఎంగా వుంటాడని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు. సిద్దిపేట జిల్లా ద

Read More