latest news
సిద్దిపేటలో సంబరంగా సద్దుల బతుకమ్మ
సిద్దిపేట , వెలుగు: జిల్లాలోని పలు గ్రామాల్లో ఏడో రోజునే సద్దుల బతుకమ్మ నిర్వహించారు. అమావాస్య నుంచి ప్రారంభమైన సంబరాలు ఏడో రోజుతో ముగించారు. చి
Read Moreకాంగ్రెస్కు ఓటేస్తే కర్నాటక ప్రజల్లాగే మోసపోతరు : గంగుల కమలాకర్
కరీంనగర్, వెలుగు : కాంగ్రెస్ ను నమ్మి ఓట్లేస్తే కర్నాటక ప్రజల్లాగే రాష్ట్రవాసులు మోసపోతారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. కరీంనగ
Read Moreఈవీఎంల రాండమైజేషన్ పూర్తి : వీ.పీ.గౌతమ్
భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాకు కేటాయించిన ఈవీఎంల మొదటి రాండమైజేషన్ ప్రక్రియను కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎన్నికల అధ
Read Moreబతుకమ్మ, గౌరమ్మపై జీవన్రెడ్డి వ్యాఖ్యలు తగవు : సండ్ర వెంకటవీరయ్య
సత్తుపల్లి, వెలుగు : తెలంగాణ ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే బతుకమ్మ, గౌరమ్మపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు జీవన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ఎమ్మె
Read Moreహైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు...ఈ రూట్లలో డైవర్షన్
హైదరాబాద్ నగరంలో అక్టోబర్ 22వ తేదీన ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. సద్దుల బతుకమ్మ పండగను పురస్కరించుకుని లుంబినీ పార్క్, అప్పర్ ట్యాంక్ బండ్ పై
Read Moreనిజమాబాద్లో వేర్వేరు చోట్ల నగదు పట్టివేత
కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి టౌన్లో శుక్రవారం ఓ వ్యక్తి నుంచి రూ.16,81,400 నగదును పోలీసులు సీజ్ చేశారు. బైక్పై వెళ్తుండగా ఓ వ్యక్తి వ
Read Moreభూపాలపల్లి జిల్లాలో ఘనంగా భోగ్ భండార్
మహాముత్తారం, వెలుగు : భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం బోర్లగూడెంలో శుక్రవారం హేమాసాథ్ మహరాజ్, జగదంబా భోగ్ భండార్&zwn
Read Moreబాసరలో ఘనంగా మూల నక్షత్ర వేడుకలు
భైంసా, వెలుగు: శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆరో రోజు అమ్మవారు కాత్యాయని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చా
Read Moreడబుల్ ఇంజన్ సర్కారు కోసం ఎదురుచూస్తున్రు : రవీందర్ నాయక్
ఇల్లెందు, వెలుగు : తెలంగాణ రాష్ట్ర ప్రజలు డబుల్ ఇంజన్ సర్కారు కోసం ఎదురు చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి రవీందర్నాయక్ తెలిపారు.
Read Moreనిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు : బాల లక్ష్మి
జనగామ అర్బన్, వెలుగు : నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఓయూ జేఏసీ కన్వీనర్ బాలలక్ష్మి పిలుపునిచ్చారు. జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో జనగామ
Read Moreమరాఠా కులస్తులను ఓబీసీలోకి చేర్చాలి : సోయం బాపురావు
ఆదిలాబాద్టౌన్, వెలుగు: తెలంగాణలోని మరాఠాలను కేంద్ర ప్రభుత్వం ఓబీసీలోకి చేర్చాలని ఎంపీ సోయం బాపురావు కోరారు. శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు
Read Moreమొదటి విడత ర్యాండమైజేషన్ కంప్లీట్: కలెక్టర్ ఉదయ్ కుమార్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ పూర్తి చేసి రిటర్నింగ్ ఆఫీసర్లకు అప్పగించినట్లు నాగర్కర్నూల్ కలెక్టర్ ఉదయ్ కుమార్
Read Moreతెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే : జాటోత్ హుస్సేన్ నాయక్
మహబూబాబాద్ అర్బన్, వెలుగు : వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస
Read More











