latest news
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం : తాతా మధు
భద్రాచలం, వెలుగు : రాష్ట్రంలో బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. శుక్రవారం పట్టణంలో నిర్వహి
Read Moreఅస్సలు భయం లేదే : సీఎం కేసీఆర్ ఆఫీసులోని ఉద్యోగిపైనే సైబర్ ఎటాక్
సైబర్ నేరగాళ్లకు తన మన అనే భేదం ఉండదు. సొంతవాడు కానీ..పరాయి వాడు కానీ..వారి టార్గెట్ డబ్బులు దోచుకోవడమే. తాజాగా కొందరు సైబర్ నేరగాళ్లు ముఖ్యమంత్రి కార
Read Moreకేంద్ర పథకాలపై అసత్య ప్రచారం వద్దు: పొనిశిట్టి వెంకటేశ్వర్లు
పాల్వంచ రూరల్, వెలుగు : కేంద్ర ప్రభుత్వ పథకాలపై బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తే సహించేదిలేదని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశిట్టి వెంకటేశ్వర్లు
Read Moreకాంగ్రెస్, బీజేపీలవి మోసపూరిత హామీలు: రవీంద్రకుమార్
దేవరకొండ, కొండమల్లేపల్లి, వెలుగు: కాంగ్రెస్, బీజేపీలు అధికారంలో కోసం మోసపూరిత హామీలు ఇస్తున్నాయని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఆరోపించారు
Read Moreతిమ్మాపూర్ మండలంలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు
తిమ్మాపూర్, వెలుగు : తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ లో శ్రీదేవి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత పల్లకీ సేవను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ స
Read Moreపాల్వంచ రిలయన్స్ స్మార్ట్ వద్ద హమాలీల ఆందోళన
పాల్వంచ, వెలుగు : పట్టణంలోని ప్రముఖ రిలయన్స్ షాపింగ్ మాల్ లో సామాను ఎగు మతి, దిగుమతి తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హమాలీలు శుక్రవారం ఆందోళన చేపట్టారు.
Read Moreఫస్ట్ ఫేజ్ ర్యాండమైజేషన్ పూర్తి: హనుమంతు
యాదాద్రి, సూర్యాపేట, వెలుగు: ఈవీఎంల ఫస్ట్ ఫేజ్ ర్యాండమైనేషన్ పూర్తయ్యింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శుక్రవారం
Read Moreమీడియా పారదర్శకంగా ఉండాలి : రక్షిత కె మూర్తి
వనపర్తి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మీడియా పారదర్శకంగా వ్యవహరించాలని ఎస్పీ రక్షిత కె మూర్తి కోరారు. శుక్రవారం ఎస్పీ ఆఫీస్లో మీడియాతో మాట్లాడా
Read Moreకాళేశ్వరం, లిక్కర్ దందా లో.. మస్తు సంపాదించిన్రు : బొడిగ శోభ
జగిత్యాల, వెలుగు : ‘కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి సీఎం కేసీఆర్, లిక్కర్ బిజినెస్ లో కవిత మస్తు సంపాదించిండ్రు , ఎవరు ఎంత ఇచ్చిన కాదనకుండా తీస
Read Moreబరితెగింపు..విచ్చలవిడితనం..ఇదే పువ్వాడ పాలన
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై మాజీ మంత్రి తుమ్మల చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారాయి. తాను మంత్రిగా ఉన్నప్పుడు పువ్వాడ ఈ స్థాయిలో అక్రమాలక
Read Moreసంక్షేమ పథకాలు అందరికీ అందించినం: పట్నం నరేందర్ రెడ్డి
మద్దూరు, వెలుగు: ఏ రాష్ర్టంలో లేనివిధంగా రాష్ట్రంలో అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్ ర
Read More50 ఏండ్లు దాటినోళ్లు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి : డాక్టర్ బంగారి స్వామి
కరీంనగర్, వెలుగు : 50 ఏండ్లు దాటినవారు ఎముకల వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలని రెనీ హాస్పిటల్ అధినేత, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్
Read Moreసభ సక్సెస్ ను జీర్ణించుకుంటలేరు : లక్ష్మారెడ్డి
జడ్చర్ల, వెలుగు: పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సక్సెస్ చేయడంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు జీర్ణించుకోలేక అసత్య
Read More












