వనపర్తి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మీడియా పారదర్శకంగా వ్యవహరించాలని ఎస్పీ రక్షిత కె మూర్తి కోరారు. శుక్రవారం ఎస్పీ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే వెంటనే ఫిర్యాదు చేసేందుకు సి విజిల్ యాప్ అందుబాటులో ఉందని ఎస్పీ చెప్పారు.టోల్ఫ్రీ నెంబర్1950, లేదా గ్రీవెన్స్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. మీడియా సహకరించాలని కోరారు. డీఎస్పీ ఆనంద్ రెడ్డి పాల్గొన్నారు.
మీడియా పారదర్శకంగా ఉండాలి : రక్షిత కె మూర్తి
- మహబూబ్ నగర్
- October 21, 2023
లేటెస్ట్
- Priyadarshi: హీరోగా ప్రియదర్శి ఫుల్ బిజీ.. వరుసగా మూడు క్రేజీ ప్రాజెక్ట్స్
- బీఆర్ఎస్ కు షాక్ : కాంగ్రెస్ లో చేరిన గుత్తా అమిత్ రెడ్డి..
- Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?
- కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లోనే 6 గ్యారంటీలను అమలు చేసింది : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- ఎండలు మండిపోతున్నయ్.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి: మంత్రి సీతక్క
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్
- మ్యాన్ హోల్ మూతను ఢీకొని స్కూటర్ బోల్తా..తల్లీకూతుళ్లకు తీవ్రగాయాలు
- బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీటీసీ
- ఎలక్షన్ పోలీసు అబ్జర్వర్తో కలెక్టర్, ఎస్పీ భేటీ
- నీటి సరఫరాలో సమస్యలు ఉండొద్దు : అశ్విని తానాజీ వాకడే
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..
- Health tips : పరగడుపున కాఫీ తాగితే శరీరంలో సహజంగా జరిగే మార్పులు!
- తెలంగాణ కిచెన్ : వాముతో వంటలు