భద్రాచలం, వెలుగు : రాష్ట్రంలో బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ రంగానికి పెద్ద పీట వేసి అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులెత్తిస్తున్న కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలని కోరారు. అనంతరం సీఐటీయూ కార్మిక సంఘం మాజీ నేత కాపుల సూరిబాబు ఆధ్వర్యంలో పలువురు కార్మికులు బీఆర్ఎస్లో చేరారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం : తాతా మధు
- ఖమ్మం
- October 21, 2023
లేటెస్ట్
- ఏప్రిల్లో డయల్ 100 కు 4,483 కాల్స్
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- కల్లూరులో తాండ్ర రోడ్ షో
- Prasannavadanam Twitter Review: సుహాస్ మళ్ళీ హిట్టు కొట్టాడా? ప్రసన్నవదనం రిజల్ట్ ఏంటి?
- కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం కేసు
- రఘువీర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం : అర్జున్
- జానారెడ్డిని విమర్శించే స్థాయి జగదీశ్ రెడ్డికి లేదు : రాంరెడ్డి దామోదర్ రెడ్డి
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- ఇంటర్ స్టూడెంట్స్కు అవార్డులు
- కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలి : యశస్వినిరెడ్డి
Most Read News
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం
- Allu Arjun, David Warner: చాలా ఈజీ.. కలిసినప్పుడు నేర్పిస్తా.. డేవిడ్ వార్నర్కు అల్లు అర్జున్ మెసేజ్