latest news
తుపాకీ పట్టుకుని తిరుగుతున్న ఎమ్మెల్యే.. అడిగితే స్టైల్ అంటున్నాడు
అక్టోబర్ 3వ తేదీన బీహార్ భాగల్ పూర్ జవహార్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీకి జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండలం తన మనవరాలితో వచ్చాడు. అయితే అక్కడున్న జనం అంతా ఒ
Read Moreబంపరాఫర్ : రెస్టారెంట్లు, హోటళ్లకు అప్పులు ఇస్తున్న స్విగ్గీ..
స్విగ్గీ.. ఒక్క హోటల్ లేకుండా ఫుడ్ యాప్ తీసుకొచ్చిన సంస్థ.. స్విగ్గీ అంటే ఫుడ్ డెలివరీ యాప్.. ఇది తెలియని వాళ్లు ఉండరు. జస్ట్ ఒకే ఒక్క సాఫ్ట్ వేర్ తయా
Read Moreదేన్నీ వదల్లేదు : G20 సమ్మిట్ పూల కుండీలు, వస్తువులు ఎత్తుకెళుతున్న జనం
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టా్త్మకంగా దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సమ్మిట్ ను నిర్వహించింది. 20 దేశాధినేతలతో పాటు..ఎంతో మంది ప్రముఖులు ఈ సదస్సుకు హాజరయ
Read Moreదమ్మున్నోడికి డిమాండ్ : AI కంటెంట్ కోసం కంపెనీల వెతుకులాట..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ప్రస్తుతం టెక్ రంగంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏఐ వినియోగించి అధిక ప్రయోజనాలు, లాభాలు పొందేందుకు కంపెనీలు పోటీ పడుతున్
Read Moreఈటెల తిరుగుబాటుతో కేటీఆర్ సీఎం కాలేదు అక్కడ మోడీ..ఇక్కడ కేడీ ఇద్దరు ఒకటే
మోడీ, కేడీ (కేసీఆర్) ఇద్దరు ఒకటే అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తెలంగాణలో కేసీఆర్ గెలవొద్దు అని బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందం చేసుకున్నాయని మండి
Read MoreHealth Tip : పళ్లు ఇట్ల తోముకోవాలి.. ఎలా పడితే అలా బ్రేష్ చేయకూడదు
పళ్లు సరిగా తోముకోకపోతే చాలారకాల ప్రాబ్లమ్స్ వస్తాయంటున్నారు డాక్టర్లు. నోటి దుర్వాసన, చిగుళ్లనుంచి రక్తం రావడం లాంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. అందుకే బ
Read MoreGood Health : షుగర్ పెరగకూడదు అంటే ఈ విటమిన్స్ అవసరం
డయాబెటిస్ ఉన్నవాళ్లు రక్తంలో చక్కెర శాతాన్ని కంట్రోల్ లో ఉంచుకోవడం ముఖ్యం. లేదంటే గుండె జబ్బులు, కంటి చూపు కోల్పోవడం, మూత్రపిండాల సమస్యలు ఎదుర్కొనే అవ
Read MoreGood Health : నిదానంగా.. నెమ్మదిగా తింటే బరువు తగ్గుతారా..!
బరువు తగ్గాలనుకునేవాళ్లు ఇకనుంచి ఎక్సర్సైజ్లు, చేయాల్సిన పని లేదట! స్లోగా తిని కూడా బరువు తగ్గొచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. స్లోగా తినేవాళ్లకంటే ఫాస్ట
Read Moreలోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు కుదిరింది : రేవంత్ రెడ్డి
సీఎం కేసీఆర్ బాస్ ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఖాయమని.. ఈ విషయాన్ని బీఆర్ఎ
Read Moreషాక్ అయిన ప్రపంచం: గాలి ఆడక 55 మంది సైనికులు మృతి
పసిఫిక్ మహా సముద్రంలోని తూర్పు చైనా సముద్రం వాయువ్య భాగమైన పసుపు సముద్రం(ఎల్లో సీ)లో అణు జలాంతర్గామి ఉచ్చులో చిక్కుకొని 55 మంది చైనా సైనికులు ప్రాణాలు
Read Moreనువ్వు కేక బాస్ : ఉద్యోగం వచ్చిందని.. పోస్టర్లు వేశాడు..
పుట్టిన రోజు పోస్టర్లు చూశాం.. పెళ్లి పోస్టర్లు చూశాం.. చనిపోయిన వాళ్ల పోస్టర్లు చూశాం.. అన్నింటికీ మించి పొలిటికల్ లీడర్ల బ్యానర్లు, పోస్టర్లు కామన్.
Read Moreరామగుండం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తా : కందుల సంధ్యారాణి
పోయిన ఎన్నికల్లో ఎమ్మెల్యే చందర్ నా కాళ్లు పట్టుకున్నడు: సంధ్యారాణి ఇప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని కంటతడి గోదావరిఖని, వెలుగు : రామగు
Read Moreమోదీని చూస్తే కేసీఆర్ గజగజ వణుకుతున్నారు: బండి సంజయ్
సీఎం కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో..ఆయన కుటుంబ ఆస్తులపై ప్రజలు ఆలోచించాలని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ నిజ స్వరూపాన
Read More











