latest news
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గ్రామీణ పోస్ట్ మాస్టర్లు సమ్మె
అలంపూర్/హన్వాడ/లింగాల/నాగర్కర్నూల్టౌన్,వెలుగు: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గ్రామీణ పోస్ట్ మాస్టర్లు సమ్మె
Read Moreశివ్వంపేట మండలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సునీతారెడ్డి, మదన్ రెడ్డి
శివ్వంపేట, వెలుగు : మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో బుధవారం జరిగిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సు
Read Moreఅన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం : కటుకం మృత్యుంజయం
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి కటుకం రాజన్న సిరిసిల్ల,వెలుగు : రానున్న ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణల
Read Moreగ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : మహిపాల్ రెడ్డి
పటాన్చెరు/జిన్నారం, వెలుగు : గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం పటాన్చెరు, చి
Read Moreజగిత్యాల జిల్లాలో కొండగట్టు హుండీ ఆదాయం..రూ.56.78 లక్షలు
కొండగట్టు, వెలుగు : జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న హుండీ లెక్కింపును అధికారులు బుధవారం చేపట్టారు. ఆలయంలోని 12 హుండీలను లెక్
Read Moreగజ్వేల్ లో ముదిరాజ్ ల భారీ ర్యాలీ
గజ్వేల్, వెలుగు: ‘ఓట్లు మావి.. సీట్లు మీకా..’ అని ముద్దిరాజ్లు నిలదీశారు. జనాభా పరంగా అధిక సంఖ్యలో ఉన్న ముదిరాజ్ లకు అనాదిగా చట్టసభల్లో
Read Moreఆశా వర్కర్ల డిమాండ్లను నెరవేర్చాలి
మెదక్ టౌన్/సిద్దిపేట టౌన్/నారాయణ్ ఖేడ్, వెలుగు: ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే తీర్చాలని పలువురు నాయకులు కోరారు. నారాయణఖేడ్ల
Read Moreపాండు చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆమేర్
బోధన్, వెలుగు: బోధన్లోని పాండు చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మహ్మద్షకీల్ ఆమేర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన చెరువులో చేపపిల్లలు వద
Read Moreమంచిర్యాల జిల్లా ఓటర్లు 6,17,901
మంచిర్యాల/ఆసిఫాబాద్, వెలుగు: మంచిర్యాల జిల్లాలో మొత్తం ఓటర్లు 6,17,901 మంది ఉన్నారు. ఓటరు లిస్టులో మార్పులు, చేర్పులు, సవరణలు, కొత్త ఓటర్ల నమోదు తర్వా
Read Moreకమీషన్ల కోసం బీఆర్ఎస్ స్కీమ్లు : మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి
ఇందల్వాయి, వెలుగు: కమీషన్లు, కార్యకర్తల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం స్కీమ్లు ప్రవేశపెడుతోందని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నిజామాబాద్రూరల్ఇన్చార్జి డా
Read Moreరాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యునిగా ప్రవీణ్ బాధ్యతల స్వీకరణ
బెల్లంపల్లి, వెలుగు: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యునిగా మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం హ
Read More16 లక్షల చేపపిల్లల పంపిణీ : వరదారెడ్డి
లింగంపేట, వెలుగు: ఈ ఏడాది వర్షాలు బాగా కురిసి చెరువులు అలుగులు పారుతున్నందున చేప పిల్లలను ఆలస్యంగా విడుదల చేస్తున్నట్లు జిల్లా మత్స్య సహకార శాఖ అధికార
Read Moreదండేపల్లిలో బతుకమ్మ చీరెలు నాసిరకంగా ఉన్నాయని ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు
దండేపల్లి, వెలుగు: ప్రభుత్వం ప్రతి ఏటా పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరెలు నాసిరకంగా ఉంటున్నాయని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే దివాకర్రావును నిల
Read More











