latest news

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గ్రామీణ పోస్ట్ మాస్టర్లు సమ్మె

అలంపూర్/హన్వాడ/లింగాల/నాగర్​కర్నూల్​టౌన్,వెలుగు: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గ్రామీణ పోస్ట్ మాస్టర్లు సమ్మె

Read More

శివ్వంపేట మండలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సునీతారెడ్డి, మదన్​ రెడ్డి

శివ్వంపేట, వెలుగు : మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో బుధవారం జరిగిన వివిధ అభివృద్ధి,  సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్ర మహిళా కమిషన్​ చైర్​ పర్సన్​ సు

Read More

అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం : కటుకం మృత్యుంజయం

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఎన్నికల ఇన్​చార్జి కటుకం రాజన్న సిరిసిల్ల,వెలుగు : రానున్న ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణల

Read More

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : మహిపాల్​ రెడ్డి

పటాన్​చెరు/జిన్నారం, వెలుగు : గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం పటాన్​చెరు, చి

Read More

జగిత్యాల జిల్లాలో కొండగట్టు హుండీ ఆదాయం..రూ.56.78 లక్షలు

కొండగట్టు, వెలుగు : జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న హుండీ లెక్కింపును అధికారులు బుధవారం చేపట్టారు. ఆలయంలోని 12 హుండీలను లెక్

Read More

గజ్వేల్ లో ముదిరాజ్ ల భారీ ర్యాలీ

గజ్వేల్, వెలుగు: ‘ఓట్లు మావి.. సీట్లు మీకా..’ అని ముద్దిరాజ్​లు నిలదీశారు. జనాభా పరంగా అధిక సంఖ్యలో ఉన్న ముదిరాజ్​ లకు అనాదిగా చట్టసభల్లో

Read More

ఆశా వర్కర్ల డిమాండ్లను నెరవేర్చాలి 

మెదక్ టౌన్/సిద్దిపేట టౌన్​/నారాయణ్ ఖేడ్, వెలుగు: ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే  తీర్చాలని పలువురు నాయకులు కోరారు. నారాయణఖేడ్​ల

Read More

పాండు చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే మహ్మద్​ షకీల్ ఆమేర్​

బోధన్, వెలుగు: బోధన్​లోని పాండు చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మహ్మద్​షకీల్ ఆమేర్ ​పేర్కొన్నారు. బుధవారం ఆయన చెరువులో చేపపిల్లలు వద

Read More

మంచిర్యాల జిల్లా ఓటర్లు 6,17,901

మంచిర్యాల/ఆసిఫాబాద్, వెలుగు: మంచిర్యాల జిల్లాలో మొత్తం ఓటర్లు 6,17,901 మంది ఉన్నారు. ఓటరు లిస్టులో మార్పులు, చేర్పులు, సవరణలు, కొత్త ఓటర్ల నమోదు తర్వా

Read More

కమీషన్ల కోసం బీఆర్ఎస్ ​స్కీమ్​లు : మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి

ఇందల్వాయి, వెలుగు: కమీషన్లు, కార్యకర్తల కోసమే బీఆర్ఎస్ ​ప్రభుత్వం స్కీమ్​లు ప్రవేశపెడుతోందని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్​ నిజామాబాద్​రూరల్​ఇన్​చార్జి డా

Read More

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యునిగా ప్రవీణ్ బాధ్యతల స్వీకరణ

బెల్లంపల్లి, వెలుగు: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యునిగా మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం హ

Read More

16 లక్షల చేపపిల్లల పంపిణీ : వరదారెడ్డి

లింగంపేట, వెలుగు: ఈ ఏడాది వర్షాలు బాగా కురిసి చెరువులు అలుగులు పారుతున్నందున చేప పిల్లలను ఆలస్యంగా విడుదల చేస్తున్నట్లు జిల్లా మత్స్య సహకార శాఖ అధికార

Read More

దండేపల్లిలో బతుకమ్మ చీరెలు నాసిరకంగా ఉన్నాయని ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు

దండేపల్లి, వెలుగు: ప్రభుత్వం ప్రతి ఏటా పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరెలు నాసిరకంగా ఉంటున్నాయని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే దివాకర్​రావును నిల

Read More