latest news

బీసీబంధుకు బీఆర్‌‌ఎస్‌ వాళ్లే అర్హులా..?బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన

యాదాద్రి, వెలుగు: బీసీ బంధుకు బీఆర్‌‌ఎస్‌ కార్యకర్తలు మాత్రమే అర్హులా..? అని బీజేపీ నేతలు ప్రశ్నించారు.  మంగళవారం భవనగిరి మున్సిపా

Read More

కలెక్టర్​పై అఖిలపక్ష పార్టీల ఫిర్యాదు

జనగామ అర్బన్, వెలుగు:  కలెక్టర్  సీహెచ్. శివలింగయ్య తీరుపై మంగళవారం సీఈసీ, సీఎస్ కు అఖిల పక్ష పార్టీలు ఫిర్యాదు చేశాయి. అనంతరం జనగామ చౌరస్తా

Read More

ఆస్పత్రి డీన్ తో టాయిలెట్ క్లీనింగ్.. శివసేన ఎంపీపై కేసు ఫైల్

ప్రభుత్వ ఆసుపత్రిలో 48 గంటల్లో 31 మంది రోగులు మరణించిన వివాదం చర్చనీయాంశం అవుతుండగా.. నాందేడ్ ఆసుపత్రి డీన్‌ను టాయిలెట్ శుభ్రం చేయించినందుకు శివస

Read More

ఐటీ ఉద్యోగులకు షాక్ : ఐదు రోజులు ఆఫీసుకు రండి.. కంపెనీల అల్టిమేటం

విప్రో, క్యాప్‌జెమిని, LTIMindtreeతో సహా భారతదేశంలోని అగ్రశ్రేణి IT కంపెనీలు తమ ఉద్యోగులను వారంలో మొత్తం లేదా కనీసం 50 శాతం వరకు కార్యాలయానికి తి

Read More

మొబైల్ ఫోన్ల తయారీలో వరల్డ్ టాప్ 2 భారత్

మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం. స్మార్ట్ ఫోన్ల తయారీ, ఎగుమతుల్లో భారత్ గణనీయమైన వృద్ధిని సాధించి వరల్డ్ టాప్ 2 లో

Read More

నిర్మల్ జిల్లాలో కేటీఆర్ టూర్.. హెలిప్యాడ్ దగ్గర ఉద్రిక్తత

నిర్మల్  జిల్లా దిలావర్ పూర్ మండలం గుండంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎత్తి పోతల ప్రాజెక్టులో భాగంగా 27వ ప్యా

Read More

లంచం ఇస్తేనే పంట రుణాల రెన్యువల్

మరిపెడ,వెలుగు: రుణమాఫీని ప్రభుత్వం ప్రకటించినా  పంట రుణాల రెన్యువల్ కోసం  రైతులను బ్యాంకు సిబ్బంది తీవ్ర ఇబ్బందుల కు గురి చేస్తున్నారు. లంచం

Read More

కార్పొరేట్​కు దీటుగా సర్కారు విద్య : గండ్ర జ్యోతి

రేగొండ, వెలుగు: కార్పొరేట్​ విద్యాసంస్థకు దీటుగా సర్కార్​ స్కూళ్లలో విద్యా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం  బలోపేతం చేస్తుందని  జడ్పీ చైర్​పర్సన

Read More

ఓటరు లిస్టులో తప్పులు ఉండవద్దు : భారతి లక్​పతి నాయక్

వనపర్తి, వెలుగు : ఓటరు తుది జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలని ఎన్నికల అబ్జర్వర్  భారతి లక్​పతి నాయక్  ఆదేశించారు. మంగళవారం కలెక్టర

Read More

ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి : ఆశా వర్కర్లు కార్యకర్తలు

నుమకొండ సిటీ, వెలుగు: తమ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేల ఇండ్లను ఆశా కార్యకర్తలు  ముట్టడించారు. మంగళవారం హనుమకొండలోని ప్రభుత్వ చీఫ్​ విప్​, వరంగ

Read More

నాగర్ కర్నూల్ లో ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​ ముట్టడి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : తమ సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్లు మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్  

Read More

గిట్టుబాటు ధరల చట్టం చేయాల్సిందే: సంయుక్త కిసాన్ మోర్చా

జూలూరుపాడు/ములకలపల్లి, వెలుగు: పంటలకు గిట్టుబాటు ధరల చట్టం తీసుకురావాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం జూలూరుపాడులో ప్రధాని నరేంద్ర

Read More

మెదక్​ జిల్లాలో కాంగ్రెస్​కు మండల పార్టీ అధ్యక్షుల రాజీనామా

రామాయంపేట/ నిజాంపేట, వెలుగు : మెదక్​ జిల్లాలోని రామాయంపేట, నిజాంపేట మండలాల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీకి  మంగళవారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఇరు మ

Read More