latest news
బీఆర్ఎస్పై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరపడ్డాయ్
తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదన్నారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. బీఆర్ఎస్ పెద్దలు తమ నియోజకవర్గాలనే అభివృద్ధి చేసుకుంటున్నారని..ఇతర ఎమ
Read Moreతీన్మార్!..పసుపు బోర్డుకు పచ్చ జెండా
ట్రైబల్ వర్సిటీకి రూ. 889 కోట్లు కృష్ణా జలవివాద పరిష్కారానికి ట్రిబ్యునల్ తెలంగాణకు లబ్ధి చేకూర్చిన కేంద్ర కేబినెట్ ఉజ్వల్’ సిలిం
Read Moreఆ రెండు పార్టీలదీ ఫెవికాల్ బంధం..ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు చీల్చడమే లక్ష్యం
పార్లమెంటు ఎన్నికలకు సీట్ల పంపకం జరిగింది వచ్చే ఎలక్షన్లలో బీఆర్ఎస్ 9, బీజేపీ 7లో పోటీ చేస్తాయ్ కేసీఆర్ అవినీతిపై చెప్తున్న మోదీ చర్యలెందుకు తీ
Read Moreతెలంగాణ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల..ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణలో కానిస్టేబుల్ నియామక పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. కానిస్టేబుల్ తుది ఫలితాలను పోలీసు నియామక మండలి (TSLPRB) ప్రకటించింది. 15,750 పోస
Read Moreశిథిలావస్థలో తిరుమల రాతి మండపం: ఈవో ధర్మారెడ్డి
తిరుమల అలిపిరి మెట్లమార్గంలో భక్తులు విశ్రాంతి తీసుకునే రెండు రాతి మండపాల్లో ఒకటి శిథిలావస్థకు చేరుకుందని తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో ధర్మారెడ్డి తెలి
Read Moreబంపరాఫర్ ఇచ్చారు : లక్షా 70 వేల ట్రాఫిక్ చలాన్లు క్లియర్
చలాన్లు పెండింగ్లో ఉన్న వాహనదారులకు గుడ్ న్యూ్స్. మీ వాహనాలపై పెండింగ్ చలాన్లు కట్టక్కరలేదు. ఎంత ఉన్నా సరే..వాటన్నింటిని రద్దు చేయబోతున్నారు ట్రాఫిక్
Read Moreమళ్లీ కొట్టారయ్యా బంగారాలు : నీరజ్ చోప్రాకు బంగారం.. జేనాకు వెండి
ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత..నీరజ్ చోప్రా ఏషియన్ గేమ్స్ సత్తా చాటాడు. జావెలిన్ ను 88.88 మీటర్లు విసిరి బంగారు పతకాన్ని సాధించాడు. మరో భారత జావెల
Read Moreటీఎస్పీఎస్సీని రద్దు చేయాలి... రాష్ట్రపతి, గవర్నర్కు నిరుద్యోగుల ఉత్తరాలు
తెలంగాణలో నిరుద్యోగులు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. టీఎస్పీఎస్సీలో జరుగుతున్న అవకతవకలకు, లీకేజీలకు సంబంధించి కమిషన్ బోర్డును ప్రక్షాళన చేయాలన
Read Moreఇది ఫైనల్ : తెలంగాణ ఓటర్లు 3 కోట్ల 17 లక్షల 17 వేల 389 మంది
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైపోయింది.. అతి ముఖ్యమైన ఓటర్ల జాబితా ఫైనల్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఓటర్లు 3 కోట్ల 17 లక్షల 17 వేల 38
Read Moreటీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 4.8 శాతంతో మరో డీఏ
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ తెలిపింది. ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న కరువు భత్యాలు(డీఏ) అన్నింటినీ మంజూరు చేసింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ
Read Moreఏపీ, తెలంగాణ నీళ్ల పంచాయితీపై కొత్త ట్రిబ్యునల్..
ఏపీ, తెలంగాణ కృష్ణా జలాల పంపిణీ వివాదంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా నదిలో ఏపీ, తెలంగాణ వాటాలు తేల్చే అంశాన్ని బ్రజేశ్
Read Moreజీమెయిల్లో మరో అద్బుత ఫీచర్.. ఎమోజీలతో పండగే పండగ..
జీమెయిల్ లో అండ్రాయిడ్ యూజర్ల కోసం మరో అద్బుత ఫీచర్ ను గూగుల్ ఆవిష్కరించింది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో ఎమోజ
Read Moreగుడ్ న్యూస్ : గ్యాస్ సబ్సిడీ రూ.100 పెంచిన కేంద్రం
ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్న వినియోగదారులకు శుభవార్త. ఇప్పటి వరకు వస్తున్న 200 రూపాయల సబ్సిడీని.. 300 రూపాయలకు పెంచింద
Read More












