latest news
మంత్రి హరీష్ రావుపై కేసు నమోదు చేయాలి: ఎమ్మెల్యే రఘునందన్ రావు
UPA 01 ప్రభుత్వం హయాంలో 250 కోట్లు సిద్దిపేట రైల్వే జోన్ కు మంజూరు చేసిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గుర్తు చేశారు. 2016వ సంవత్సరంలో గజ్వేల్ కు
Read Moreకర్ణాటక కాంగ్రెస్కు డబ్బులు ఇస్తుంటే.. ఐటీ ఏం చేస్తుంది : మోదీని ప్రశ్నించిన కేటీఆర్
సీఎం కేసీఆర్ ఒక ఫైటర్ అని..చీటర్స్తో ఆయన కలవరని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్డీఏ మునిగిపోయే నావ అని....అందులో ఎవరూ చేరరని స్పష్టం చేశారు. ఎన్డీఏలో చేరే
Read Moreఇన్స్టాగ్రామ్ రీల్ కోసం బైక్ పై స్టంట్.. ఆ తర్వాత ఏమైందంటే..?
చేతిలో బైక్ ఉంటే చాలు.. ప్రతి ఒక్కరూ హీరోలా ఫీలవుతూ ఉంటారు. ఆ బైక్ (bike)పై విన్యాసాలు చేస్తూ.. ప్రమాదాలు కొని తెచ్చుకుంటుంటారు.కొంతమంది జనాలు తాము ఏద
Read Moreడబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లొల్లి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
ఖమ్మం టౌన్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం లబ్ధిదారులు రచ్చ రచ్చ చేశారు. వైఎస్సార్ నగర్ లోని 8వ డివిజన్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగిం
Read Moreకుటుంబ సభ్యుల్ని ధనవంతుల్ని చేసుకోవడం తప్ప.. తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదు
తెలంగాణ బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో ఉన్నత స్థాయి పదవుల నుంచి కింద స్థాయి పద
Read Moreకోటి రూపాయల తిరుమల బస్సు కొట్టేసిన కేడీ అరెస్ట్
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో రెండు కోట్ల విలువైన శ్రీ వారి ఉచిత ఎలక్ట్రిక్ బస్సు చోరీ కేసును పోలీసులు చేధించారు. సెప్టెంబర్ 24న బ్ర
Read Moreభారీగా పట్టుబడ్డ నకిలీ మద్యం బాటిళ్లు.. 294 సీసాలు స్వాధీనం
హైదరాబాద్ శేరిలింగంపల్లిలో భారీగా నకిలీ మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. ఖరీదైన స్కాచ్ బాట్టిల్ లలో తక్కువ ధర కలిగిన మద్యాన్ని కలిపి సొమ్ము
Read Moreకేటీఆర్ను సీఎం చేయాలని కేసీఆర్ నన్ను కల్సిండు
నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ సారి కేసీఆర్ ఢిల్లీకి వచ్చి తనను కలిశారని..కేటీఆర్ ను సీఎం చేస్తానని తనతో చెప్పారని మోదీ తెలిపా
Read Moreబీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. కుర్చీలతో పొట్టు పొట్టు కొట్టుకున్న కార్యకర్తలు
సిద్దిపేటలో బీఆర్ఎస్, బీజేపీ కార్యక్తలు కుర్చీలతో పొట్టు పొట్టు కొట్టుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సిద్దిపేటలో రైలు ప్రారంభోత్సవ
Read Moreనెర వేరిన కల..సిద్దిపేటలో రైలు పరుగులు...
సిద్దిపేట జిల్లా ప్రజల కల నెరవేరింది. ఎన్నో ఏండ్ల నుంచి వస్తుంది వస్తుంది అనుకుంటున్న రైలు ఎట్టకేలకు కూత పెట్టింది. దశాబ్దాల వాంఛ అక్టోబర్ 3వ తే
Read Moreలులూ మాల్ లూటీ చేశారు.. తినేశారు.. తాగేశారు.. ఊడ్చేశారు..
హైదరాబాదీలు మాములోళ్లా ఏంటీ.. కొత్తగా ఏదైనా వస్తే ఎర్రెక్కిపోతారు.. పిచ్చేక్కిపోతారు.. దాని అంతు చూసే వరకు వదలరు.. ఇలాంటి సిట్యువేషన్స్ గతంలో ఐకియా ఓప
Read Moreనిజామాబాద్లో ప్రధాని మోదీ చేసిన ప్రారంభోత్సవాలు..శంకుస్థాపనలు ఇవే
ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 3వ తేదీన మంగళవారం నిజామాబాద్లో పర్యటించారు. మొత్తం రూ.8,021 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థా
Read Moreపథకాలు అడిగితే మహిళను బండ బూతులు తిట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
ప్రభుత్వ పథకాలు అడిగితే ఓ మహిళను బూతులు తిట్టాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. తాను అర్హురాలిని అయినా కూడా గృహలక్ష్మీలో తన పేరు ఎందుకు లేదని ఎమ్మెల్యేను నిలదీసి
Read More












