latest news

బీఆర్ఎస్​లో అసహనం పెరుగుతున్నది: కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ నేతల్లో  రోజురోజుకూ అసహనం పెరుగుతున్నదని రాష్ట్ర బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం

Read More

చదువులో రాణించలేకపోతున్నా.. టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య

జీడిమెట్ల, వెలుగు: చదువులో రాణించలేకపోతున్నానని, ఆరోగ్యం సరిగా ఉండడం లేదనే మనస్తాపంతో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పేట్​బషీరాబాద్

Read More

భారత జీడీపీ వృద్ధి 6.3 శాతం గ్రోత్ ఉండొచ్చు: ప్రపంచ బ్యాంకు

న్యూఢిల్లీ/వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా ఎదురుగాలులు వీస్తున్నప్పటికీ బలమైన సేవల కార్యకలాపాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి 6.

Read More

అమెరికాలో అంబేద్కర్ అతిపెద్ద విగ్రహం

అమెరికాలో అంబేద్కర్ అతిపెద్ద విగ్రహం 14 న ఆవిష్కరణ, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీగా నామకరణం వాషింగ్టన్: అమెరికాలో బాబాసాహెబ్ అంబేద్కర్ అతిపెద్ద విగ

Read More

టీఎస్‌‌‌‌పీఎస్సీ బోర్డును రద్దు చేయాలి : గౌని రాజ రమేశ్ యాదవ్

నల్గొండ అర్బన్, వెలుగు: టీఎస్​పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని యూత్‌‌‌‌ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గౌని రాజ రమేశ్ యాదవ్ డిమాండ్ చేశ

Read More

సముద్రంలో గల్లంతైన 14 ఏండ్ల బాలుడు.. చెక్కను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు

గుర్తించి కాపాడిన మత్స్యకారులు సూరత్: సముద్రంలో గల్లంతైన 14  ఏండ్ల బాలుడు.. ఓ చెక్కను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. అలా నడి సముద్రంల

Read More

బాయ్ ​ఫ్రెండ్​ మృతి తట్టుకోలేక యువతి సూసైడ్

గచ్చిబౌలి, వెలుగు : ప్రియుడి మృతి తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గచ్చిబౌలి ఎస్ఐ రాజశేఖర్​రెడ

Read More

ట్రైన్​జర్నీ మరిచిపోలేని ప్రయాణం అది: వీడియో పంచుకున్న రాహుల్గాంధీ

న్యూఢిల్లీ: ఇటీవల బిలాస్​పూర్​నుంచి రాయిపూర్​వరకు తాను చేసిన రైలు ప్రయాణానికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్​నేత రాహుల్గాంధీ ట్వీట్​చేశారు. ‘

Read More

జిల్లాలు, గ్రామాల అభివృద్ధితోనే.. దేశం డెవలప్ అయితది

చత్తీస్​గఢ్​ను ఎంతో అభివృద్ధి చేశాం: ప్రధాని మోదీ రూ.26 వేల కోట్లు విలువ చేసే ప్రాజెక్ట్​లకు శంకుస్థాపన జగదల్​పూర్(చత్తీస్​గఢ్): రాష్ట్

Read More

నాలా కన్వర్షన్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ

20 వేలు డిమాండ్​ చేసిన తిరుపతి మెట్​పల్లి తహసీల్దార్​ ఆఫీసులో కలకలం మెట్ పల్లి, వెలుగు: వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చేందుకు నాలా కన్వర్షన్

Read More

ఆటో ట్రాలీని ఢీకొట్టిన కారు.. సర్పంచ్ ​భర్తతో పాటు మరొకరు మృతి

ముగ్గురికి గాయాలు నల్గొండ జిల్లా హాలియా శివారులో ఘటన హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా హాలియా శివారులోని ఆంజనేయ రైస్​మిల్లు సమీపంలో మంగళవారం

Read More

నాందేడ్ ఆస్పత్రిలో మరో ఏడుగురు మృతి

రెండ్రోజుల్లో 31 మంది.. మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఫైర్ మందుల కొరత లేదన్న సీఎం ముంబై:మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో మరో

Read More

చేనులో గిరిజన మహిళ హత్య

ఆదిలాబాద్​ జిల్లా  తుకారాంనగర్​ పరిధిలో దారుణం గుడిహత్నూర్, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్‌‌ మండలంలో ఓ గిరిజన మహిళ హత్యకు గురైంది

Read More