latest news
బీఆర్ఎస్లో అసహనం పెరుగుతున్నది: కిషన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ నేతల్లో రోజురోజుకూ అసహనం పెరుగుతున్నదని రాష్ట్ర బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం
Read Moreచదువులో రాణించలేకపోతున్నా.. టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
జీడిమెట్ల, వెలుగు: చదువులో రాణించలేకపోతున్నానని, ఆరోగ్యం సరిగా ఉండడం లేదనే మనస్తాపంతో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పేట్బషీరాబాద్
Read Moreభారత జీడీపీ వృద్ధి 6.3 శాతం గ్రోత్ ఉండొచ్చు: ప్రపంచ బ్యాంకు
న్యూఢిల్లీ/వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా ఎదురుగాలులు వీస్తున్నప్పటికీ బలమైన సేవల కార్యకలాపాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి 6.
Read Moreఅమెరికాలో అంబేద్కర్ అతిపెద్ద విగ్రహం
అమెరికాలో అంబేద్కర్ అతిపెద్ద విగ్రహం 14 న ఆవిష్కరణ, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీగా నామకరణం వాషింగ్టన్: అమెరికాలో బాబాసాహెబ్ అంబేద్కర్ అతిపెద్ద విగ
Read Moreటీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలి : గౌని రాజ రమేశ్ యాదవ్
నల్గొండ అర్బన్, వెలుగు: టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గౌని రాజ రమేశ్ యాదవ్ డిమాండ్ చేశ
Read Moreసముద్రంలో గల్లంతైన 14 ఏండ్ల బాలుడు.. చెక్కను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు
గుర్తించి కాపాడిన మత్స్యకారులు సూరత్: సముద్రంలో గల్లంతైన 14 ఏండ్ల బాలుడు.. ఓ చెక్కను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. అలా నడి సముద్రంల
Read Moreబాయ్ ఫ్రెండ్ మృతి తట్టుకోలేక యువతి సూసైడ్
గచ్చిబౌలి, వెలుగు : ప్రియుడి మృతి తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గచ్చిబౌలి ఎస్ఐ రాజశేఖర్రెడ
Read Moreట్రైన్జర్నీ మరిచిపోలేని ప్రయాణం అది: వీడియో పంచుకున్న రాహుల్గాంధీ
న్యూఢిల్లీ: ఇటీవల బిలాస్పూర్నుంచి రాయిపూర్వరకు తాను చేసిన రైలు ప్రయాణానికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్నేత రాహుల్గాంధీ ట్వీట్చేశారు. ‘
Read Moreజిల్లాలు, గ్రామాల అభివృద్ధితోనే.. దేశం డెవలప్ అయితది
చత్తీస్గఢ్ను ఎంతో అభివృద్ధి చేశాం: ప్రధాని మోదీ రూ.26 వేల కోట్లు విలువ చేసే ప్రాజెక్ట్లకు శంకుస్థాపన జగదల్పూర్(చత్తీస్గఢ్): రాష్ట్
Read Moreనాలా కన్వర్షన్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ
20 వేలు డిమాండ్ చేసిన తిరుపతి మెట్పల్లి తహసీల్దార్ ఆఫీసులో కలకలం మెట్ పల్లి, వెలుగు: వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చేందుకు నాలా కన్వర్షన్
Read Moreఆటో ట్రాలీని ఢీకొట్టిన కారు.. సర్పంచ్ భర్తతో పాటు మరొకరు మృతి
ముగ్గురికి గాయాలు నల్గొండ జిల్లా హాలియా శివారులో ఘటన హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా హాలియా శివారులోని ఆంజనేయ రైస్మిల్లు సమీపంలో మంగళవారం
Read Moreనాందేడ్ ఆస్పత్రిలో మరో ఏడుగురు మృతి
రెండ్రోజుల్లో 31 మంది.. మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఫైర్ మందుల కొరత లేదన్న సీఎం ముంబై:మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో మరో
Read Moreచేనులో గిరిజన మహిళ హత్య
ఆదిలాబాద్ జిల్లా తుకారాంనగర్ పరిధిలో దారుణం గుడిహత్నూర్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో ఓ గిరిజన మహిళ హత్యకు గురైంది
Read More












