latest news

రైతులపై తేనెటీగల దాడి.. ఇద్దరికి గాయాలు

ములుగు, వెలుగు : వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్తే తేనెటీగలు దాడి చేయడంతో ఇద్దరు రైతులు గాయపడ్డారు. గ్రామస్తుల కథనం ప్రకారం..ములుగు జిల్లాలోని ములుగు

Read More

ఎలక్ట్రాన్స్​పై ప్రయోగాలకు..ఫిజిక్స్​లో ముగ్గురికి నోబెల్

ఆటో సెకండ్​లో పరమాణువుల పరిశీలన అణువుల్లోని ఎలక్ట్రాన్లపై పరిశోధనలకు బాటలు పెర్రీ అగొస్తిని, ఫెరెన్స్ క్రౌజ్, హ్యులియర్​ను వరించిన నోబెల్

Read More

కేరళ యువకుడి టాలెంట్​..మారుతి 800 కారును రోల్స్​రాయిస్​లా మార్చాడు

త్రివేండ్రం: కేరళలోని ఓ యువకుడు మారుతీ 800 కారును రూ.45 వేలు ఖర్చు చేసి దాన్ని అత్యంత ఖరీదైన రోల్స్​రాయిస్​ కారులా మార్చాడు. కేరళకు చెందిన18 ఏండ్ల హదీ

Read More

ఏ లక్ష్యం లేని మధు కథ : నవీన్ చంద్ర

‘ఒక వ్యక్తికి లేని బిల్డప్‌‌ని చుట్టూ ఉన్న వాళ్ళు ఇవ్వడం మనం గమనిస్తుంటాం. అదే నిజం అనుకుని.. ఆ భ్రమలోనే ఉండిపోయే పాత్రలు మనకు నిజ జీవ

Read More

నాయకులు కాదు.. మారాల్సింది ఓటర్లే!

మన దేశంలోని రాజకీయ నాయకుల నేర చరిత, కుంభకోణాల బాగోతాలను పరిశీలిస్తే.. సీబీఐ, సీఐడీ, ఈడీ కేసులు అంతిమంగా రాజకీయ నాయకుల పలుకుబడికి లొంగిపోక ఆయా కేసుల తు

Read More

ఐకొడూ నుంచి టైప్​సీ కేబుల్స్​

ఆడియో సొల్యూషన్స్​ ప్రొవైడర్​ ఐకొడూ  టీ802 ( టైప్​సి),  టీ501 ( టైప్​ ఏ టూ టైప్​ సీ) కేబుల్స్​ను లాంచ్​ చేసింది. ఐకొడూ టీ802 టైప్-సి డేటా కే

Read More

ఆ మూడు స్కీములూ బూమ్​రాంగ్​ అయితన్నయ్​!​

ఊరూరా ఎమ్మెల్యేలకు ఎదురుతిరుగుతున్న లబ్ధిదారులు పుస్తెలతాడు పట్టుకుని ఏడుస్తున్రు.. కాన్వాయ్‍కు అడ్డుపడి తిడుతున్రు పథకాలతో ఓట్లు వస్తాయన

Read More

ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నడిగడ్డకు వరం : మంత్రి నిరంజన్ రెడ్డి

గద్వాల, వెలుగు: ఆయిల్ పామ్​ ఫ్యాక్టరీ నడిగడ్డకు వరమని, ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుతో స్థానికులకు ఉద్యోగాలతో పాటు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి నిరంజన్

Read More

పదేండ్లుగా అవమానాలే మిగిలినయ్‍: బీఆర్‍ఎస్వీ నేతలు

ఉద్యమంలో లేనోళ్లకే పార్టీలో, ప్రభుత్వంలో పదవులు ఓయూలో 20 మందికిపైగా పదవులు.. కేయూ నుంచి ఒక్కరికే ఇచ్చిన్రు మమ్మల్ని పట్టించుకోకుంటే మా దారి మేం

Read More

అక్టోబర్ రెండో వారంలో వంద మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్!

ఇప్పటికే 62 స్థానాలపై హైకమాండ్,  రాష్ట్ర పార్టీ ఏకాభిప్రాయం రీ సర్వే తర్వాత మరో 40 సెగ్మెంట్లు ఫైనల్! ఈ నెల 8కి స్క్రీనింగ్ కమిటీ మీటింగ

Read More

50 ఎంపీ కెమెరాతో వివో వై17ఎస్​

స్మార్ట్​ఫోన్​ మేకర్​ వివో... వై17ఎస్ పేరుతో మిడ్​రేంజ్​ 4జీ స్మార్ట్​ఫోన్​ను లాంచ్​ చేసింది.  దీని 4జీబీ + 64జీబీ వేరియంట్ ధర రూ. 11,499 కాగా, &

Read More

ప్రీతి ఆత్మహత్య కేసులో .. సైఫ్‍ సస్పెన్షన్‍ తాత్కాలిక రద్దు

కాలేజీలో జాయిన్‍ చేసుకోవాలని హైకోర్టు ఆదేశం విచారించకుండానే సస్పెండ్​ చేశారని వాదించిన న్యాయవాది ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం వరంగల్&z

Read More

ఓటుకు నోటు కేసులో రేవంత్​కు చుక్కెదురు.. పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు

ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పిటిషన్ డిసెంబర్ 4 తర్వాత విచారణ న్యూఢిల్లీ, వెలుగు:  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోట

Read More