latest news
లంచం ఇస్తేనే ఇంక్రిమెంట్లు... ఆదిలాబాద్ రిమ్స్లో స్టాఫ్ నర్సుల నుంచి వసూళ్లు
ఆదిలాబాద్ రిమ్స్ అసుపత్రిలో వసూళ్ల దందా కలకలం రేపుతోంది. స్టాఫ్ నర్సుల ఇంక్రిమెంట్ కోసం రిమ్స్ లోని ఓ ఉద్యోగి&zwnj
Read Moreపురుగుల మందు తాగిన ఇద్దరు విద్యార్థులు మృతి
నల్గొండలో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని రాజీవ్ పార్కులో నిన్న(సెప్టెంబర్ 05) పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డిన ఇద్దరు విద్యార్థినులు
Read Moreనీ నిజాయితీకి నిజంగా దండం పెట్టాలి తల్లీ : తన గొర్రె పిల్లకు రైలు టికెట్ తీసుకుంది
రైళ్లో నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు. చాలా మంది టికెట్ తీసుకుంటారు. కొందరు మాత్రం ఆ...ఏమవుతుందిలే..అనుకుని టికెట్ తీసుకోకుండా రైళు ఎక్కుతారు. &n
Read Moreచంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగింది ఇక్కడే : నాసా శాటిలైట్ ఫొటోలు
చంద్రుడిపై చంద్రయాన్ 3 ఎక్కడ దిగింది.. ఏ ప్రాంతంలో ఉంది.. ఎలా ఉంది.. అనే విషయాలను నాసా ప్రకటించింది. ఇదిగో ఇదే చంద్రయాన్ 3 ల్యాండర్ దిగిన ప్రదేశం.. అద
Read Moreభారత్ మార్కెట్లోకి ఫేక్ మెడిసన్.. వాడితే ఖతమే అంటున్న డబ్ల్యూహెచ్ఓ
రోగుల చికిత్సలో ఉపయోగించే డీఫిబ్రోటైడ్ సోడియం(DEFITELIO (defibrotide sodium)) అనే మెడిసన్ని ఫేక్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య స
Read Moreబ్రెజిల్ లో భీకర తుఫాన్.. నగరాలు మునిగిపోయాయి
బ్రెజిల్ ని హరికేన్(తుపాన్) చిగురుటాకులా వణికించింది. తుపాన్ ధాటికి ఎంతో మంది నిరాశ్రయులు కాగా.. వరదల కారణంగా పదుల సంఖ్యలో మరణించారు. పోలీసులు తెలిపి
Read Moreనటి, రాజకీయ వేత్త రమ్య చనిపోయారంటూ పుకార్లు
ప్రముఖ నటి దివ్య స్పందన చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమె గుండెపోటుతో హఠాన్మరణం చెందారని పుకార్లు వినిపించాయి. అంతేకాదు..సోషల్ మీడియాలో
Read Moreభారత ప్రధానమంత్రి మోదీ.. ఇప్పుడు ఈ పేరు కూడా మారిపోయింది
ఇండియా పేరు మార్పుపై దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతోంది. ప్రతిపక్షాల కూటమికి ఇండియాగా నామకరణం చేసినందుకే బీజేపీ ప్రభుత్వం దేశం పేరును ఇండియా నుంచి
Read Moreనిండు కుండలా కడెం ప్రాజెక్ట్.. 3 గేట్లు ఎత్తిన అధికారులు.. ముంపు ప్రాంతాలకు హెచ్చరిక
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు, నదులు, చెక్ డ్యాంలు, ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. కడెం ప్రాజెక్టు సైతం
Read Moreతుమ్మల పార్టీ మార్పుపై క్లారిటీ.. డేట్ ఫిక్స్?
ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్కి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ ల
Read Moreప్రధాని మోదీ ఎస్పీజీ డైరెక్టర్ మృతి
స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)చీఫ్అరుణ్ కుమార్సిన్హా(61) సెప్టెంబర్ 6న మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాని మోదీ భద్రత
Read Moreఆగి ఉన్న డీసీఎంని ఢీ కొన్న వ్యాన్.. ఆరుగురు మృతి
తమిళనాడులోని సేలంలో సెప్టెంబర్6 తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సేలం-ఈరోడ్ హైవేప
Read Moreజలదృశ్యం ..పరవళ్లు తొక్కుతున్న ఎగువ మానేరు డ్యామ్ (వీడియో)
పచ్చని ప్రకృతి.. మధ్యలో పాల ధారల వలె దూకుతున్న నీరు. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు రెండు కళ్లు చాలవు. ఈ ప్రకృతి అందాలను కన్నులారా వీక్షించాలంటే..
Read More












