latest news

ఓటుతోనే ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు : కిషన్ రెడ్డి

బషీర్ బాగ్,వెలుగు:  ప్రభుత్వాలు చేసే తప్పులను ప్రశ్నించాలంటే.. ఓటు హక్కును కలిగి ఉండాలని కేంద్ర మంత్రి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్

Read More

బస్సు ఆపకుండా వెళ్లిండని.. డ్రైవర్​ను కాలితో తన్నిన ట్రాఫిక్ సీఐ

జీడిమెట్ల, వెలుగు:  ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్​ను జీడిమెట్ల ట్రాఫిక్​ సీఐ కాలితో తన్నడంపై  తీవ్రంగా  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఆ

Read More

సికింద్రాబాద్, హైదరాబాద్​ డివిజన్లలో పలు రైళ్ల రద్దు

సికింద్రాబాద్​, వెలుగు: సికింద్రాబాద్​,హైదరాబాద్​ డివిజన్లలో ట్రాక్​ మెయింటెనెన్స్​పనుల కారణంగా  సోమవారం నుంచి  ఈనెల 11వ తేదీ వరకు పలు రైళ్ల

Read More

రష్యా చమురు దిగుమతులు డౌన్

 న్యూఢిల్లీ: వర్షాలతో  డిమాండ్‌‌‌‌ తగ్గడంతో  మన దేశానికి రష్యన్ చమురు దిగుమతి ఆగస్టు​లో ఏడు నెలల్లో కనిష్ట స్థాయికి

Read More

గృహలక్ష్మి అనర్హులు.. 25 శాతానికి పైనే!

పూర్తి కావొచ్చిన ఆన్‌‌లైన్ అప్‌‌లోడ్ ప్రక్రియ  ఉమ్మడి జిల్లాలో1,74,823 అప్లికేషన్లు ఇప్పటి వరకు 45,380 దరఖాస్తులు తిరస

Read More

ముందు ఎస్కార్ట్ కారు.. వెనకాల గంజాయి లారీ

ఏపీ నుంచి మహారాష్ట్రకు  ట్రాన్స్ పోర్ట్ జడ్చర్లలో టీ న్యాబ్ నిఘాకు పట్టుబడిన ముఠా 208 కిలోల గంజాయి, లారీ,కారు సీజ్  టీ న్యాబ్ ఎస్పీ

Read More

గిరిజన మహిళల పరిశ్రమలు బంద్​.. వర్క్​ ఆర్డర్లు లేక మూతపడ్డ యూనిట్లు

ఈఎంఐలు, కరెంట్​ బిల్లులు కట్టలేక అవస్థలు భద్రాచలం, వెలుగు:  భద్రాచలం మన్యంలో గిరిజన మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఐటీడీ

Read More

స్టోర్లలో సరుకుల షెల్ఫ్‌‌లకు తాళాలు

న్యూయార్క్‌‌: అమెరికాలోని రిటైల్ షాపుల్లో దొంగతనాలు పెరుగుతుండడంతో కొన్ని ప్రొడక్టులు ఉన్న షెల్ఫ్‌‌లకు షాప్‌‌ల యజమానులు

Read More

వర్షాలకు కొట్టుకుపోయిన అందవెల్లి పెద్ద వాగు బ్రిడ్జ్.. 42 గ్రామాలకు రాకపోకలు బంద్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం అందవెల్లి వద్ద పెద్దవాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన మరోసారి కొట్టుకుపోయింది. దహెగాం నుంచి కా

Read More

మేమెంతో మాకన్ని.. సీట్లు ఇయ్యాలి : అఖిల భారత పద్మశాలి సంఘం డిమాండ్‌‌

ఎల్బీ నగర్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన పద్మశాలీలకు సీట్లు ఇవ్వాలని అఖిల భారత పద్మశాలి సంఘం డిమాండ్‌‌ చేసింది. ఆదివా

Read More

పీవీ సత్యనారాయణకు ఎంఎస్ స్వామినాథన్ అవార్డు

గండిపేట్, వెలుగు: 2021–22 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక 8వ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డును రాజోలులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం

Read More

మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టొద్దు: చెన్నయ్య

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన

Read More

డబ్బు, టైమ్​ ఆదా .. ముందస్తు ఆలోచన లేదు: అనురాగ్ ఠాకూర్

న్యూఢిల్లీ:  జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్

Read More