latest news

మరో ఉద్యమం రావాలె.. కేసీఆర్​ చెప్పిందేమీ చేయలేదు : రేవంత్

హైదరాబాద్​, వెలుగు:రాష్ట్రంలో తెలంగాణ తుది దశ ఉద్యమం జరగాల్సిన అవసరం ఉందని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి అన్నారు. తల్లిదండ్రుల పేర్లు తప్ప కేసీఆర్​ నోరు

Read More

గ్లోబల్​ ఎకానమీకి ఇండియా నుంచి... 30 ట్రిలియన్​ డాలర్లు: పీయుష్ ​గోయల్​​

రాబోయే 25 ఏండ్లలో వస్తాయి 2047 నాటికి మనది ధనికదేశం న్యూఢిల్లీ: రాబోయే 25 ఏళ్లలో ఇండియా ఎకానమీ 3.5 ట్రిలియన్​ డాలర్ల నుంచి 35 ట్రిలియన్​ డాల

Read More

ఆటమ్‌‌ సోలార్‌‌‌‌కు ప్రెస్టీజియస్ అవార్డ్

రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్‌‌‌‌లో చేసిన కృషికి గాను ఈఈఎఫ్‌‌ అవార్డ్‌‌ పొందిన  కంపెనీ  హైదరాబ

Read More

నీళ్లున్నా ఎత్తిపోయని కురుమూర్తి.. ఏడాదిన్నరగా పని చేయని స్కీం

మహబూబ్​నగర్/చిన్నచింతకుంట, వెలుగు : కురుమూర్తి రాయ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ఉన్నా రైతులకు ఉపయోగపడడం లేదు. రామన్​పాడ్​ బ్యాక్​ వాటర్  ఫుల్​గా ఉన్నా,

Read More

ఎడ్యుకేషన్​ యూఎస్​ఏ ఫెయిర్​కు భారీ స్పందన

హైదరాబాద్​, వెలుగు: అమెరికాలో చదువుకోవాలనే విద్యార్థుల కోసం హైదరాబాద్​లో శనివారం నిర్వహించిన ఎడ్యుకేషన్​ యూఎస్​ఏ ఫెయిర్​కు భారీ స్పందన వచ్చింది. యునైట

Read More

ధర్నాలు చేస్తే దాడులు.. ఆందోళనలు చేస్తే అరెస్టులు

పోలీసుల లాఠీచార్జీలు.. అధికార పార్టీ ఆగడాలు చిన్న నిరసనకు పిలుపునిచ్చినా ఇంటిని చుట్టేస్తున్న పోలీసు యంత్రాంగం మొన్న నిర్మల్, ఆ తర్వాత ఆదిలాబాద

Read More

పాతికేళ్లలో రియల్‌‌‌‌ ఎస్టేట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌.. రూ.476 లక్షల కోట్లకు

దేశ జీడీపీ 30–-40 ట్రిలియన్ డాలర్లకు        23 కోట్ల ఇండ్లు అవసరవుతాయి కమర్షియల్‌‌‌‌, ఆఫీస్‌

Read More

ప్రైవేట్ హాస్పిటల్స్​ దోపిడీ.. పేషెంట్లకు ఇష్టారాజ్యంగా బిల్లులు

పేషెంట్లకు ఇష్టారాజ్యంగా బిల్లులు చేయని ట్రీట్​మెంట్ కు చార్జీలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు  గట్టిగా అడిగితే పోలీస్ కేసులు పెడ్తామని బ

Read More

మేక్ ఇన్ ఇండియాను మూన్​ వరకు తీసుకెళ్లారు : ప్రధాని మోదీ

ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యంకాని పనిచేసి చూపారు మేక్ ఇన్ ఇండియాను మూన్​ వరకు తీసుకెళ్లారు చంద్రయాన్ విజయంలో నారీ శక్తిదే పెద్ద పాత్ర&nbs

Read More

మళ్లీ మొదలైన వైరం .. పద్మా వర్సెస్​ మైనంపల్లి

 మళ్లీ మొదలైన రాజకీయ వైరం    మొదటి నుంచీ ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలే   ఎన్నికల నేపథ్యంలో మరోమారు పంచాయితీ మెదక్

Read More

12 అంశాలతో కాంగ్రెస్​ దళిత, గిరిజన డిక్లరేషన్​

రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీల్లోని ఒక్కో కుటుంబానికి అంబేద్కర్​ అభయహస్తం కింద రూ. 12 లక్షలు ఇస్తామని ఆ పార్టీ ప్రకటించింది. ఎస

Read More

నేడు(ఆగస్టు 27) ఖమ్మంలో బీజేపీ సభ.. చీఫ్ గెస్టుగా అమిత్ షా

రైతులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా సభ తర్వాత రాష్ట్ర నాయకత్వంతో భేటీ కానున్న షా ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై దిశానిర్దేశం హైదరాబాద్,

Read More

ఎస్సీ, ఎస్టీలకు .. ఇంటికి రూ. 12 లక్షలు ఇస్తాం : తెలంగాణ కాంగ్రెస్

అవినీతి కేసీఆర్‌ సర్కారును గద్దె దించాలి: ఖర్గే ప్రజల కోసం సోనియాగాంధీ రాష్ట్రం ఇచ్చారు తెలంగాణ తెచ్చే శక్తి కేసీఆర్‌కు ఎక్కడిది? స

Read More