V6 News

latest news

నిర్మలో బీఆర్ఎస్​ నాయకులు బీజేపీలో చేరికలు

నిర్మల్​, వెలుగు : నిర్మలో మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్​ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్​ నాయకులు బీజేపీలో చేరారు.  మేడిపల్లి గ్రామానికి చెంద

Read More

కొండచరియలు విరిగిపడటంతో నిలిచిపోయిన అమర్‌నాథ్ యాత్ర

అమర్‌నాథ్ యాత్రకు మరోసారి ఆటంకం ఏర్పడింది. ఆగస్టు 9న జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి 44పై కొండచరియలు విరిగిపడడంతో జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు అధికారులు

Read More

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. వెండి ధర కూడా..

దేశంలో బంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ.100 తగ్గి, రూ. రూ. 55,050 కి చేరింది. మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రా

Read More

‘గృహలక్ష్మి’కి దరఖాస్తు చేసుకోండి : కలెక్టర్ అనుదీప్

    హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్  హైదరాబాద్, వెలుగు : సొంత ఇంటి స్థలం ఉంటే గృహలక్ష్మి స్కీమ్​ కింద ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభు

Read More

డ్రైనేజీ వద్ద కార్పొరేటర్ ఫొటోతో నిరసన

మూసాపేట, వెలుగు : డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నా కార్పొరేటర్ పట్టించుకోవడం లేదంటూ ఫొటోతో బీజేపీ నేతలు నిరసన తెలిపారు. బాలాజీనగర్ డివిజన్ కేపీ హెచ్​బీ కా

Read More

తెలంగాణలో ఎకరం అమ్మితే.. ఆంధ్రాలో 100 ఎకరాలు వస్తది : మంత్రి శ్రీనివాస్ గౌడ్

 ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎల్​బీనగర్,వెలుగు : తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రాలో100 ఎకరాలు వస్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీన

Read More

9999 నంబర్ @ రూ.21 లక్షలు

    ఖైరతాబాద్ ఆర్టీఏ ఫ్యాన్సీ నంబర్ల వేలం     ఒక్క రోజే రూ. 53 లక్షల ఆదాయం  హైదరాబాద్ ,వెలుగు :  ఫ్యాన్సీ నంబర

Read More

డేంజర్ జోన్ లో దుర్గం చెరువు.. మురుగు, వ్యర్థాలతో నిండిన లేక్

    మురుగు, వ్యర్థాలతో నిండిన లేక్      ఆస్పత్రులు, కంపెనీల నుంచి చేరిక     183  సూ

Read More

లంబాడీలకు క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే జాజాల సురేందర్

ఎల్లారెడ్డి, వెలుగు: కాయితీ లంబాడీలను ఎస్టీల్లో చేర్చాలని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్​ ప్రస్తావించగా, దీనిపై గిరిజ

Read More

గిరిజనులకు .. దినదిన గండం

భద్రాచలం, వెలుగు : భద్రాచలం మన్యంలోని గిరిజన గ్రామాల మధ్య కొన్నేండ్లుగా సరైన రోడ్లు, బ్రిడ్జిలు లేకపోవడంతో ఆదివాసీలు నానా అగచాట్లు పడుతున్నారు. న

Read More

గుడిసెల్లేని నియోజకవర్గంగా సిరిసిల్ల మారాలి : మంత్రి కేటీఆర్

ఆఫీసర్లు, ప్రజాప్రతినిధుల సమావేశంలో మంత్రి  కేటీఆర్ రాజన్నసిరిసిల్ల,వెలుగు : గుడిసెల్లేని నియోజకవర్గంగా సిరిసిల్ల తయారుకావాలని, అందుకు అధ

Read More

కాంగ్రెస్ లో.. వాళ్ల పెత్తనమేందీ?

    యాదాద్రి డీసీసీ ఎంపిక.. నల్లగొండ లీడర్లకు ఎందుకు..?       పీసీసీకి ఫిర్యాదు చేయడంపై ఆలోచన యాదాద్రి, వ

Read More

గద్దర్​ మరణం తీరని లోటు: కాంగ్రెస్​నేత మల్లు రవి

హైదరాబాద్, వెలుగు: సమాజంలో అన్ని వర్గాల కోసం, సమాజ మార్పు కోసం పాటలు పాడిన గద్దర్​ మరణం తీరని లోటని పీసీసీ వైస్​ ప్రెసిడెంట్​ మల్లు రవి అన్నారు. తెలంగ

Read More