నిర్మలో బీఆర్ఎస్​ నాయకులు బీజేపీలో చేరికలు

నిర్మలో బీఆర్ఎస్​ నాయకులు బీజేపీలో చేరికలు

నిర్మల్​, వెలుగు : నిర్మలో మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్​ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్​ నాయకులు బీజేపీలో చేరారు.  మేడిపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ  ప్రవీణ్​ రెడ్డి, రాజు, సాయేందర్, సాయన్న, సురేశ్,  ప్రవీణ్​తో పాటు పలువురు యువకులకు మహేశ్వర్​ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  

వచ్చే ఎన్నికల్లో నిర్మల్‌‌లో బీజేపీ జెండా ఎగురవేస్తామన్నారు. కార్యక్రమంలో లీడర్లు పాల్గొన్నారు.