latest news
కలెక్టర్ రూమ్ కు నమస్కారం చేసిన పొంగులేటి
పోడు భూములకు పట్టాలిస్తానన్న కేసీఆర్ ..మాట తప్పారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికీ 9 సంవత్సరాలు గడుస్తున్నా కేసీఆర్ ఒక్క
Read Moreస్వర్ణ జయంతి ఎక్స్ప్రైస్ లో పొగలు.. నిలిచిపోయిన రైలు
హజ్రత్ నిజాముద్దీన్ నుండి త్రివేండ్రం వెళ్ళుతున్న స్వర్ణజయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రాంపూర
Read Moreకేసీఆర్తో కేజ్రీవాల్ భేటీ.. కేంద్రం తీరుపై చర్చ
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ లు కేసీఆర్తో భేటీ అయ్యారు. ఇద్దరు సీఎంలతో కలిసి భోజనం చేశారు సీఎం కేసీఆర్. అనం
Read Moreసల్మాన్ కు మ్యారేజ్ ప్రపోజల్.. తనకు ఆ రోజులు అయిపోయాయని వెల్లడి
IIFA అవార్డ్స్ (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) కోసం ప్రస్తుతం అబుదాబిలో ఉన్న బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మే 26న IIFA రాక్స్ ఈవెంట్
Read Moreహైకోర్టులో అవినాష్ రెడ్డికి ఊరట.. బెయిల్ పిటిషన్ తీర్పు మే 31కి వాయిదా
తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట లభించింది. ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. తీర్పును బుధవారానికి (
Read Moreస్టైల్గా మాట్లాడటం నాతో కాదు.. నేను మాస్ లీడర్ నే: బండి సంజయ్
స్టైల్గా మాట్లాడటం నాతో కాదు.. నేను మాస్ లీడర్ నే. మీరు కూడా క్లాస్ లో మాస్ అని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మే 27వ తేదీ శనివార
Read Moreవిమానం ల్యాండ్ కావడానికి ముందు ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసిన ప్రయాణికుడు
ఆసియానా ఎయిర్లైన్స్ విమానంలోని ఒక ప్రయాణికుడు తనకు "అసౌకర్యంగా" ఉన్న కారణంతో దక్షిణ కొరియాలోని డేగులో ల్యాండ్ కావడానికి నిమిషాల ముందు
Read Moreమోడీ నీతి ఆయోగ్ మీటింగ్ కు.. హాజరుకాని సీఎంలు వీరే
ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన.. 2023, మే 27వ తేదీ శనివారం జరుగుతున్న నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి దేశంలోని తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమ
Read Moreజగిత్యాల జిల్లా రాయికల్ లో రైతుల ఆందోళన
జగిత్యాల జిల్లా రాయికల్ లో రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్లపై వంటావార్పు చేస్తూ.. నిరసనకు దిగారు. పండించిన ధాన్యాన్ని రోడ్డుపై
Read Moreపారిశుద్ధ్య కార్మికునిపై ఎలుగుబంటి దాడి
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం పరిధిలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. సంగోజివాడి గ్రామానికి చెందిన బాల్ సాయిలు అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది
Read Moreవన్ ప్లస్ వన్ భోజనం ఆఫర్ : క్లిక్ చేస్తే రూ.90 వేలు మాయం..
'ఒక థాలీ కొనండి, మరొకటి ఉచితంగా పొందండి' అనే మోసపూరిత యాప్ను డౌన్లోడ్ చేయడంతో ఓ మహిళ రూ.90వేలు కోల్పోయింది. అనంతరం ఆ బాధితురాలు సవ
Read Moreతెలంగాణలో ఇంటికో బండి : కోటి 54 లక్షలు దాటిన వాహనాలు
తెలంగాణలో వాహనాల సంఖ్య ప్రతి ఏడాది గణనీయంగా పెరుగుతోంది. గత పదేళ్లుగా రాష్ట్రంలో వాహనాల సంఖ్య దాదాపు 10 రెట్లు పెరిగాయి. 2014 లో 70.73 లక్షల వాహ
Read Moreశంషాబాద్ లో విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత
శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. దుబాయ్ నుండి వచ్చిన ఓ ప్రయాణికురాలి దగ్గర విదేశీ కరెన్సీని గుర్తించా
Read More













