latest telugu news

వేములవాడ రాజన్న ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

రాజన్న సిరిసిల్ల: వేములవాడ  రాజన్న ఆలయాన్ని సందర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. మే 8వ తేదీ బుధవారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వేములవాడ ఆలయాన

Read More

కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు కోసం కృషి చేస్తా: గడ్డం వంశీకృష్ణ

సింగరేణి కార్మికులు లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా శ్రీరా

Read More

సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డిపై దాడి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డిపై కొంతమంది దాడి చేశారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కా

Read More

మద్దూరులో చిరుత పులుల కలకలం..

మద్దూరు, వెలుగు: నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో చిరుత పులులు కలకలం రేపుతున్నాయి. మంగళవారం ఓ చిరుతపులి అటవీశాఖాధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కగా,

Read More

బొట్టు పెట్టుకోవాలంటే బీజేపీ గెలవాలే: రాజాసింగ్

కొడంగల్, వెలుగు: హిందూవులు బొట్టు పెట్టుకోవాలంటే కేంద్రంలో బీజేపీ గెలవాలని, మోదీ మరోసారి ప్రధాని కావాలని బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, వెంకటరమణా రెడ్డ

Read More

బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

హైదరాబాద్ బాచుపల్లిలో రేణుక ఎల్లమ్మ కాలనీలో జరిగిన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలు

Read More

వికసిత్ భారత్ మోదీ లక్ష్యం: కేంద్ర మంత్రి మురుగన్

అయిజ/కందనూలు, వెలుగు: వికసిత్  భారత్  మోదీ లక్ష్యమని, దీని కోసం ఆయన నిర్విరామంగా కృషి చేస్తున్నాడని కేంద్ర మంత్రి ఎల్  మురుగన్  తె

Read More

వర్షం కారణంగా ఎప్​సెట్​ ఎగ్జామ్ ఆలస్యం.. పేరెంట్స్ ఆందోళన

తిమ్మాపూర్, వెలుగు: ఈదురు గాలులు, వర్షం కారణంగా విద్యుత్​ సరఫరాలో అంతరాయం కలగడంతో ఎప్​సెట్​ ఆలస్యం కావడంతో  విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో

Read More

డిమాండ్​కు తగ్గట్టుగా బీర్లు సప్లై చేయండి: ఎక్సైజ్​శాఖకు వైన్స్​ ఓనర్ల వినతి

హైదరాబాద్, వెలుగు: బీర్లు సరిపడ స్థాయిలో సప్లై చేయాలంటూ ఎక్సైజ్ శాఖకు వైన్​షాప్ ల​ఓనర్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆ శాఖ కమిషనర్ ను కలిసేందుక

Read More

కాళేశ్వరంపై క్షుణ్నంగా విచారణ చేపడతా: పీసీ ఘోష్

ఎన్‌‌‌‌డీఎస్‌‌‌‌ఏ నివేదికను అధ్యయనం చేస్తా: పీసీ ఘోష్ కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పరిశీలన ఇరిగేషన్​ శాఖ ని

Read More

అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

శంకరపట్నం, వీణవంక, వెలుగు: అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్‌‌‌‌ జిల్లా శంకరపట్నం మండలం అంబల్పూర్ గ్రామాన

Read More

కవిత కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 4వ సారి ఎక్స్ టెండ్ చేసిన ట్రయల్ కోర్టు ఈడీ కేసులో ఈ నెల 14, సీబీఐ కేసులో ఈ నెల 20 వరకు కస్టడీ కవితకు హోంఫుడ్ ఇచ్చే

Read More

కనీస వేతనం రూ.35వేలు ఇవ్వండి: పీఆర్సీ కమిషన్​కు పీఆర్టీయూ వినతి

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులకు కనీస వేతనం రూ.35 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీర

Read More