latest

జూరాల ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద..

2 గేట్ల ద్వారా కొనసాగుతున్ననీటి విడుదల మహబూబ్ నగర్: కృష్ణా నదిలో వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహానికి అనుగుణంగా

Read More

శ్రీశైలంలో ఈనెల 17 నుంచి 25 వరకు దసరా ఉత్సవాలు

గ్రామోత్సవం రద్దు.. ఆలయ ప్రాంగణంలోనే ఉత్సవాలు కర్నూలు: భూ కైలాస క్షేత్రమైన శ్రీశైల క్షేత్రంలో ఈనెల 17 నుంచి దసరా మహోత్సవాలు జరగనున్నాయి. 25 వ తేదీ వరక

Read More

నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు మూసివేత

నల్గొండ: కృష్ణా నదిలో వరద తగ్గుముఖం పట్టడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. రెండు రోజులుగా వరద తగ్గుతూ వస్తోంది. దీంతో వరద ప్రవాహానికి అ

Read More

కృష్ణా నదిలో స్థిరంగా.. తుంగభద్రలో తగ్గుతున్న వరద

 జూరాల, శ్రీశైలం డ్యామ్ లకు పెరిగే ఛాన్స్ విజయవాడకు వరద ముప్పు తప్పినట్టే..   కృష్ణా నదిలో వరద స్థిరంగా ప్రవహిస్తోంది. ఎగువన ఆల్మట్టి నుండి స్థిరంగా క

Read More

దేశం బాగుపడాలంటే… పల్లె సల్లగుండాలె!

బిజినెస్ లు కోలుకోవడానికి టైం కావాలి -రతన్ టాటా నిరాశలో ఉన్న జనంలో కాన్ఫిడెన్స్ నింపాలి కరోనాపై అలెర్ట్ గా ఉండాలి ముంబై: కరోనా లాక్డౌన్ వల్ల ఇండియా ఎద

Read More

అక్టోబర్ రెండో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: అక్టోబర్ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలునిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కరోనా వ్యాప్తి నేపధ్యంలో మూడు రోజులు మాత్రమే సమావే

Read More

కరోనా దెబ్బకు భారీగా పెరిగిన ఇన్సూరెన్సు పాలసీలు

సగానికిపైగా కోటి రూపాయల పాలసీలే ఇన్సూరెన్స్​లో రంగంలో కొత్త ట్రెండ్ పాలసీబజార్ వెల్లడి న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారితో ఇన్సూరెన్స్‌‌లపై అవేర్‌‌‌‌నె

Read More

నాగార్జునసాగర్ ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తివేత

ఎగువ నుండి భారీగా వస్తున్న  వరద నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తుతోంది. దీంతో 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Read More

కరోనాపై కలిసి ఫైట్​ చేయకుంటే.. 20 లక్షల మంది చనిపోయే ప్రమాదం

న్యూఢిల్లీ: కరోనా విషయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్​వో) ప్రపంచ దేశాలను మరోసారి హెచ్చరించింది. అన్ని దేశాలు కలిసికట్టుగా కరోనాపై పోరాడకపోత

Read More

దంచి కొడుతున్నవానలు..మరో రెండు రోజులు భారీ వర్షాలు

​రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల రాకపోకలు బంద్ సూర్యాపేట జిల్లా నడిగూడెంలో అత్యధికంగా18.8 సెం.మీ. వర్షం ఇందుర్తిలో 17.9, పాలకుర్తి, షాద్‌‌నగర్‌‌లో15 సెం.

Read More

ఏపీలో విజయవంతంగా ముగిసిన సచివాలయ పరీక్షలు

13 శాఖల్లో ఖాళీలకు 7 రోజులపాటు 14 పరీక్షల నిర్వహణ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో సచివాలయ ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలు శనివారం విజయవంతంగా ముగిశాయి.

Read More

ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు

మంచిర్యాల జిల్లా: ఆన్ లైన్ లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు జిల్లా పోలీసులు. రహస్యంగా అందిన విశ్వసనీయ సమాచారం మేరక

Read More

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ప్రభుత్వం

2,934 మద్యం దుకాణాలకు లైసన్స్ మరో ఏడాది వరకు పొడిగింపు విజయవాడ: రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది ప్రభుత్వం. కొత్త ఎక్సైజ్ పాలసీ అక్టోబర్

Read More