latest
ధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం…
హైదరాబాద్: అకాల వర్షాలతో కష్టాలుపడుతున్న రైతులకు ఊరట కలిగిస్తూ.. ప్రభుత్వం వానా కాలం పంట.. వరి ధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించింది. ఐకేపీ, పీఏసీఎస్,
Read More‘కాకా’ ఊపిరి తెలంగాణ
కేంద్ర మాజీ మంత్రి, జాతీయ స్థాయి దళిత నేత, తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీలో సీడబ్ల్యూసీ సభ్యుడిగా ఉండి సమావేశంలో ఒత్తిడి చేయడమే కాకుండా, సభను బహిష్కరిం
Read Moreజూరాల ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద..
2 గేట్ల ద్వారా కొనసాగుతున్ననీటి విడుదల మహబూబ్ నగర్: కృష్ణా నదిలో వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహానికి అనుగుణంగా
Read Moreశ్రీశైలంలో ఈనెల 17 నుంచి 25 వరకు దసరా ఉత్సవాలు
గ్రామోత్సవం రద్దు.. ఆలయ ప్రాంగణంలోనే ఉత్సవాలు కర్నూలు: భూ కైలాస క్షేత్రమైన శ్రీశైల క్షేత్రంలో ఈనెల 17 నుంచి దసరా మహోత్సవాలు జరగనున్నాయి. 25 వ తేదీ వరక
Read Moreనాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు మూసివేత
నల్గొండ: కృష్ణా నదిలో వరద తగ్గుముఖం పట్టడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. రెండు రోజులుగా వరద తగ్గుతూ వస్తోంది. దీంతో వరద ప్రవాహానికి అ
Read Moreకృష్ణా నదిలో స్థిరంగా.. తుంగభద్రలో తగ్గుతున్న వరద
జూరాల, శ్రీశైలం డ్యామ్ లకు పెరిగే ఛాన్స్ విజయవాడకు వరద ముప్పు తప్పినట్టే.. కృష్ణా నదిలో వరద స్థిరంగా ప్రవహిస్తోంది. ఎగువన ఆల్మట్టి నుండి స్థిరంగా క
Read Moreదేశం బాగుపడాలంటే… పల్లె సల్లగుండాలె!
బిజినెస్ లు కోలుకోవడానికి టైం కావాలి -రతన్ టాటా నిరాశలో ఉన్న జనంలో కాన్ఫిడెన్స్ నింపాలి కరోనాపై అలెర్ట్ గా ఉండాలి ముంబై: కరోనా లాక్డౌన్ వల్ల ఇండియా ఎద
Read Moreఅక్టోబర్ రెండో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు
అమరావతి: అక్టోబర్ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలునిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కరోనా వ్యాప్తి నేపధ్యంలో మూడు రోజులు మాత్రమే సమావే
Read Moreకరోనా దెబ్బకు భారీగా పెరిగిన ఇన్సూరెన్సు పాలసీలు
సగానికిపైగా కోటి రూపాయల పాలసీలే ఇన్సూరెన్స్లో రంగంలో కొత్త ట్రెండ్ పాలసీబజార్ వెల్లడి న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారితో ఇన్సూరెన్స్లపై అవేర్నె
Read Moreనాగార్జునసాగర్ ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తివేత
ఎగువ నుండి భారీగా వస్తున్న వరద నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తుతోంది. దీంతో 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Read Moreకరోనాపై కలిసి ఫైట్ చేయకుంటే.. 20 లక్షల మంది చనిపోయే ప్రమాదం
న్యూఢిల్లీ: కరోనా విషయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) ప్రపంచ దేశాలను మరోసారి హెచ్చరించింది. అన్ని దేశాలు కలిసికట్టుగా కరోనాపై పోరాడకపోత
Read Moreదంచి కొడుతున్నవానలు..మరో రెండు రోజులు భారీ వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల రాకపోకలు బంద్ సూర్యాపేట జిల్లా నడిగూడెంలో అత్యధికంగా18.8 సెం.మీ. వర్షం ఇందుర్తిలో 17.9, పాలకుర్తి, షాద్నగర్లో15 సెం.
Read Moreఏపీలో విజయవంతంగా ముగిసిన సచివాలయ పరీక్షలు
13 శాఖల్లో ఖాళీలకు 7 రోజులపాటు 14 పరీక్షల నిర్వహణ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో సచివాలయ ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలు శనివారం విజయవంతంగా ముగిశాయి.
Read More












