
latest
108 ఎంపీ కెమెరా ఫోన్లలో.. ఏది బెస్ట్?
స్మార్ట్ఫోన్ యూజర్స్ ఎక్కువగా కెమెరాపైనే దృష్టిపెడుతున్నారు. ప్రాసెసర్, ర్యామ్
Read Moreప్రాజెక్టులను తెలంగాణ అక్రమంగా కడ్తోంది..కృష్ణా బోర్డుకు ఏపీ సర్కారు ఫిర్యాదు
ఉమ్మడి ఏపీలో ఇచ్చిన జీవోలతోనే ఫిర్యాదు హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పర్మిషన్లు లేకుండా అక్రమ ప్రాజెక్టులు కడుతోందని కృష్ణా బోర్డుకు
Read Moreసాగర్ నుంచి పోటీ చేయడం లేదు
రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే: రాజగోపాల్రెడ్డి చౌటుప్పల్, వెలుగు: త్వరలో జరగనున్న నాగార్జునసాగర్ బైఎలక్షన్లో తాను బీజేపీ తరఫున పో
Read Moreగూగుల్ మ్యాప్స్ ఇట్ల కూడా వాడొచ్చు
ఈ రోజుల్లో చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే చాలు.. గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ ఏ కొత్త ప్రదేశానికైనా వెళ్లొచ్చు. దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో గూగుల్
Read Moreకేసీఆర్ వార్నింగ్ వెనుక మతలబేంది..? ఆరా తీస్తున్న కేడర్
వార్నింగ్ ఎవరికి? మొన్నటిదాకా కేటీఆర్ సమక్షంలోనే లీడర్ల ‘సీఎం’ డిమాండ్ వేదికలపైనే గ్రీటింగ్లు.. కేటీఆర్ ముసిముసి నవ్వులు హైదరాబాద్, వెలుగు: సీఎ
Read Moreవిజయవాడలో టీడీపీ నేత పట్టాభిపై దాడి
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి పై దాడి జరిగింది. కొద్దిసేపటి క్రితం తన ఇంటి నుండి ఆఫీసుకు బయలుదేరగా సుమారు 10 మంది దుండగులు అడ్డగ
Read Moreకెమికల్స్ కాదు సేంద్రియమే ఉత్తమం
ప్రస్తుతం ఆహార పదార్థాలు రసాయనాల మయం అవుతున్నాయి. తినే ప్రతి వస్తువులోనూ కెమికల్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. పండ్లు, కూరగాయలు, పాల పదార్థాలు, పప్పుధాన్
Read Moreవ్యాక్సిన్ వేసుకున్నోళ్ల చేతి వేలికి సిరా చుక్క
సెకండ్ డోస్ వేసేప్పుడు ఈజీ అవుతుంది: హెల్త్ డైరెక్టర్ హైదరాబాద్, వెలుగు: కరోనా టీకా తీసుకున్న ప్రతి ఒక్కరి ఎడమ చేతి బొటన వేలికి సిరా చుక్క పెట్
Read Moreదేశవ్యాప్తంగా నేటి నుంచే టీకా
హెల్త్ వర్కర్లతో మొదలు.. విడతల వారీగా అందరికీ తొలిరోజు వ్యాక్సినేషన్ దేశవ్యాప్తం గా 3 లక్షల మందికి రాష్ట్రంలో 4,200 మందికి ఫస్ట్ ఫేజ్ లో ఎవరికి? హెల్
Read Moreటాలీవుడ్ లో వేడి పుట్టిస్తున్న స్టార్స్ రెమ్యునరేషన్
కరోనా క్రైసిస్ ను పట్టించుకోని స్టార్స్ హీరోలకో రూల్..? మాకో రూలా? అంటున్న హీరోయిన్లు టాలీవుడ్ లో కరోనా క్రైసిస్ హాట్ టాపిక్ గా మారింది. క్రైసిస్ న
Read Moreజీడిమెట్ల విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
రూ.8 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన తుకారాం కుత్బుల్లాపూర్: జీడిమెట్ల విధ్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మే
Read Moreఏలూరులో వింత వ్యాధితో మరో ఇద్దరి మృతి
బాధితుల సంఖ్య 587, కోలుకుని ఇంటికి వెళ్లినవారు-51 పశ్చిమ గోదావరి జిల్లా: ఏలూరు పట్టణంలో అంతుచిక్కని వ్యాధి బారినపడి చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్ద
Read Moreబుక్ రీడింగ్ తో ఆరోగ్యానికి మేలు
బుక్ రీడింగ్ ఒకప్పుడు రెగ్యులర్ హ్యాబిట్స్ లో ఒకటిగా ఉండేది. కలం స్నేహాల రోజుల్లో ‘నా హాబీలు’ అనే దగ్గర కచ్చితంగా బుక్ రీడింగ్ అని చెప్పేవాళ్లు. కానీ
Read More