mahaboob nagar

ఇథనాల్​ ఫ్యాక్టరీ కోసం.. రైతుల భూముల కబ్జా!

    సర్కారు భూమిలోని నీటి  వంపులు, నక్షా బాటల ఆక్రమణ     న్యాయం చేయాలంటూ బాధితుల వేడుకోలు మహబూబ్​నగర

Read More

65 లక్షల మంది రైతులకు యాసంగి రైతు బంధు : మంత్రి నిరంజన్ రెడ్డి 

శ్రీరంగాపూర్/నాగర్​కర్నూల్, వెలుగు: త్వరలో రాష్ట్రంలోని 65 లక్షల మంది రైతులకు యాసంగి రైతు బంధు విడుదల చేయనున్నట్లు మంత్రి నిరంజన్​రెడ్డి చెప్పారు. వనప

Read More

కృష్ణా జలాల్లో తెలంగాణ వాడుకున్నది 25 టీఎంసీలే

4 నెలల్లో జూరాల నుంచి కిందికి1,059 టీఎంసీలు అసంపూర్తిగా లిఫ్టు స్కీములు.. నీళ్లను లిఫ్ట్ చేసేందుకు నో చాన్స్  ఏడేండ్లు అయితున్నా పూర్తికాన

Read More

యోగా నిత్యజీవితంలో ఒక భాగం కావాలి

ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాల్సిందే క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్/రంగారెడ్డి జిల్లా: ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగా చే

Read More

ఏప్రిల్ 14 నుంచి బండి సంజయ్ పాదయాత్ర

హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 14 నుంచి రెండో విడత పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. పా

Read More

జూరాల ప్రాజెక్టుకు భారీ వరద.. 25 గేట్లు ఎత్తివేత

మహబూబ్ నగర్: కృష్ణా నదిలో వరద ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. ఎగువ నుండి వస్తున్న వరద అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే  మహారాష్ట్ర, కర్నాటకలోని ఆల్మట్టి

Read More

ఆ మున్సిపల్ కమిషనర్.. ఇంటి దొంగ

రూ.2కోట్ల మున్సిపల్ నిధులు హాంఫట్ పాలమూరులో పాత కమిషనర్ బాగోతం ఐదున్నర నెలల క్రితం ఏసీబీకి చిక్కడంతో సస్పెన్షన్ తమ బిల్లులు లేపుకున్నాడంటూ కా

Read More

పొట్టేలు @ 45,000

మహబూబ్ నగర్: ఈ ఫొటోలో కనిపిస్తున్న పొట్టేలు మస్తుంది కదా! దీన్ని రేటు కూడా అట్లనే ఉంటది మరి!! పట్టణానికి చెందిక శశికాంత్‌ దుర్గా ష్టమి రోజున అమ్మవారిక

Read More

వర్షాలకు కూలిన మట్టిమిద్దె… ముగ్గురి మృతి

నాగర్ కర్నూలు జిల్లా:  నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర లో విషాదం నెలకొంది. మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతె

Read More

జూరాల వద్ద 30 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల

స్వల్పంగా తగ్గిన వరద పోటు ఆల్మట్టి నుండి 3 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో మహబూబ్ నగర్: కృష్ణా నదిలో వరద పోటు కాస్త తగ్గుముఖం పట్టింది. నిన్నటితో పోల్చితే 

Read More

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి కన్నుమూత

మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి (73) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయ‌న‌.. మంగ‌ళ‌వారం ఉద‌యం హైదరా

Read More

పోతిరెడ్డి పాడుపై రైతుల పోరుబాట

ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నేడు సుప్రీంలో పిటిషన్ హైదరాబాద్, వెలుగు: ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోతిరెడ్డిపాడు హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెగ్యులేటర్ కెపాసిటీ

Read More

కూతురే లేదు.. ‘కల్యాణలక్ష్మి’ వచ్చింది

మహబూబ్ నగర్/గండీడ్, వెలుగు: ఆ వృద్ధురాలికి కూతురు లేదు. కానీ ఉన్నట్లు సృష్టించి కల్యాణ లక్ష్మి పథకం కింద రూ. లక్ష కొట్టేశారు. అసలు పెళ్లి కొడుకుకు సగం

Read More