maharastra
సాధువుల హత్య కేసులో 101 మంది అరెస్ట్
పాల్గాడ్ జిల్లాలో సాధువుల హత్యపై క్లారిటీ ఇచ్చిన మహారాష్ట్ర హోం మినిస్టర్ ముంబై: మహారాష్ట్ర పాల్గాడ్ జిల్లాలో జరిగిన మూక హత్యకు సంబంధించి పోలీసు
Read Moreడబ్బులు ఇవ్వలేదని కన్నతల్లికి నిప్పుపెట్టి చంపిన టీనేజర్
ఉస్మానాబాద్ : డబ్బులు అడిగితే ఇవ్వలేదని కన్న తల్లినే చంపేశాడు 17 ఏళ్ల ఓ టీనేజర్. ఈ విషాదకర సంఘటన మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా టెర్ అనే టౌన్ లో చో
Read Moreమూక దాడిలో ముగ్గురి మృతి
మహారాష్ట్రలోని పాల్ గఢ్ లో ఘటన పాల్ గఢ్: కారులో వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను స్థానిక మూక లాక్కెళ్లి కొట్టి చంపిన ఘటన మహారాష్ట్రలోని పాల్ గఢ్ జిల్లా
Read Moreధారావిలో ఒక్కరోజే 15 కరోనా కేసులు
ఆసియాలోనే అతిపెద్ద స్లమ్ ఏరియా అయిన ముంబైలోని ధారావి లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఈ ఆదివారం ఒక్కరోజే 15 కొత్త కేసులు న
Read Moreప్రజల సహకారం లేకుంటే.. ఏప్రిల్ 30 తర్వాత కూడా లాక్ డౌన్ తప్పదు
లాక్ డౌన్, సోషల్ డిస్టెన్స్ నిబంధనలు పాటింకుంటే మారో మార్గం లేదు 75% కేసులు లక్షణాలు లేకుండా నమోదైనవే: మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి భారత్ లో
Read Moreబైక్పై హాస్పిటల్కు చిన్నారి.. ప్రాణాలు కాపాడిన డాక్టర్
ముంబై: డాక్టర్లను సాధారణంగా దేవుడు అంటారు. ఈ మాటను నిజం చేశాడు మహారాష్ట్రకు చెందని ఓ డాక్టర్. అప్పుడే పుట్టిన చిన్నారి శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది ప
Read Moreసీఎం, ఎమ్మెల్యేలకు 60%.. ఉద్యోగులకు 50% జీతం కటింగ్
కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ఒక్కసారిగా ఊహించని స్థాయిలో ప్రభావం పడడంతో ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, ఉద
Read Moreభారత్ లో కరోనా కేసులు 1029..మరణాలు 24
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. రోజురోజుకు వందలాది కేసులు నమోదవుతున్నాయి.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1029 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్
Read Moreదేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు.. డేంజర్ జోన్ లోకి మహారాష్ట్ర..
చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా ప్రపంచ దేశాలన్నింటికీ వ్యాపిస్తోంది. ఇప్పటికే 4 లక్షల 80 వేల మంది
Read Moreభారత్ లో 6కు చేరిన కరోనా మరణాలు
కరోనా వైరస్ రోజు రోజుకు విస్తరిస్తుంది. మృతుల సంఖ్య పెరుగుతుంది. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో 63 ఏళ్ల వృద్ధుడు చనిపోగా.. పాట్నాలో 38 ఏళ్ల వ్యక్తి చికిత్
Read More27 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు
మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటైన కేబినెట్లో 27 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వారిలో 18 మంది సీరియస్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఎలక్ష
Read Moreఫ్లైఓవర్ పై నుంచి నదిలో పడ్డ మినీ ట్రక్కు..ఏడుగురు మృతి
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధులేలోని వించూర్ సమీపంలో ఓ మినీ ట్రక్కు అదుపు తప్పి వంతెనపై నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు
Read Moreశరద్ పవార్ అసాధ్యుడే!
ఎదుటివారు ఎంత బలవంతులైనా ఎదిరించి పోరాడి విజయం సాధించిన మన దేశ రాజుల్లో ఛత్రపతి శివాజీ ఎప్పుడూ టాప్ లోనే ఉంటారు. ఆ గొప్ప వారసత్వాన్ని మహారాష్ట్ర లీడర్
Read More