మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటైన కేబినెట్లో 27 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వారిలో 18 మంది సీరియస్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఎలక్షన్స్ టైంలో ఎన్నికల కమిషన్కు ఇచ్చిన సమాచారం ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. సీఎం ఉద్ధవ్ థాక్రే ఎన్నికల్లో పోటీ చేయనందున ఆయన వివరాలు తెలియలేదు. ఆడ్వకసీ గ్రూప్ అసోసి యేష్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) ఈ మేరకు రిపోర్ట్ రిలీజ్ చేసింది. శివసేన , ఎన్సీపీ ,కాంగ్రెస్ ప్రభుత్వంలో ని 42 మంది మినిస్టర్లలో 41మంది కోటీశ్వరులని రిపోర్ట్ తెలిపింది. వారి యావరేజ్ ఆస్తులు రూ.22 కోట్లు. కాంగ్రెస్కు చెందిన విశ్వజిత్ కాదమ్ రూ.217 కోట్ల ఆస్తితో మొదటి ప్లేస్లో ఉన్నారు.
27 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు
- దేశం
- January 4, 2020
లేటెస్ట్
- మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సంచనల వ్యాఖ్యలు
- ఎంతకు తెగించార్రా?: అటాక్ను తిప్పికొట్టిన బిజినెస్ మ్యాన్
- మోదీ, అమిత్ షాకు నా గురించి తెల్వదనుకుంటా: రేవంత్ రెడ్డి
- Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఈ హారర్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వైసీపీ అంటే 3కబ్జాలు, 6సెటిల్మెంట్లు.. పవన్ కళ్యాణ్
- LSG vs KKR: నరైన్ సిక్సర్ల సునామీ.. లక్నో బౌలర్లకు ఏడుపు ఒక్కటే తక్కువ
- Chitram Chudara Official OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ..స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..వివరాలివే
- క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..
- అయోధ్యలో మోదీ రోడ్ షో
- Aditya Kapur-Ananya Panday: ప్రియుడితో అనన్య పాండే బ్రేకప్ చేసుకుందా?రెండేళ్ల బంధం మధ్యలోనే మటాష్!..వివరాలివే
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?