ఉస్మానాబాద్ : డబ్బులు అడిగితే ఇవ్వలేదని కన్న తల్లినే చంపేశాడు 17 ఏళ్ల ఓ టీనేజర్. ఈ విషాదకర సంఘటన మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా టెర్ అనే టౌన్ లో చోటుచేసుకుంది. నిందితుడు జువైనల్ కావటంతో అతన్ని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్ కు తరలించారు. టీనేజర్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. “బుధవారం టీనేజర్ తన తల్లిని డబ్బులు కావాలని కోరాడు. డబ్బులు లేవని ఇచ్చేందుకు ఆమె నిరాకరించింది. దీంతో కోపం పెంచుకొని ఇంటి ఆవరణలో ఉన్న తల్లికి నిప్పు పెట్టాడు ” అని ఇన్స్ పెక్టర్ మెహన్ జాదవ్ చెప్పారు. మంటల్లో చిక్కుకొని కేకలు వేయటంతో చుట్టుపక్కల ఉన్నవాళ్లు వెంటనే ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లారని ఐతే ట్రీట్ మెంట్ పొందుతూ గురువారం చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. నిందితున్ని కోర్టులో హజరుపర్చిన తర్వాత జ్యూవైనల్ హోమ్ కు తరలించామని పోలీసులు చెప్పారు.
డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లికి నిప్పుపెట్టి చంపిన టీనేజర్
- దేశం
- April 18, 2020
లేటెస్ట్
- MS Dhoni: ధోనీ వల్లే కోహ్లీ గొప్ప క్రికెటర్గా ఎదిగాడు: సునీల్ గవాస్కర్
- కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో భారీ అగ్ని ప్రమాదం
- Prithviraj Sukumaran: రాజమౌళి SSMB29లో పృథ్విరాజ్ సుకుమారన్..మహేష్ బాబుకి ధీటైన పాత్రతో సిద్ధం!
- ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. నలుగురికి తీవ్ర గాయాలు..
- ఆఫ్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు.. 50 మంది మృతి, 200 ఇండ్లు నేలమట్టం
- Virat Kohli: ధోనీతో ఇదే నా చివరి మ్యాచ్.. మహి రిటైర్మెంట్పై కోహ్లీ హింట్
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- కొత్త మిస్అమెరికా ఎవరంటే..
- స్వాతి మలివాల్ కేసులో కేజ్రీవాల్ పీఎ అరెస్ట్
Most Read News
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- IPL 2024: పాచి పట్టిన భోజనం.. స్టేడియంలోనే కూలబడిన ప్రేక్షుకుడు!
- వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయండి.. సీఈఓకు రఘనందన్ రావు ఫిర్యాదు