
Medak District
కొమురవెల్లిలో ‘ఆషాఢం’ సందడి
కొమురవెళ్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయనికి ఆషాఢమాసంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వా
Read Moreచెరుకు రైతులకు బకాయిలు చెల్లించేందుకు చర్యలు: మంత్రి హరీశ్రావు
జహీరాబాద్, వెలుగు : ట్రైడెంట్ చక్కెర కర్మాగారం జహీరాబాద్ నియోజకవర్గ రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్రావ
Read Moreబీఆర్ఎస్ ను బొందపెట్టేది బీజేపీయే: కార్యవర్గ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి
జహీరాబాద్, వెలుగు : ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పిన కేసీఆర్తెలంగాణను అప్పుల పాలు చేశారని, బీజేపీ ఒక్కటే బీఆర్ఎస్ ను బొంద పెడుతుందని బీజేపీ జాతీ
Read Moreరేగోడ్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలి: అఖిల పక్ష నాయకుల డిమాండ్
రేగోడ్, వెలుగు : రేగోడ్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని అఖిల పక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన చర్చా వేదికలో మండల
Read Moreఅదును పాయే.. వానలు రావాయే!
జాడలేని చినుకు.. ఆందోళనలో అన్నదాతలు ముందస్తు సాగు ప్రణాళిక వెనక్కి.. నామ మాత్రంగా పంటలసాగు! సిద్దిపేట/మెదక్/సంగారెడ్డి, వెలుగు
Read Moreఆశావహుల్లో అసంతృప్తి.. ఏడుపాయల ధర్మకర్తల మండలిలో పాతోళ్లకే మళ్లీ చాన్స్
మెదక్, పాపన్నపేట, వెలుగు : ఏడుపాయల దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్, డైరెక్టర్ పదవులు ఆశిస్తున్నవారి ఆశలు అడియాసలయ్యాయి. కొత్త ధర్మకర్తల మండలిలో స
Read Moreపచ్చిరొట్ట విత్తనాలు దొరకట్లే..అరకొర సీడ్స్ తో మెదక్ రైతుల పాట్లు
జీలుగ 10,335, పెద్ద జనుము 7,250 క్వింటాళ్లు అవసరం అందుబాటులో ఉన్నది జీలుగ 5 వేలు, పెద్ద జనుము 800 క్వింటాళ్లే.. మెదక్/కౌడిపల్లి,
Read Moreస్కూళ్లు తెరిచి 15 రోజులైనా పాఠ్యపుస్తకాల్లేవ్
మెదక్ టౌన్, వెలుగు : స్కూళ్లు తెరిచి పదిహేను రోజులు దాటిపోతున్నా ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ఇవ్వడం లేదని తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జిడ
Read Moreజీపీ బిల్డింగ్ నిర్మాణాలు 30లోగా స్టార్ట్ చేయాలి
హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలి కలెక్టర్ డాక్టర్ శరత్ సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాకు మంజూరైన గ్రామపంచ
Read Moreపోక్సో కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు
సిద్దిపేట రూరల్, వెలుగు: పోక్సో కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ సిద్దిసేట ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్&zwnj
Read Moreమల్లన్నసాగర్ కాల్వల పరిహారం ఇప్పిస్తా: రఘునందన్ రావు
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తొగుట, వెలుగు: మల్లనసాగర్ అదనపు టీఎంసీ కాలువలో భూములు కోల్పోయిన రైతులకు త్వరలోనే పరిహారం ఇప్పిస్తానని దుబ్బాక
Read Moreకాళేశ్వరం కాల్వలకు.. భూములిస్తలేరు..
మెదక్, నిజాంపేట, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్ కాల్వలకు భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. సంబంధిత అధికారులు మెరుగైన పరిహారం ఇస్తామని గ్
Read Moreరూ. 7,800 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళిక: కలెక్టర్ వీరారెడ్డి
సంగారెడ్డి టౌన్, వెలుగు: 2023-–24 పైనాన్షియల్ ఇయర్కు గాను 7,800 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళికను ఆమోదించినట్లు అడిష
Read More