కేసీఆర్‌‌తో ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

కేసీఆర్‌‌తో ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

ములుగు, (మర్కుక్), వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సోమవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ను ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రెండు గంటల పైగా గెలుపు అంశాల గురించి చర్చించారు. సమావేశంలో సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సింహులు, పలువురు కౌన్సిలర్లు ఉన్నారు.