Medak
త్యాగాల ఫలితమే నేటి సమరసత భారతం : ప్రసాద్
సిద్దిపేట రూరల్, వెలుగు: భారతదేశంలోని ప్రజల్లో ఎన్ని వైవిధ్యాలున్నప్పటికీ అందరూ ఏకాత్మాతో జీవించాలన్న ఆలోచనతో ఎంతోమంది తమ ప్రాణాలను ధారపోశారని సామాజిక
Read Moreచెరుకు తోటకు నిప్పంటించి రైతు నిరసన
కౌడిపల్లి, వెలుగు: కౌడిపల్లి మండలంలోని సదాశివ పల్లి జీపీ పరిధి పాంపల్లి గ్రామానికి చెందిన రైతు కృష్ణ గౌడ్ చెరుకు పంట తరలించడానికి దారి లేదని ఆదివారం ర
Read Moreకిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
జహీరాబాద్, వెలుగు: హైదరాబాద్ లో కిడ్నాప్కు గురైన చిన్నారిని శనివారం రాత్రి జహీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకా
Read Moreఏడుపాయలలో భక్తుల సందడి
పాపన్నపేట , వెలుగు: ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఉదయం నుంచే
Read Moreబంగారు భవిష్యత్నాశనం చేసుకోవద్దు : సీపీ అనురాధ
సిద్దిపేట రూరల్, వెలుగు: యువత గంజాయికి బానిసై బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని సీపీ అనురాధ సూచించారు. ఆదివారం ఆమె సీపీ ఆఫీసులో మీడియా సమావేశంలో మ
Read Moreచుక్కల మందుకు చక్కటి స్పందన
నారాయణ్ ఖేడ్, వెలుగు: ప్రతి ఒక్కరూ 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో డ్రాప్స్ వేయించాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. ఆదివారం రాజీవ్ గాంధీ చౌక్ లో పోలియో
Read Moreసిద్దిపేట జిల్లాలో పడిపోతున్న భూగర్భ జలాలు
నెలరోజుల్లో 1.11 మీటర్ల దిగువకు అన్నదాతల్లో మొదలైన ఆందోళన సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో భూగర్భ
Read Moreకాంగ్రెస్లో చేరిన భూంలింగం గౌడ్
మెదక్ (చేగుంట), వెలుగు: దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంటకు చెందిన భూంలింగం గౌడ్ కాంగ్రెస్లో జాయిన్అయ్యారు. శనివారం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావ
Read Moreఏడుపాయల జాతర సక్సెస్ చేయాలె : వెంకటేశ్వర్లు
పాపన్నపేట, వెలుగు: ఈ నెల 8 నుంచి జరిగే ఏడుపాయల మహాజాతరను సక్సెస్ చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేశ్సూచించారు. శనివారం జాతర ఏర్పాట
Read Moreభూ సమస్యలు పరిష్కారమయ్యేనా!
ధరణి లోపాలతో ఇబ్బంది పడుతున్న వేలాది మంది రైతులు స్పెషల్డ్రైవ్ పైనే ఆశలు మెదక్, వెలుగు: రైతులు భూ సమ
Read Moreమెదక్ జిల్లాలో పోలీస్యాక్టు అమలు
మెదక్ టౌన్, వెలుగు: మెదక్జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా ఈనెల మార్చి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్యాక్టు అమలులో ఉంటుందని ఎస్పీ బాలస్వామి &nb
Read Moreభువనగిరి ఎంపీ సీటు గెలిపించి మోదీకి గిఫ్ట్ ఇయ్యాలె : బూర నర్సయ్య గౌడ్
కొమురవెల్లి, వెలుగు: భువనగిరి ఎంపీ సీటు గెలిపించి పీఎం మోదీకి గిఫ్ట్ ఇవ్వాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం కొమురవ
Read Moreరేడియాలజీ, టీ హబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణ్ ఖేడ్, వెలుగు: ఖేడ్ ఏరియా హాస్పిటల్ లో రేడియాలజీ టీ హబ్ సెంటర్ ని ఎమ్మెల్యే సంజీవరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ర
Read More












