
Medak
గీతం కౌటిల్యలో సౌకర్యాలు సూపర్ : ఫిలిప్ అకెర్మాన్
జర్మనీ రాయబారి ఫిలిప్ అకెర్మాన్ రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: పటాన్చెరు పరిధిలోని గీతం యూనివర్శిటీ ప్రారంభించిన కౌటిల్యా స్కూల
Read Moreఅర్హులైన దళితులకే లోన్స్ ఇవ్వాలి : రవిబాబు
సిద్దిపేట రూరల్, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో దళిత బంధు పేర మోసాలకు పాల్పడ్డారని, ఇప్పుడైనా పేద దళిత యువతకు, అర్హులైన వారికి ఎస్సీ కార్
Read Moreమెదక్ కలెక్టర్గా చార్జ్ తీసుకున్న రాహుల్రాజ్
మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లా కలెక్టర్గా రాహుల్రాజ్బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆదిలాబాద్ కలెక్టర్గా ఉంటూ ఆయన బదిలీపై మెదక్ జిల్లాకు వచ
Read Moreఅధిక వడ్డీ ఇస్తానని.. రూ. 7 కోట్లతో పరార్
తూప్రాన్, వెలుగు : అధిక వడ్డీ ఇస్తానని ఆశ పెట్టి కోట్లు వసూలు చేసిన ఓ వ్యక్తి చివరకు అందరినీ మోసం చేసి ఉడాయించాడు. ఈ ఘటన మెదక్
Read Moreకొవాలెంట్ ఫ్యాక్టరీలో పేలుడు..రియాక్టర్ మెషినరీలో స్పార్క్తో మంటలు
డ్రగ్స్ నిల్వలకు వ్యాపించి బ్లాస్టింగ్ ఓ కెమిస్ట్ ఉద్యోగి మృతి మరో ముగ్గురి పరిస్థితి విషమం సంగారెడ్డి జిల్లా గుండ్ల మాచ్నూర్ ల
Read Moreమెదక్ బీజేపీ అభ్యర్థి రేసులో రఘునందన్ రావు Vs అంజిరెడ్డి
తెలంగాణలో 17ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన బీజేపీకి అభ్యర్థుల కొరత ఎదురవుతుంది. ఇప్పటికే 9 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన బీ
Read Moreకేతకీ బ్రహ్మోత్సవాలు షురూ
ఉత్సవ కమిటీ లేకుండానే ఉత్సవాలు ప్రారంభం ఆలయ సొంత నిధులతోనే ఏర్పాట్లు ఝరాసంగం, వెలుగు: సంగారెడ్డి జిల్లా ఝరా
Read Moreనల్లవాగు కుడికాలువ నీటిని విడుదల చేయాలి : భూపాల్ రెడ్డి
నారాయణ్ ఖేడ్, వెలుగు: సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు ప్రాజెక్టు కుడి కాలువ నీటిని విడుదల చేయాలని మంగళవారం మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి డీఆర్వోకు
Read Moreఒకే కుటుంబానికి చెందిన నలుగురు మిస్సింగ్
తూప్రాన్, వెలుగు: మెదక్ జిల్లా తూప్రాన్ లో ఓ కుటుంబం కనిపించకుండా పోయింది. ఇందులో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్ఐ శివానందం కథనం ప్రకారం.. త
Read Moreజోష్ నింపిన మోదీ సభ.. బీజేపీ నేతల్లో కొత్త ఉత్సాహం
మోదీ జపంతో మార్మోగిన సభా ప్రాంగణం రామచంద్రాపురం/పటాన్చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో పీఎం మోదీ టూర్ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజాన్
Read Moreకాళేశ్వరంలో అవినీతిలో కాంగ్రెస్ పాత్ర కూడా ఉంది: ప్రధాని మోదీ
కాళేశ్వరంలో అవినీతిలో కాంగ్రెస్ పాత్ర కూడా ఉందని విమర్శించారు ప్రాధానమంత్రి నరేంద్ర మోదీ. కాళేశ్వరం ప్రాజెక్టుతో బీఆర్ఎస్ వేల కోట్ల రూపాయలు దోచుకుందన్
Read Moreతెలంగాణ.. దక్షిణ భారతదేశానికి గేట్ వే: ప్రధాని మోదీ
తెలంగాణ అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందని, తెలంగాణ.. దక్షిణ భారతదేశానికి గేట్ వే అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రెండు రోజుల తెల
Read Moreప్రజావాణి వినతులను పరిష్కరించాలి : కలెక్టర్ మనుచౌదరి
సిద్దిపేట టౌన్, వెలుగు : ప్రజావాణికి వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టర్ఆ
Read More