
Medak
గవర్నర్తో మెదక్ ఎమ్మెల్యే భేటీ
మెదక్, వెలుగు : గవర్నర్ తమిళిసైను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ మా
Read Moreఖేడ్లో శ్రీకాంత్ చారి విగ్రహావిష్కరణ
నారాయణ్ ఖేడ్, వెలుగు : తెలంగాణ ఉద్యమం మలిదశలో అమరుడైన శ్రీకాంత్ చారి విగ్రహాన్ని నారాయణఖేడ్ పట్టణంలోని మంగళ పేట్లో బుధవారం ఆవిష్కరించారు.
Read Moreమెదక్ కలెక్టర్గా రాహుల్ రాజ్
మెదక్, వెలుగు : మెదక్ జిల్లా నూతన కలెక్టర్గా రాహుల్ రాజ్ నియమితులయ్యారు. ఇక్కడ ఉన్న కలెక్టర్ రాజర్షిషా ఆదిలాబాద్ కు ట్రా
Read Moreఉద్యోగాలు ఇప్పిస్తానని.. 5 లక్షలు టోకరా
రామచంద్రాపురం, వెలుగు : ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన వ్యక్తిని రామచంద్రాపురం పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం పోలీసులు తెలిపిన వివరా
Read Moreఇండ్ల పట్టాలు ఇచ్చి.. పొజిషన్ చూపలే
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 9 వేల మందికి పట్టాలు సిద్దాపూర్, అలియాబాద్&zw
Read Moreసూర్యాపేట జిల్లాలో ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి ఐదుగురు కూలీలు దుర్మరణం సిద్దిపేట జిల్లాలో కారు, బైక్ ఢీకొని మరో ముగ్గురి మృతి మోతె (మునగాల), వెలుగు
Read Moreడబ్బుకు అమ్ముడుపోయిన నువ్వా ప్రశ్నించేది : మైనంపల్లి రోహిత్ రావు
బీఆర్ఎస్ కౌన్సిలర్పై మెదక్ ఎమ్మెల్యే ఫైర్ హరీశ్రావు చంచాలు ఎందరొచ్చినా భయపడేది లేదు గరంగరంగా మెదక్ మున్సిపల్ బడ్జెట్ మీటింగ్
Read Moreయువత నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి : రాజర్షి షా
మెదక్, వెలుగు: యువత నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని మెదక్ కలెక్టర్రాజర్షి షా అన్నారు. పార్లమెంటరీ సంస్థల పనితీరును యువత అర్థం చేసుకునేందుకు వీ
Read Moreఆ హైవే జర్నీ డేంజర్..రెండు నెలల్లో 18 మంది మృత్యు ఒడికి
నాందేడ్ -అకోలా హైవే పై తరచూ ఘోర ప్రమాదాలు మెదక్, సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి, మెదక్ జిల్లా
Read Moreఫిర్యాదులపై తక్షణమే స్పందించాలె : రాజర్షిషా
మెదక్ టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని కలెక్టర్రాజర్షిషా అధికారులకు సూచించారు. సోమవారం మెదక్ కలెక్టర్ఆఫీసులో &nbs
Read Moreరూ.15.31 కోట్లతో మెదక్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ : రాజర్షి షా
వర్చువల్గా శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ మెదక్టౌన్, మనోహరాబాద్, వెలుగు: మెదక్ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ కు ఎంపిక కావడం శుభపరి
Read Moreపెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి
మెదక్ టౌన్, వెలుగు: అంగన్ వాడీ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సోమవారం కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్
Read Moreఫార్మా కంపెనీ ఏర్పాటుపై రైతుల అభ్యంతరం
వెల్దుర్తి, వెలుగు: మాసాయిపేట మండలంలోని రామంతపూర్, హకీంపేట్, అచ్చంపేట గ్రామ శివారులో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై రైతులు అభ్యంతరం తెలిపారు. కంపెనీ ఏర్పాటు
Read More