Medak

గవర్నర్‌‌తో మెదక్‌ ఎమ్మెల్యే భేటీ

మెదక్, వెలుగు : గవర్నర్‌‌ తమిళిసైను మెదక్‌ ఎమ్మెల్యే డాక్టర్​ మైనంపల్లి రోహిత్ రావ్​ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.  గవర్నర్​ మా

Read More

ఖేడ్‌లో శ్రీకాంత్‌ చారి విగ్రహావిష్కరణ

నారాయణ్ ఖేడ్, వెలుగు : తెలంగాణ ఉద్యమం మలిదశలో అమరుడైన శ్రీకాంత్ చారి విగ్రహాన్ని నారాయణఖేడ్ పట్టణంలోని మంగళ పేట్‌లో బుధవారం ఆవిష్కరించారు.  

Read More

మెదక్‌ కలెక్టర్‌‌గా రాహుల్‌ రాజ్‌

మెదక్, వెలుగు : మెదక్ జిల్లా నూతన కలెక్టర్‌గా రాహుల్ రాజ్‌ నియమితులయ్యారు. ఇక్కడ ఉన్న కలెక్టర్‌‌ రాజర్షిషా ఆదిలాబాద్‌ కు ట్రా

Read More

ఉద్యోగాలు ఇప్పిస్తానని.. 5 లక్షలు టోకరా

రామచంద్రాపురం, వెలుగు : ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన వ్యక్తిని రామచంద్రాపురం పోలీసులు అరెస్టు చేశారు.  బుధవారం  పోలీసులు తెలిపిన వివరా

Read More

ఇండ్ల పట్టాలు ఇచ్చి.. పొజిషన్‌ చూపలే

    మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌‌ రెడ్డి హయాంలో 9  వేల మందికి పట్టాలు      సిద్దాపూర్, అలియాబాద్&zw

Read More

సూర్యాపేట జిల్లాలో ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

 రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి ఐదుగురు కూలీలు దుర్మరణం సిద్దిపేట జిల్లాలో కారు, బైక్​ ఢీకొని మరో ముగ్గురి మృతి మోతె (మునగాల), వెలుగు

Read More

డబ్బుకు అమ్ముడుపోయిన నువ్వా ప్రశ్నించేది : మైనంపల్లి రోహిత్​ రావు

బీఆర్ఎస్​ కౌన్సిలర్​పై మెదక్​ ఎమ్మెల్యే ఫైర్​  హరీశ్​రావు చంచాలు ఎందరొచ్చినా భయపడేది లేదు గరంగరంగా మెదక్​ మున్సిపల్ బడ్జెట్ మీటింగ్​

Read More

యువత నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి : రాజర్షి షా

మెదక్​, వెలుగు: యువత నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని మెదక్​ కలెక్టర్​రాజర్షి షా అన్నారు. పార్లమెంటరీ సంస్థల పనితీరును యువత అర్థం చేసుకునేందుకు వీ

Read More

ఆ హైవే జర్నీ డేంజర్..రెండు నెలల్లో 18 మంది మృత్యు ఒడికి

నాందేడ్ -అకోలా హైవే పై తరచూ ఘోర ప్రమాదాలు             మెదక్​, సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి, మెదక్ జిల్లా

Read More

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలె : రాజర్షిషా

మెదక్​ టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని కలెక్టర్​రాజర్షిషా అధికారులకు సూచించారు. సోమవారం మెదక్​ కలెక్టర్​ఆఫీసులో &nbs

Read More

రూ.15.31 కోట్లతో మెదక్ రైల్వే స్టేషన్​ ఆధునికీకరణ : రాజర్షి షా

వర్చువల్​గా శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ మెదక్​టౌన్,  మనోహరాబాద్, వెలుగు: మెదక్ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ కు ఎంపిక కావడం శుభపరి

Read More

పెండింగ్​ వేతనాలు వెంటనే చెల్లించాలి

మెదక్​ టౌన్, వెలుగు: అంగన్ వాడీ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని  సోమవారం కలెక్టర్ ఆఫీస్​ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్

Read More

ఫార్మా కంపెనీ ఏర్పాటుపై రైతుల అభ్యంతరం

వెల్దుర్తి, వెలుగు: మాసాయిపేట మండలంలోని రామంతపూర్, హకీంపేట్, అచ్చంపేట గ్రామ శివారులో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై రైతులు అభ్యంతరం తెలిపారు. కంపెనీ ఏర్పాటు

Read More