
Medak
మా ఊరిలో కెమికల్ ఫ్యాక్టరీ వద్దని కలెక్టర్ కు ఉసిరికపల్లి గ్రామస్తుల వినతి
మెదక్, వెలుగు: తమ గ్రామంలో కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయవద్దని శుక్రవారం శివ్వంపేట మండలం ఉసిరికపల్లి గ్రామస్తులు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్
Read Moreమంత్రికి జాతర ఆహ్వాన పత్రిక అందజేత
కోహెడ,వెలుగు: సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని తంగళ్లపల్లి మోయతుమ్మే ద వాగు సింగరాయ ప్రాజెక్టు వద్ద ఈ నెల 21 నుంచి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు ర
Read Moreకారులో నుంచి రూ.5 లక్షలు చోరీ
స్క్రూడ్రైవర్తో అద్దం తొలగించి ఎత్తుకెళ్లిన దుండగులు మెదక్ జిల్లా చేగుంటలో ఘటన మెదక్ (చేగు
Read Moreప్యారానగర్లో డంపింగ్యార్డ్ నిర్మాణం ఆపేయండి
ప్రజలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోని జీహెచ్ఎంసీ ఆఫీసర్లు 10 గ్రామాలపై పర్యావరణ ఎఫెక్ట్ సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా గుమ
Read More17న స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం : దొంత నరేందర్
మెదక్టౌన్, వెలుగు: ఈ నెల 17న జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో నిర్వహించే స్టాండింగ్ కౌన్సిల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని టీఎన్జీవో మెదక్ జి
Read Moreఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలని ఆందోళన
బెజ్జంకి, వెలుగు: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో గ్రీన్ వేస్ బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును ఆపాలని మండలంలోని పోతారం,
Read Moreఅప్ గ్రేడ్ చేశారు.. ఎక్విప్మెంట్ మరిచారు!.. గవర్నమెంట్ హాస్పిటల్స్లో సమస్యలెన్నో
హెల్త్ మినిస్టర్ పైనే ఆశలు మెదక్, తూప్రాన్, వెలుగు: 'పేరు గొప్ప ఊరు దిబ్బ' అన్నట్టుగా ఉంది జిల్లాలోని గవర్నమెంట్ హాస్పిటల్స్
Read Moreఅడవిపంది దాడి .. పొలంలో రైతు మృతి
• మరొకరికి గాయాలు మెదక్ (చిలప్ చెడ్), వెలుగు: అడవి పంది దాడిలో చిలప్ చెడ్ మండలం అజ్జమర్రి గ్రామా నికి చెందిన ఓ రైతు మృతి చెందగా, మరో రైతు గాయ
Read Moreధరణితో మా భూములను కాజేసిండ్రు .. భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న బాధితుల
కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని బాధితుల ధర్నా హుస్నాబాద్, వెలుగు: ధరణి పోర్టల్ను అడ్డం పెట్టుకొని కొందరు తమ భూములను కాజేశారన
Read Moreసాంకేతిక పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి : కలెక్టర్ రాజర్షి షా
మెదక్, వెలుగు: రైతులు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో బుధవారం అగ్
Read Moreపెండ్లి బస్సును ఢీకొట్టిన లారీ ఒకరి మృతి, 15 మందికి గాయాలు
నిజాంపేట, వెలుగు : పెళ్లి బృందంతో వెళ్తున్న ప్రైవేట్బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం మెదక్ జిల్లా
Read Moreనేత్రపర్వంగా వసంత పంచమి
వర్గల్ విద్యాధరికి పోటెత్తిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్న 50 వేల మంది భక్తులు &n
Read Moreరైల్వే స్టేషన్ భూమి పూజను విజయవంతం చేయాలి : గంగాటి మోహన్ రెడ్డి
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి రైల్వే స్టేషన్ భూమి పూజ కార్యక్రమానికి స్థానికులు, ప్రజాపతినిధులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అ
Read More