Medak

కలెక్టరేట్ ​వద్ద టీఎన్జీవోల ధర్నా

మెదక్, వెలుగు: అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్

Read More

మా ఊరిలో కెమికల్ ఫ్యాక్టరీ వద్దని కలెక్టర్ కు ఉసిరికపల్లి గ్రామస్తుల వినతి

మెదక్, వెలుగు: తమ గ్రామంలో కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయవద్దని శుక్రవారం శివ్వంపేట మండలం ఉసిరికపల్లి గ్రామస్తులు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్

Read More

మంత్రికి జాతర ఆహ్వాన పత్రిక అందజేత

కోహెడ,వెలుగు: సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని తంగళ్లపల్లి మోయతుమ్మే ద వాగు సింగరాయ ప్రాజెక్టు వద్ద ఈ నెల 21 నుంచి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు ర

Read More

కారులో నుంచి రూ.5 లక్షలు చోరీ

     స్క్రూడ్రైవర్​తో అద్దం తొలగించి ఎత్తుకెళ్లిన దుండగులు     మెదక్ జిల్లా చేగుంటలో ఘటన   మెదక్​ (చేగు

Read More

ప్యారానగర్లో డంపింగ్​యార్డ్ నిర్మాణం ఆపేయండి

 ప్రజలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోని జీహెచ్ఎంసీ ఆఫీసర్లు 10 గ్రామాలపై పర్యావరణ ఎఫెక్ట్ సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా గుమ

Read More

17న స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం : దొంత నరేందర్

మెదక్​టౌన్, వెలుగు: ఈ నెల 17న జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో నిర్వహించే స్టాండింగ్ కౌన్సిల్ సమావేశాన్ని  విజయవంతం చేయాలని టీఎన్జీవో మెదక్ జి

Read More

ఇథనాల్​ ఫ్యాక్టరీ రద్దు చేయాలని ఆందోళన

బెజ్జంకి, వెలుగు: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో గ్రీన్ వేస్ బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును ఆపాలని మండలంలోని  పోతారం,

Read More

అప్ గ్రేడ్ చేశారు.. ఎక్విప్​మెంట్​ మరిచారు!.. గవర్నమెంట్​ హాస్పిటల్స్​లో సమస్యలెన్నో

హెల్త్ మినిస్టర్ ​పైనే ఆశలు మెదక్, తూప్రాన్​, వెలుగు: 'పేరు గొప్ప ఊరు దిబ్బ' అన్నట్టుగా ఉంది జిల్లాలోని గవర్నమెంట్​ హాస్పిటల్స్​

Read More

అడవిపంది దాడి .. పొలంలో రైతు మృతి

• మరొకరికి గాయాలు మెదక్ (చిలప్ చెడ్), వెలుగు: అడవి పంది దాడిలో చిలప్ చెడ్ మండలం అజ్జమర్రి గ్రామా నికి చెందిన ఓ రైతు మృతి చెందగా, మరో రైతు గాయ

Read More

ధరణితో మా భూములను కాజేసిండ్రు .. భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న బాధితుల

   కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని బాధితుల ధర్నా​ హుస్నాబాద్, వెలుగు: ధరణి పోర్టల్​ను అడ్డం పెట్టుకొని కొందరు తమ భూములను కాజేశారన

Read More

సాంకేతిక పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి : కలెక్టర్ రాజర్షి షా 

మెదక్, వెలుగు: రైతులు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. కలెక్టరేట్​లోని తన ఛాంబర్ లో బుధవారం అగ్

Read More

పెండ్లి బస్సును ఢీకొట్టిన లారీ  ఒకరి మృతి, 15 మందికి గాయాలు

నిజాంపేట, వెలుగు : పెళ్లి బృందంతో వెళ్తున్న ప్రైవేట్​బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం మెదక్​ జిల్లా

Read More

నేత్రపర్వంగా వసంత పంచమి

    వర్గల్‌ విద్యాధరికి పోటెత్తిన భక్తులు     అమ్మవారిని దర్శించుకున్న 50 వేల మంది భక్తులు      &n

Read More