
MEET
గవర్నర్ ను కలవనున్న హాజీపూర్ బాధిత కుటుంబాలు
హాజీపూర్ బాధిత కుటుంబాలు ఇవాళ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలవనున్నాయి. తమ పిల్లలపై అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఉరితీయాల
Read Moreనేడే ఎస్బీఐ ‘కస్టమర్ మీట్’
హైదరాబాద్, వెలుగు: ఎస్బీఐ దేశవ్యాప్తంగా ఇవాళ ‘కస్టమర్ మీట్’ను నిర్వహిస్తోంది. బ్యాంక్తో కస్టమర్లకున్న అనుభవాన్ని తెలుసుకునేందుకు, మెరుగైన సర్వీసుల
Read Moreరాష్ట్రానికి నిధులివ్వండి..మోడీకి కేసీఆర్ విజ్ఞప్తి
నీతి ఆయోగ్ సిఫార్సులు అమలు చేయాలి హైకోర్టు జడ్జిల సంఖ్య 22 నుంచి 42కు పెంచాలి ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి ఎ
Read More4న అపెక్స్ మీటింగ్..కేసీఆర్, జగన్ కు కేంద్రం పిలుపు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జలవివాదాల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నెల 4న ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్ భే
Read Moreనదుల అనుసంధానంపై కేసీఆర్, జగన్ చర్చ
మూడు గంటలుగా CM క్యాంప్ ఆఫీసులో భేటీ అయిన కేసీఆర్, జగన్.. నదుల అనుసంధానంపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ భేటీలో రెండు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారుల
Read Moreదత్తన్నను కలిసిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు అభినందనలు తెలుపుతున్నారు పలువురు ప్రముఖులు. హైద్రాబాద్ రాంనగర్లోని ఆయన ఇం
Read Moreత్వరలో బీజేపీలోకి మోత్కుపల్లి
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు. తాను, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి
Read Moreప్రధాని మోడీతో సమావేశమైన సీఎం జగన్
ఢిల్లీలో ఉన్న ఏపీ సీఎం జగన్ బిజీగా గడుపుతున్నారు. సౌత్ బ్లాక్ లో ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రాతో జగన్ బృందం 40 నిముషాలపాటు సమావేశ
Read Moreసైమండ్స్తో బ్రిటన్ ప్రధాని ప్రేమాయణం..
లండన్: నంబర్ 10 డౌనింగ్ స్ర్టీట్.. బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం. పదవీ కాలం ముగిసే వరకు పీఎం అక్కడే ఉంటారు. కొత్తగా ప్రధాని అయిన వారెవరైనా తొలిసారి
Read More‘సైరా‘ను కలిసిన పవన్, నాదెండ్ల
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ సైరా షూటింగ్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ విషయాన్ని నాదెండ్ల మనోహర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Read Moreఇంగ్లాండ్ టీంకు బ్రిటన్ ప్రధాని విందు
ఐసీసీ వరల్డ్ కప్-2019 విన్నర్ ఇంగ్లాండ్ క్రికెట్ టీం సభ్యులు బ్రిటన్ ప్రధాని థెరేసా మేను కలిశారు. ప్రధాని ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు.టీం సభ్యు
Read Moreతెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకించిన ఏపీ ఇంజనీర్లు
సాగర్ టు శ్రీశైలం ఎత్తిపోతలకు నో దుమ్ముగూడెం నుంచి శ్రీశైలానికి, పోలవరం నుంచిసాగర్కు ఎత్తిపోయాలని ప్రతిపాదన
Read Moreమున్సిపోల్స్ కు తొందరేంది?
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఐదు నెలల టైం కావాలని హైకోర్టును అడిగిన ప్రభుత్వం ఇప్పుడు పోలింగ్పై ఎందుకింత తొందరపడుతోందని ప్రతిపక్ష నేతలు ప్రశ్ని
Read More