MLA
కొనసాగుతున్న టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం
తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. టీఆర్ఎస్ ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ, రాష్ట్ర కార్యవర్గంతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ మీటింగ్
Read Moreమరోసారి మొరాయించిన రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ కారు
హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ కారు పదేపదే మొరాయిస్తోంది. తాజాగా ఇవాళ అఫ్జల్ గంజ్ మార్కెట్ వద్ద ఆయన కారు మొరాయించింది. డ్రైవర్
Read Moreకేసీఆర్ ప్రజల కళ్లలో మట్టికొట్టి రాచరిక పాలన చేస్తుండు : ఈటల
సీఎం కేసీఆర్ ప్రజల కళ్లలో మట్టికొట్టి రాచరిక పాలన సాగిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఈ పాలనను అంతం చేయడానికి యావత్ తెలంగాణ ప్ర
Read Moreమొయినాబాద్ ఫాం హౌస్ కేసు : ‘సిట్’ దర్యాప్తు వేగవంతం.. 7 బృందాల సోదాలు
మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సోదాలు కొనసాగుతున్నాయి. సిట్ అధికారులు 7 బృందాలుగా విడిపోయి
Read Moreగవర్నర్ హక్కులను కేసీఆర్ హరిస్తున్నారు:గోనె ప్రకాష్ రావు
గవర్నర్లకున్న విచక్షణ అధికారాలను, ప్రజాస్వామ్య హక్కులను ముఖ్యమంత్రి కేసీఆర్ హరిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే , ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు ఆరో
Read Moreగుజరాత్ పోల్స్ : కాంగ్రెస్లో 10సార్లు గెలిచి.. బీజేపీలో చేరాడు
గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గతంలో ఏకంగా 10సార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర
Read Moreరూ.100 లేవన్న బాల్క సుమన్ కు.. వందల కోట్లు ఎట్లొచ్చినయ్:షర్మిల
దొర పక్కన కూర్చొనే సరికి బాల్కసుమన్ కు దొర పోకడలు వచ్చాయి:షర్మిల మంచిర్యాల జిల్లా: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్
Read Moreఈసీ వికాస్ రాజ్ తో ఫోన్లో మాట్లాడిన ఈటల
ఫలితాలు వెల్లడించడంలో ఎందుకు ఆలస్యం అవుతోంది? హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేం
Read Moreఎమ్మెల్యేలు అమ్ముడుపోతరనే భయమెందుకు?:తరుణ్చుగ్
న్యూఢిల్లీ, వెలుగు: ఒక్క ఎమ్మెల్యేను కూడా కొనుగోలు చేసేందుకు బీజేపీ ఎప్పుడు ప్రయత్నించలేదని, ప్రయత్నించబోదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్
Read Moreనల్లగొండ హోటల్స్ తోపాటు మునుగోడు చుట్టూ ఫాంహౌస్ లు, తోటల్లో మకాం
మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి,వెలుగు : రాష్ట్రంలో రెండు నెలలుగా ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉప ఎన్నిక తుదిదశకు చేరుకుంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
కరీంనగర్ సిటీ, వెలుగు: ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు నిరుపయోగంగా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని సీపీఎం నగర కార్యదర్శి సత్యం అన్నా
Read Moreకేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి పైసలిచ్చి సహకరిస్తుండంట: ఈటల రాజేందర్
కాంగ్రెస్ నుంచి కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ డ్రామాలు ఆడిచ్చారని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన హర్షవర్ధన్
Read Moreసీబీఐ కన్నా రాష్ట్ర పోలీసు వ్యవస్థ పటిష్టం: మంత్రి జగదీశ్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ అని, దానిని ఎక్కడ, ఎప్పుడు బయట పెట్టాలో తమ ప్రభుత్వానికి తెలుసని మంత్రి జగదీశ్
Read More












