MLC kavitha
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించిన ఈడీ
సౌత్ గ్రూప్, రూ.100 కోట్ల ముడుపులపై ఆరా అరుణ్ పిళ్లైతో కలిపి విచారించిన అధికారులు? చాలా ప్రశ్నలకు దాటవేత సమాధానాలు విచారణ తర్వాత హైదరాబాద్కు
Read Moreమాట తప్పిన కవితను పాతాళానికి తొక్కిన్రు : రేవంత్ రెడ్డి
కేసీఆర్ రెండు సార్లు అధికారంలో ఉండి ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల అంబేద్కర
Read Moreహైదరాబాద్కు బయలుదేరిన కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణ అనంతరం ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. మంత్రి కేటీఆర్, హరీష్ రావులతో పాటు బీఆర్ఎస్ నేతలు ప్రత
Read Moreచిరునవ్వులతో.. హారతి ఇచ్చి కవితకు ఆహ్వానం
తొమ్మిది గంటల ఈడీ విచారణ తర్వాత.. ఆఫీసు నుంచి బయటకు వచ్చిన కవిత ముఖంలో చిరునవ్వు కనిపించింది. జై కవిత అంటూ కార్యకర్తల నినాదాల మధ్య.. ఢిల్లీలోని ఇంటి
Read Moreపద్దతి మార్చుకో.. బండి సంజయ్కి ఎర్రబెల్లి హెచ్చరిక
బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎమ్మెల్సే కవితపై చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై స్పందించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 2023, మార్చి 11న హనుమకొండ
Read Moreఢిల్లీలోనే ఆరుగురు మంత్రులు మకాం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దాదాపుగా గత ఆరు గంటలు పైగా విచారణ కొనసాగుతోంది.
Read Moreహస్తినలో విచారణ.. హైదరాబాద్లో పోస్టర్లు
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లో పోస్టర్లు వెలిశాయి. బై బై మోడీ హ్యాష్ ట్యాగ్ త
Read Moreబయటకు వచ్చి వెళ్లిన కవిత.. ఎందుకు
ఢిల్లీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లో.. లిక్కర్ స్కాంలో విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఇంటరాగేషన్ &nbs
Read Moreబీజేపీ నేతలను తెలంగాణలో తిరుగనియ్యం: మంత్రి మల్లారెడ్డి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. పలు చ
Read Moreకవితమ్మా.. ధైర్యంగా ఉండండి : మంత్రి ప్రశాంత్ రెడ్డి
‘పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడ్తయి. అంత మాత్రాన వేట ఆపుతామా?.. కవితమ్మా ధైర్యంగా ఉండండి’ అని ఎమ్మెల్సీ కవితకు మ
Read Moreఈడీ ఆఫీసు వద్ద హైటెన్షన్
ఢిల్లీ: ఈడీ ప్రధాన కార్యాలయం వద్ద హైటెన్షన్ నెలకొంది. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారించనున్న నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రా
Read Moreఈడీ ఆఫీసులోకి వెళ్లిన కవిత.. పిడికిలి బిగించి అభివాదం
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఢిల్లీ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ హెడ్ ఆఫీసుకు వెళ్లారు ప్రస్తుత
Read MoreAsaduddin Owaisi: కేసీఆర్ ఫ్యామిలీని మోడీ టార్గెట్ చేశారు: అసదుద్దీన్
తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీ(KCR family)ని మోడీ సర్కార్ టార్గెట్ చేసిందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddi
Read More












