
MLC kavitha
ఫాంహౌస్ కేసులో కవితను కూడా విచారించాలె : రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: బీజేపీలోకి రావాలని తనను అడిగినట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని విచారించాలని పీసీసీ చీఫ్ రేవంత్&zwn
Read Moreటైం వచ్చినప్పుడు టీఆర్ఎస్కు, కేసీఆర్కు గుణపాఠం చెప్తం: వివేక్ వెంకటస్వామి
న్యూఢిల్లీ, వెలుగు: ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ దాడిని ఖండిస్తున్నట్లు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పేర్కొన
Read Moreటీఆర్ఎస్ నేతలవి ఝూటా మాటలు : ప్రహ్లాద్ జోషీ
ఎల్బీనగర్, వెలుగు: రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీజేపీపై టీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు గన
Read Moreనాపై పోటీ చేయాలని కవితకు 50 సార్లు చెప్పిన : అర్వింద్
నిజామాబాద్, హైదరాబాద్, వెలుగు: తనపై పోటీ చేయాలని ఎమ్మెల్సీ కవితకు తానే 50 సార్లు చెప్పానని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. ‘‘నాపై పోటీ చ
Read Moreఅర్వింద్..ఎక్కడ పోటీ చేసినా వెంటపడి ఓడిస్త: కవిత
హైదరాబాద్, వెలుగు: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీరు మార్చుకోకపోతే మెత్తగా తంతామని.. కొట్టికొట్టి చంపుతామని ఎ
Read Moreబంజారాహిల్స్ పీఎస్ లో ఎమ్మెల్సీ కవిత పై ఫిర్యాదు
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫిర్యాదు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు మీడియా
Read Moreఅర్వింద్ ఇంటిపై దాడి: నివేదిక ఇవ్వాలని డీజీపీకి గవర్నర్ ఆదేశం
ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి మీద గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈ దాడిని సీరియస్గా తీసుకున్న గవర్నర్.. సమగ్రమైన నివేదిక
Read Moreదాడికి కారణం డీజీపీనే : అర్వింద్
డీజీపీ మహేందర్ రెడ్డి లాంటి పోలీస్ బాస్ ను ఇప్పటి వరకు చూడలేదని ఎంపీ అర్వింద్ అన్నారు. ఆయన అమ్ముడుపోయిన సరుకని విమర్శించారు. ఎంపీలపై ఎన్నోసార్లు దాడుల
Read Moreటీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై పోలీసులకు అర్వింద్ తల్లి ఫిర్యాదు
టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై బంజారాహిల్స్ పోలీసులకు ఎంపీ అర్వింద్ తల్లి విజయలక్ష్మీ ఫిర్యాదు చేశారు. 50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేశారని
Read Moreకవితను పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు : కిషన్ రెడ్డి
టీఆర్ఎస్ రౌడీయిజానికి పాల్పడుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎంపీ అర్వింద్ ఇంటిని ఆయన పరిశీలించారు. టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై అర్వింద్ క
Read Moreకేటీఆర్, కవిత ఎవరైనా బీజేపీలోకి రావచ్చు: ప్రహ్లాద్ జోషి
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను బీజేపీలోకి రమ్మని బెదిరించారని సీఎం కేసీఆర్ చెప్పడాన్ని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఖండించారు. కేసీఆర్ వ్యాఖ్యలు బోగస్
Read Moreకవితను పార్టీలోకి రమ్మంది బీజేపీనే.. కాంగ్రెస్ కాదు : రేవంత్ రెడ్డి
ఫాంహౌస్ కేసులో కవితను కూడా విచారించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తనను బీజేపీ సంప్రదించిందని కవిత స్వయంగా చెప్పినందున దాన్
Read Moreఅర్వింద్ ఇంటిపై దాడి : సీవీ ఆనంద్కు బీజేపీ ఫిర్యాదు
ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి చేయడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సీపీ సీ
Read More