MLC kavitha

అప్పుడు లేని అభ్యంతరాలు..ఇప్పుడెందుకు..?

ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంగ్రామ యాత్రను ఆపే ప్రసక్తే లేదని బీజేపీ నేతలు మనోహర్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, ప్రదీప్ కుమార్ తెలిపారు. పోలీసుల అనుమతిత

Read More

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై జేపీ నడ్డా ఆరా

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేశారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. నిన్న ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్

Read More

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయం ఉంది

లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం కేసీఆర్ ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. లికర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్క

Read More

కేసీఆర్ అవినీతి బయటపడుతుందనే అడ్డుకుంటుర్రు

ప్రజాసంగ్రామ పాద‌యాత్రకు కేంద్ర బలగాలు కావాలని బండి సంజయ్ కోరారు. దీనిపై కేంద్రానికి లేఖ రాసిన ఆయన రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని పేర్కొన్నారు. ఎ

Read More

మేము దాడులు చేస్తే బీజేపీ తట్టుకుంటదా..?

తెలంగాణ బతుకమ్మ జోలికి వస్తే బీజేపీ బతుకులు ఆగం అవుతాయని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించడాన

Read More

పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట

జనగామలో బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేవైఎం  కార్యకర్తల అరెస్ట్ కు నిరసనగా ఆయన ధర్మదీక్ష చేపట్టడానికి సిద్ధమవగా పోలీసులు అరెస్ట్

Read More

మనీష్ సిసోడియా భారతరత్నకు అర్హుడు

న్యూఢిల్లీ/అహ్మదాబాద్: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని చీల్చి, మెజార్టీ ఎమ్మెల్యేలతో వచ్చి బీజేపీలో చేరితే సీఎం పోస్ట్ ఇస్తామని తనకు ఆఫర్ వచ్చిందంటూ

Read More

కేసీఆర్ ఢిల్లీకి పోయేది చీకటి ఒప్పందాలకే

జనగామ​, వెలుగు : ఢిల్లీ లిక్కర్ దందాలో సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. ‘‘ఊరికే ఢిల

Read More

లిక్కర్ కుంభకోణంపై దర్యాప్తు చేయాలి

సీఎం కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకున్నది చాలదన్నట్టు ఇప్పుడు దేశంపై పడిందని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాం

Read More

ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో నాకు సంబంధం లేదు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాం వెనక తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉందని వెస్ట్ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ చేసిన ఆరోపణలపై ఎమ్మ

Read More

మంత్రి కొప్పుల కోర్టు ఖర్చులు భరించేవాళ్లంతా కేసీఆర్ చుట్టాలే

సీఎం కేసీఆర్, కవిత కలిసి ధర్మపురి అసెంబ్లీ ఎన్నిక ఫలితాన్ని తారుమారు చేశారని జగిత్యాల డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. 2018లో ధర్మపురి న

Read More

బీజేపీ బ్యాక్ డోర్ పాలిటిక్స్ మానుకోవాలి

మునుగోడులో ప్రస్తుతం రాజకీయాలు నడుస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మునుగోడు టీఆర్ఎస్ కంచుకోట అని..ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని దీమా వ్యక్తం చే

Read More

బోనమెత్తిన ఎమ్మెల్సీ కవిత

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం అమ్మవారికి ఎమ్మెల్సీ కవిత బంగారు బోనం సమర్పిం

Read More