V6 News

modi

ఇప్పుడు మోడీనే మా డాడీ: తమిళనాడు మంత్రి

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత (అమ్మ) మరణం తర్వాత తమ పార్టీనే ప్రధాని మోడీనే నడిపిస్తున్నారని తమిళనాడు మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ చెప్పకనే చెప్

Read More

కాశీ ఆలయ అభివృద్ధికి ప్రధాని మోడీ శంకుస్థాపన

ప్రధాని నరేంద్ర మోడీ కాశీ విశ్వనాథ్‌ ఆలయ విస్తరణ, సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. భారత వైమానికదళ విమానంలో మోడీ ఇవాళ (శుక్రవారం) ఉదయం తన పార్లమెంట్

Read More

మోడీ అధ్యక్షతన కేబినేట్‌ మీటింగ్: కీలక నిర్ణయాలు

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ (గురువారం) కేంద్ర కేబినేట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు ECHS సేవలను వర

Read More

రాఫెల్‌ విషయంలో మోడీని విచారించండి: రాహుల్

ప్రధాని మోడీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శలు చేశారు. రాఫెల్ యుద్ద విమానాలు కొనుగోలుకు సంబంధించిన ముఖ్య డాక్యుమెంట్స్ చోరీకి గుర

Read More

నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్

ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర మంత్రి మండలి సమావేశం కానుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదే చివరి సమావేశం కావడంతో కేబినెట్ నిర్ణయాలపై సర్వత్రా ఉత్

Read More

పారిశుద్ధ్య కార్మికులకు ప్రధాని విరాళం

ఉత్తర ప్రదేశ్ ప్రయాగరాజ్ కుంభమేళా కుంభమేళా పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమ నిధికి ప్రధాని నరేంద్ర మోడీ తన వ్యక్తిగత పొదుపు నుంచి రూ 21 లక్షలు విరాళంగా ఇ

Read More

అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన ప్రధాని మోడీ

రాజస్తాన్ లోని అజ్మీర్ దర్గా 807వ ఉర్సుకు ప్రధాని మోడీ చాదర్ ను అందజేశారు. దీంతో మోడీ సమర్పించిన చాదర్ ను కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ దర్గాకు

Read More

లోక్ సభ ఎన్నికలు: ఢిల్లీలో త్రిముఖ పోరు

ఢిల్లీలో త్రిముఖ పోరు జరగబోతోంది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, ఆప్ ఒంటరిగానే తలపడబోతున్నాయి. ఆప్ తో పొత్తు ఉండదని షీలాదీక్షిత్ ప్రకటించడంతో ర

Read More

‘కిసాన్ సమ్మాన్’ రెండో విడత: రాష్ట్రానికి రూ.152 కోట్లు బదిలీ

రాష్ట్రంలోని 7.60 లక్షల ఖాతాల్లో 152 కోట్ల నగదు బదిలీ వెలుగు: చిన్న, సన్నకారు రైతులకోసం చేపట్టిన ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధికి సంబంధించి రెండో

Read More

వాళ్ల రాజకీయాల కోసం పాక్ కి మేలు: ప్రతిపక్షాలపై మోడీ ఫైర్

పట్నా: ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం బిహార్ రాజధాని పట్నాలో ఆ రాష్ట్ర సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ తో కలి

Read More

రేపు రాహుల్ నియోజకవర్గానికి ప్రధాని మోడీ

రేపు (ఆదివారం) రాహుల్ గాంధీ నియోజకవర్గం అమేథిలో పర్యటించనున్నారు ప్రధాని మోడీ. ఉత్తరప్రదేశ్ లోని అమేథిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గ

Read More

చెన్నై-మధుర మధ్య రైలు ప్రారంభించిన మోడీ

తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ… చెన్నై-మధుర మధ్య లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించిన తేజస్ ట్రైన్ ను ప్రారంభించారు. తర్వాత తమిళనాడులో పలు అభివృద్ధి

Read More