modi
ప్రతిపక్షాల కూటమి ఇండియా..కూటమి సారథిపై క్లారిటీ ఇవ్వని కాంగ్రెస్ చీఫ్..
26 పార్టీలతో ‘ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూసివ్ అలయెన్స్’ ఏర్పాటు బెంగళూరులో సుదీర్ఘ భేటీ తర్వ
Read Moreవాళ్లకు ఫ్యామిలీ ఫస్ట్ దేశం లాస్ట్..విపక్షాలపై మోడీ సెటైర్లు
యూపీఏ భేటీపై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు. యూపీఏ హయాంలో జరిగిన తప్పులను తాము సరిదిద్దామని.. కొన్ని పార్టీలు తమ కుటుంబాల కోసమే పనిచేశాయని మ
Read Moreపరువునష్టం కేసు.. సుప్రీంలో రాహుల్ పిటిషన్
న్యూఢిల్లీ: మోదీ సర్ నేమ్ పై కామెంట్లకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనను దోషిగ
Read Moreసుప్రీంకోర్టుకు కేజ్రీవాల్ సర్కార్ ... కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు..
ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి .. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాల నియంత్రణ విషయంలో గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియంత్రణపై
Read Moreపీఎం పర్యటన అనంగనే కేసీఆర్ కు జెరమొస్తది: బండి సంజయ్
సీఎంకు మొఖం లేదు అందుకే వరంగల్ మీటింగ్ కు రాలే వరంగల్: కేసీఆర్ కు వరంగల్ సభకు వచ్చే మొఖం లేదని, అందుకే రాలేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అ
Read Moreదేశంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే : దాస్యం వినయ్ భాస్కర్
ప్రధాని మోడీ పర్యటనపై బీఆర్ఎస్ నేతలు కౌంటర్ వేస్తున్నారు. ప్రధాని మోడీకి చట్టాలపై గౌరవం లేదని విమర్శించారు ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్
Read Moreమా రాష్ట్రంలో త్వరలో యూసీసీ అమలు చేస్తం: ఉత్తరాఖండ్ సీఎం ధామి
న్యూఢిల్లీ: తమ రాష్ట్రంలో త్వరలో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలు చేస్తామని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. మంగళవారం ఆయన ఢిల్లీల
Read Moreబండి సంజయ్ రాజీనామా.. కొత్త అధ్యక్షునిగా కిషన్ రెడ్డి
తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేశారు. ఢిల్లీలో నడ్డాతో ముగిసిన భేటీ అనంతర
Read Moreమానకొండూరు గడ్డపై బీజేపీ జెండా ఎగురవేయాలి : బూర నర్సయ్య గౌడ్
గన్నేరువరం: వెలుగు : ప్రధాని మోడీ ప్రభుత్వం నిర్ణయాలు చారిత్రకమని బీజేపీ నేత మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఆదివారం మండలంలోని గుండ్లపల్లి లో నిర్
Read Moreరైల్వే వ్యాగన్ పరిశ్రమకు మోడీ శంకుస్థాపన చేస్తారు: కిషన్ రెడ్డి
రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి, రైల్వే వ్యాగన్ల పరిశ్రమకు పెద్దగా తేడా లేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. నెలకు 200 వ్యాగన్లు తయారు చేసే
Read Moreత్వరలో హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్ట్ : కిషన్ రెడ్డి
RRR చుట్టూ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుకు కేంద్రం అమోదం తెలిపిందిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు . ఈ తరహా ప్రాజెక్టు దేశంలోనే మొట్టమొదటిదని
Read Moreకాంగ్రెస్ ‘మొహబ్బత్ కీ దుకాన్’ వీడియో రిలీజ్
న్యూఢిల్లీ : వచ్చే సంవత్సరం జరిగే లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్, బీజేపీ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. రెండు పార్టీలు పోటాపోటీగా యానిమేషన్ వీడి
Read More












