modi
తెలంగాణలో కేసీఆర్, మోడీల మధ్య పీకే ఉండి నడిపిస్తున్నడు: రేవంత్ రెడ్డి
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) పన్నిన వ్యూహంలో భాగంగానే ప్రజల దృష్టిని మరల్చేందుకు రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ యుద్ధం చేస్తున్నట్టు ప్రయత్నిస
Read More70 ఏళ్లలో కాంగ్రెస్ దేశానికి ఎంతో చేసింది: మల్లికార్జున ఖర్గే
ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి దేశాన్ని నాశానం చేస్తున్నారని ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్ధి మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ దేశ
Read Moreమహారాష్ట్రలోని నాసిక్ లో బస్సులో చెలరేగిన మంటలు..11 మంది సజీవ దహనం
మహారాష్ట్రలోని నాసిక్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి డీజిల్ ట్రక్కును ఢీకొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలర
Read Moreఅలయ్ బలాయితో సామాజిక బంధాలు బలోపేతం
న్యూఢిల్లీ: ‘అలయ్ బలాయి’తో మనుషుల మధ్య బంధాలు బలోపేతమవుతాయని పీఎం మోడీ అన్నారు. దసరా పండుగ సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైద
Read Moreభారత్ జోడో యాత్రకు మద్దతు తెలపండి
పీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: మోడీ, కేసీఆర్ బ్రిటీషోళ్ల శిష్యులని పీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం బోయ
Read Moreగాంధీజీ బాటలో మోడీ నడుస్తున్నరు
హైదరాబాద్: గాంధీ మహాత్ముడు చూపిన బాటలో నడుస్తూ ప్రధాని మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ
Read Moreరాహుల్ యాత్రకు అన్ని వర్గాల నుంచి భారీ స్పందన
హైదరాబాద్: బీజేపీ పాలనలో దేశంలో ఆర్ధిక అసమానతలు బాగా పెరిగాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నిజామాబాద్/మాక్లూర్, వెలుగు: నరేంద్ర మోడీ ప్రభుత
Read Moreసూపర్ ఫాస్ట్ 5జీ.. మీ ఫోన్లో ఎప్పట్నుంచి అంటే..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5జీ సేవలు ఎట్టకేలకు మనదేశంలో ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో జరిగిన 6వ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) &
Read Moreఐరాస భద్రతామండలిలో ఓటింగ్కు భారత్ దూరం
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అమెరికా, ఆల్బేనియా ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానంపై ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది. ఉక్రెయిన్ కు చెందిన నాలుగు భూభాగాలు తమద
Read Moreమోడీ తప్ప దేశాన్ని ఇంకెవరూ అభివృద్ధి చేయలేరు
హనుమకొండ: అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ అన్ని అబద్ధాలే చెప్పారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ అమలు చేయడం ల
Read Moreమోడీ.. బతుకమ్మ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ఆడపడుచులకు ప్రధాని నరేంద్ర మోడీ.. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ‘‘తె
Read Moreకేసీఆర్ పెద్ద అబద్ధాలకోరు
మునుగోడు: రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ ట్రెండ్ నడుస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ ఇంచార్జ్ వివేక్ వెంకటస్వామి అన్నార
Read More












