modi
టీఆర్ఎస్ పాలనలో ప్రజలు సుఖంగా లేరు
యాదాద్రి భువనగిరి జిల్లా : టీఆర్ఎస్ పాలనలో ప్రజలు సుఖంగా లేరని ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు జీవితా రాజశేఖర్ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి
Read Moreమోడీపై రాహుల్ గాంధీ ఫైర్
న్యూఢిల్లీ: చేతబడి(బ్లాక్ మ్యాజిక్) లాంటి మూఢనమ్మకాల గురించి మాట్లాడి మోడీ ప్రధాన మంత్రి పదవికి ఉన్న గౌరవాన్ని తగ్గిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్
Read Moreరూ.600 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మరింత అభివృద్ధి
హైదరాబాద్: ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర మంత్రి కిషన్ ర
Read Moreసాయంత్రం గవర్నర్ ను కలవనున్న నితీశ్
బీహార్ లో రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. ఎన్డీయే కూటమి నుంచి బీజేపీ బయటకు రావడం దాదాపు ఖాయమైంది. కాసేపట్లో బీహార్ గవర్నర్ ఫగు చౌహాన్ ను కలవనున్
Read Moreభారత్ వైపు ప్రపంచం చూపు
న్యూఢిల్లీ: అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీలు కేవలం ప్రత్యర్థిగానే చూడాలని, శత్రువులా వ్యవహరించొద్దని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కోరారు. పోటీలో ఇతర
Read Moreకేసీఆర్ పాలనలో ఆదివాసీలకు ఇబ్బందులు
న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులు పెడుతోందని బీజేపీ ఎంపీ సోయం బాబూరావు ఆరోపించారు. పోడు భూములు సాగుచేసుకుంటోన్న ఆదివాసీలపై అధిక
Read Moreదళితుల అభివృద్ధికి బీజేపీ కృషి
హైదరాబాద్: ప్రజా క్షేత్రంలో కాకుండా ట్విట్టర్ లో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే కేటీఆర్... చివరికి ట్విట్టర్ పిట్టగా మిగిలిపోక తప్పదని బీజేపీ ఎమ్మెల్యే రఘు
Read Moreకేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు కేటీఆర్ లేఖ
హైదరాబాద్: వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తోన్న టెక్స్ టైల్ రంగాన్ని మోడీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని రాష్ట్ర మంత్రి కేటీఆర్ మండిపడ్డారు
Read Moreతెలంగాణ సీఎం.. పీఎం కంటే గొప్పనా ?
మునుగోడు.. మామూలు బై పోల్ అందులో సవాల్గా తీసుకునేంత ఏముంది: కేటీఆర్ ధరణి, స్టూడెంట్లు, పంట నష్టం మంత్రులు చూసుకుంటరు ప్రైవేట్ విజిట్లకు
Read Moreకోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చరిత్రహీనుడు
మునుగోడు: రాజగోపాల్ రెడ్డి చరిత్ర హీనుడని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డి
Read More












