
NALGONDA
పోటెత్తిన వరద..నాగార్జున సాగర్ 18 గేట్లు ఓపెన్
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి లక్షా 86 వేల 384 క్యూసెక్కులు వరద వస్తుండటంతో 18 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు లక
Read Moreబియ్యం అక్రమ రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్
మిర్యాలగూడ, వెలుగు: తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో రేషన్ బియ్యం కొనుగోలు చేసి అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ &nb
Read Moreనాగార్జున సాగర్కు క్యూ కట్టిన పర్యాటకులు.. 5 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జాం..
భారీ వరదల కారణంగా ఇటీవల నాగార్జున సాగర్ డ్యాం గేట్లు ఎత్తడంతో విజిటర్స్ తాకిడి ఎక్కువయ్యింది. వీకెండ్ కావడంతో ఆదివారం (ఆగస్టు 03) వేల సంఖ్యలో సందర్శకు
Read Moreయాదాద్రి జిల్లాలో వడ్ల కొనుగోలులో మోసం .. కొనకున్నా.. 200 క్వింటాళ్లు కొన్నట్టుగా లెక్కలు
సొంత అకౌంట్లోకి రూ.4.64 లక్షలు యాదాద్రి, వెలుగు : వడ్లు కొనకున్నా.. కొన్నట్టుగా లెక్కల్లో చూపి సర్కారు సొమ్ము తమ అకౌంట్లలో వేసుకున్న ఘట
Read Moreచేనేత కార్మికులకు రుణమాఫీ .. 2,380 మందికి రూ.19.24 కోట్లు మాఫీ
యాదాద్రి, వెలుగు : చేనేత కార్మికులకు సర్కారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. రైతుల రుణాలు మాఫీ చేసినట్టుగానే చేనేత కార్మికులు తీసుకున్న రూ. లక్షలోపు రుణాలన
Read Moreసంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే టాప్ : ఎమ్మెల్యే మందుల సామేల్
నకిరేకల్ (శాలిగౌరారం ), వెలుగు : కాంగ్రెస్ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని ఎమ్మెల్యే మందుల సామే
Read Moreస్వాతి నక్షత్రం సందర్భంగా .. యాదగిరీశుడి కొండ చుట్టూ ‘గిరిప్రదక్షిణ’
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా.. శుక్రవారం దేవస్థానం ఆధ్వర్యంలో 'సామూహిక గిరిప్ర
Read Moreసూర్యాపేట జిల్లాలో వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుకు స్థల సేకరణ
100 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రపోజల్స్ హుజూర్ నగర్, కోదాడ ప్రాంతాల్లో భూములు కోసం అన్వేషణ భూములు దొరక్కపోవడంతో అధికారుల సతమతం &
Read Moreజనవరిలో యాదాద్రి ప్లాంట్ అన్ని యూనిట్లు ప్రారంభం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నల్గొండ, వెలుగు: ఈ ఏడాది చివరి నాటికి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లోని అన్ని యూనిట్లను పూర్తి చేసి 2026 జనవరి నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్ అంది
Read Moreభువనగిరికి డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీ మంజూరు : ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డి
యాదాద్రి, వెలుగు: భువనగిరికి డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీ మంజూరైందని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Read Moreనల్గొండ జిల్లాలో సబ్సిడీ యూరియా అమ్ముతున్న ముఠా అరెస్టు
చిట్యాల, వెలుగు: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో సబ్సిడీ యూరియాను దుర్వినియోగం చేసి అక్రమంగా డీజిల్ ఎక్స్&zwn
Read Moreఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్లో నిర్లక్ష్యం వద్దు : కలెక్టర్ ఇలా త్రిపాఠి
మునుగోడు, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ లో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను హెచ్చరించారు. శుక్రవారం మున
Read Moreబీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలి : ఎమ్మెల్యే బాలు నాయక్
దేవరకొండ, వెలుగు : 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ కోరారు. గురువారం కొండమల్లేపల్లి మండల
Read More