National
ఎర్ర బెండకాయలు.. పండిస్తే లాభం.. తింటే ఆరోగ్యం..
బెండకాయలు సహజంగా గ్రీన్ కలర్లో ఉంటాయి.. ఇది మనకు తెలిసింది.. ఇవే బెండకాయలు గ్రీన్ కలర్లో కాకుండా మరో రంగులో ఉంటే.. విచిత్రమే కదా.. మన కు విచిత్రంగా
Read Moreసనాతన ధర్మం శాశ్వతమైంది : పొంగులేటి సుధాకర్రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: సనాతన ధర్మం శాశ్వతమైందని, ఒక జీవన విధానం అని తమిళనాడు బీజేపీ నేషనల్ సహా ఇన్&
Read Moreవాయుసేన చేతికి తొలి సీ295 ప్లేన్
ఐఏఎఫ్ చీఫ్కు విమానం అప్పగించిన స్పెయిన్ కంపెనీ మొత్తం 56 విమానాల కోసం రూ. 21 వేల కోట్ల డీల్ &nbs
Read Moreసైనికుడి కోసం ఆర్మీ కుక్క ప్రాణత్యాగం
రాజౌరీ/జమ్మూ : జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎన్ కౌంటర్లో ఓ సైనికుడిని రక్షించే క్రమంలో కెంట్ అనే ఆర్మీ ఫీమేల్డాగ్ప్రాణాలు కోల్పోయింది. రాజౌరీ జిల
Read Moreజీ20 సక్సెస్పై మోదీకి ధన్యవాద తీర్మానం
సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీ వేదికగా జీ20 సమిట్ విజయవంతంగా నిర్వహించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్తూ చేసిన ఓ తీర్మానాన్ని కేంద్ర మంత్రి రా
Read Moreఉజ్వల స్కీమ్ కింద.. మరో 75 లక్షల కనెక్షన్లు
ఆయిల్ కంపెనీలకు ఇప్పటికేరూ.1,650 కోట్లు విడుదల 10.35 కోట్లకు చేరనున్న పీఎంయూవై లబ్ధిదారులు
Read Moreకారులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ కంపల్సరీ కాదు: కేంద్ర ప్రభుత్వం
కొత్త క్రాస్ టెస్ట్ నిబంధనల ప్రకారం.. కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్ లను అమర్చాలన్న నిబంధనలను సడలించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణ, జాతీయ
Read Moreరైల్వే అధికారి ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. సీబీఐ దాడుల్లో దొరికేశాడు
అతనో రైల్వే ఉన్నతాధికారి.. జీతం బాగానే ఉన్నా.. సంపాదనపై మోజు చావలేదు.. ఉన్నతాధికారిగా కాంట్రాక్టర్ల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నాడు.. అధికారి ఆగడాల
Read Moreలాకర్లలో 10 కేజీల బంగారం.. అంతా స్కాం చేసి దోచుకున్నదే
రాజస్థాన్ జల్ జీవన్ మిషన్ స్కామ్లో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ స్కామ్తో సంబంధమున్న సీనియర్ అధికారి లాకర్ నుంచి 8 కిలోల బంగారాన్ని ED రిక వరీ చే
Read Moreడైలమాలో కేసీఆర్ : భారత్ కు జై కొడదామా వద్దా..?
దేశం పేరు మార్పుపై బిల్లు పెడ్తే ఏం చేద్దాం?.. డైలమాలో కేసీఆర్ ఓకే అంటే ఎంఐఎంతో, వ్యతిరేకిస్తే బీజేపీతో ఇబ్బంది పార్లమెంట్కు బిల్ల
Read Moreగ్లోబల్ బయో ఫ్యూయెల్ అలయెన్స్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ఢిల్లీ: గ్లోబల్ బయో ఫ్యూయెల్ అలయెన్స్ ను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఆ సమావేశానికి 9 దేశాల అధ్యక్షులు హాజరయ్యారు. జీవ ఇంధనాల అభివృద్ధికి కలిసి కట్టుగా
Read Moreజీ20 అతిథులకు రాష్ట్రపతి విందు.. 170 మంది అతిథులు..
జీ20 సమావేశాల (G20 Summit 2023) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతిథులకు విందు ఏర్పాటు చేశారు. దేశవిదేశాల నుంచి అతిరథ మహారథులు ఈ డిన్నర్&zwn
Read Moreకేరళ: వియ్యూరు సెంట్రల్ జైలు నుంచి 52 ఏళ్ల ఖైదీ పరారయ్యాడు
కేరళలోని వియ్యూరు సెంట్రల్ జైలు నుంచి 52 ఏళ్ల ఖైదీ పరారయ్యాడు. తమిళనాడుకు చెందిన గోవింద్ రాజ్ అనే ఖైదీ శుక్రవారం మధ్యాహ్నం జైలు నుంచి పరారయినట్లు పోలీ
Read More